Prajatantra News 1

Prajatantra News 1

పాఠశాల విద్యలో వినూత్నమైన మార్పులు

CM Revanth Reddy

ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ ‌పిల్లలకు ప్రతి ఏటా రెండు యూనిఫామ్స్ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, కొత్త నియామకాలు విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు సమగ్ర చర్యలు సీఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌స్వాంతత్య్ర సమరయోధులు, భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి దివంగత జవహర్‌ ‌లాల్‌…

అమెరికా రాజకీయాల్లో మస్క్‌ మార్క్‌ మొదలు…!

Inside Donald Trump and Elon Musk's growing alliance

అమెరికా రాజకీయాల్లో మస్క్‌ మార్క్‌ మొదలు కానుంది. ఆయన తనకున్న ఫాలోయింగ్‌తో పాటు ఇతర పద్దతుల ద్వారా ట్రంప్‌ గెలుపు లక్ష్యంగా పని చేశారని చెప్పవొచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను మస్క్‌ శాసించాడనటం అతిశయోక్తి కాదేమో. ఇప్పుడెక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. మస్క్‌ ప్రొఫైల్‌లో మాత్రం కొత్త ట్యాగ్‌ యాడ్‌ అవ్వడం పక్కాగా కనిపిస్తోంది.…

లగచర్ల ప్రజల ఆగ్రహపు అసలు సూచనలు

pharma company in Lagacharla village

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీల పేరుతో భూములు కోల్పోతున్న గ్రామస్తులు సోమవారం నాడు ప్రభుత్వ అధికారుల మీద తిరగబడ్డారు. రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. కార్లను ధ్వంసం చేశారు. ఈ దాడిలో జిల్లా కలెక్టర్ తో సహా చాల మంది అధికారులు గాయపడ్డారు, లేదా తప్పించుకుని పారిపోయారు. ఈ దాడిని…

కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : ‌దేశ రాజధాని దిల్లీ నగరంలో మంగళవారం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల, కేంద్రపాలితప్రాంతాల విద్యుత్‌ ‌శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్‌ ‌కన్వెన్షన్‌ అం‌డ్‌ ఎక్స్పో సెం టర్‌లో నిర్వహించిన ఈ కార్య క్రమానికి తెలం గాణ రాష్ట్రం తరఫున  ఉప ముఖ్య మంత్రి, విద్యుత్‌…

దిల్లీకి అమృత్‌ టెండర్ల పంచాయితీ..

revanth reddy vs KTR

కాంగ్రెస్, బిజెపీని టార్గెట్ చేస్తూ కెటిఆర్ ఆరోప‌ణ‌లు రేవంత్‌ ఉండగానే దిల్లీలో కెటిఆర్ విమర్శనాస్త్రాలు.. ఈ కార్ ఫార్మలా స్కాంపై కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రతిదాడి మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌తినిధి : విచిత్రంగా ప్రత్యర్థులిద్దరూ దిల్లీ చేరుకున్నారు. వీరి దిల్లీ పర్యటనపై ఆయా పార్టీల నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్…

బిఆర్‌ఎస్‌ ‌కుట్రలను సహించేది లేదు

Minister Sridhar Babu's warning in a media conference

కలెక్టర్‌పై భౌతిక దాడి దుర్మార్గపు చర్య అభివృద్దిని అడ్డుకోవ‌డ‌మే బిఆర్ఎస్ ల‌క్ష్యం అధికారం పోవడంతో ఉన్మాద చర్యలకు ప్రేరేపణ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హెచ్చరిక : ‌లగచర్ల ఘటన వెనక ఎవరున్నా వొదిలి పెట్టే ప్రసక్తే లేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హెచ్చరించారు. దీని వెనక బిఆర్‌ఎస్‌ ‌నేతల హస్తం…

కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటి

state electricity issues

•రాష్ట్ర విద్యుత్‌ అం‌శాలపై డిప్యూటీ సీఎం  చర్చ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : ‌దేశ రాజధాని దిల్లీ నగరంలో మంగళవారం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల, కేంద్రపాలితప్రాంతాల విద్యుత్‌ ‌శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్‌ ‌కన్వెన్షన్‌ అం‌డ్‌ ఎక్స్పో సెం టర్‌లో నిర్వహించిన ఈ కార్య క్రమానికి తెలం గాణ…

సీఎం రేవంత్ కు 70 ఎంఎం సినిమా చూపిస్తాం..

సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే .. ప్ర‌జా పాలనలో రైతుల ధాన్యం దలారుల పాలు రైతుబంధు, రుణమాఫీ అంతా బోగ‌స్‌ సంజ‌య్ పాద‌యాత్ర‌లో మాజీ మంత్రి హ‌రీష్ రావు రైతులకు మద్దతుగా కోరుట్ల నుంచి జగిత్యాల వరకు ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర కేవ‌లం ట్రైల‌ర్ మాత్ర‌మేన‌ని, ముందుముందు సీఎం రేవంత్ రెడ్డికి 70ఎంఎం సినిమా చూపిస్తామ‌ని…

లగచర్ల ఘటనకు సిఎం రేవంత్‌దే బాధ్యత

image.png వికారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌వికారాబాద్‌ ‌కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌పై, రెవెన్యూ అధికారులపై లగచర్లలో జరిగిన దాడి ఘటనపై కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. లగచర్లలో అధికారులపై దాడిని ఖండిస్తున్నామని, దాడికి కారణం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అని నరేందర్‌ ‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని, ఫార్మా కంపెనీ ఏర్పాటు చెయ్యొద్దని రైతులు ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే అరెస్ట్ ‌చేశారని చెప్పారు. పేద రైతులు ప్రాణం పోయినా భూములు ఇవ్వమని చెబుతున్నారని, ముఖ్యమంత్రి మొండిగా ప్రవర్తిస్తూ సోదరుల కోసం, సొంత బామ్మర్ది కోసం, రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం కోసం అమాయక రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. భూ సేకరణ ఆపాలని, అమాయక రైతులను అరెస్టు చెయ్యొద్దని కోరారు. రాజకీయం చేయడానికి ఇప్పుడు ఎన్నికలు లేవని, అక్కడ అన్ని రాజకీయ పార్టీల రైతులకు భూములు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కలెక్టర్‌పై దాడి ఘటనలో తన అనుచరుడు సురేష్‌ ‌హస్తం ఉందని వచ్చిన ఆరోపణలపై కూడా పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. సురేష్‌ ‌తమ కార్యకర్త కాబట్టి మాట్లడాడని, ఆయనకు అక్కడ భూమి ఉందని, అందుకే ఆయన కూడా ప్రశ్నించాడని చెప్పారు. ఫార్మా కంపెనీ కాకుండా వేరే కంపెనీలు పెడితే స్వాగతిస్తామని, పేద రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాడుతామని పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

అనుచరుడు సురేష్‌కు భూమి ఉంది కనుకనే పోరాడుతున్నాడు కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి వికారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌వికారాబాద్‌ ‌కలెక్టర్‌ ‌ప్రతీక్‌  ‌జైన్‌పై, రెవెన్యూ అధికారులపై లగచర్లలో జరిగిన దాడి ఘటనపై కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. లగచర్లలో అధికారులపై దాడిని ఖండిస్తున్నామని, దాడికి కారణం…

మ‌హారాష్ట్ర ప్ర‌చారంలో సీఎం రేవంత్ ప‌చ్చి అబ‌ద్ధాలు

అస‌త్యాల‌తో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే య‌త్నం ఇచ్చిన హామీల‌న్నీ అటెకెక్కించారు.. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిష‌న్ రెడ్డి తెలంగాణలో ఏడాదిగా ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో నిత్యం ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతోంద‌ని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి…