Prajatantra News 1

Prajatantra News 1

కార్పొరేట్ విధానాలతో అన్నివ‌ర్గాల‌కు తీవ్ర న‌ష్టం

రుణమాఫీ చట్టం కోసం పోరాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ 26న దేశవ్యాప్త నిరసనలు సంయుక్త కిసాన్ మోర్చా-జాయింట్ ఫ్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సదస్సులో వక్తలు ముషీరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18 : కేంద్ర పాలకుల కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల కార‌ణంగా దేశ ప్రజలు, రైతులు, కార్మికులు అనేక కష్టాలు…

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేనా?

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు త్వరలోనే జరుగనున్నాయి. ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జమిలి ఫీవర్‌ పట్టుకుంది. జమిలి ఎన్నికలు జరిపి తీరుతామన్న పట్టుదలలో మోదీ ప్రభుత్వం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని విపక్షాలు ఇప్పటికే వాదిస్తున్నాయి. ఎందుకంటే వారికి  నిరంతర ఎన్నికల ప్రక్రియ ఉంటేనే జీవితం…

ఎడతెగని సంఘర్షణ ఎదుర్కొంటున్న మణిపూర్ ప్రజలు

Manipur peoples

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ సహా పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడి చేశారు. మహిళలు, చిన్నారులను పొట్టనపెట్టుకుంటున్న వారిని శిక్షించలేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ పలు వాహనాలకు నిప్పు పెట్టారు. జిరిబామ్‌లో ఉగ్రవాదులు అపహరించి హత్య చేసిన ఆరుగురి…

ద్వైపాక్షిక సంబంధాలు లోపేతం అయ్యేనా?

Will bilateral relations deteriorate?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు ఖండాల్లో మూడు దేశాలు పర్యటిస్తున్నారు. నవంబర్‌21 వరకు ఆయన ఆఫ్రికా ఖండంలోని నైజీరియాతో పాటు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్‌, గయానా దేశాలను సందర్శించనున్నారు. గ్లోబల్‌ సౌత్‌ నినాదంతో ప్రపంచం లోని దక్షిణ దిక్కున ఉన్న దేశాల గళాన్ని బలంగా వినిపిస్తున్న ప్రధాని మోదీకి ఈ మూడు…

ప్ర‌జాపాల‌న‌లో ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం..

ఆందోల్ – జోగిపేట లో ప్రజా విజయోత్సవ సంబరాలు   కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైంది  11 నెలల్లో 56 వేల కోట్ల అప్పు తీర్చాం.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి ఆందోల్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : ప‌దేళ్ల కుటుంబ‌పాల‌న‌లో ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నార‌ని, కానీ ప్ర‌జాప్ర‌భుత్వం…

వీరుల గ‌డ్డ‌లో విద్రోహులు శిందే.. అజిత్ ప‌వార్‌… అశోక్ చ‌వాన్‌…

Chief Minister Revanth Reddy in Maharashtra election campaign meetings

అబ‌ద్దాల పోటీలో నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచే వ్య‌క్తి ప్ర‌ధాన‌మంత్రి మోదీ… రైతుల రుణ‌మాఫీకి రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం.. మ‌హారాష్ట్రలో రైతుల‌కు రూ.3 ల‌క్ష‌ల రుణ‌మాఫీ… కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను భారీ మెజారిటీతో గెలిపించండి.. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి న‌యాగామ్‌.. భోక‌ర్‌.. సోలాపూర్‌: ఛ‌త్ర‌ప‌తి శివాజీ… జ్యోతి బాపూలే..…

కళల సౌధం కళ్ల ముందుకు..

19న కాళోజీ కళాక్షేత్రానికి ముహూర్తం  నెరవేరబోతున్న దశాబ్దాల కల ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  ప్రజాకవి కాళోజీకి ప్రతినిత్యం నిలువెత్తు నివాళి  (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) ఓరుగల్లు అంటేనే కళలు, కళాకారులకు పుట్టినిల్లు. కాని, వారి కళా ప్రదర్శనకు నేటికీ సరైన ఆడిటోరియం లేకపోవడంతో వేలాది మంది కళాకారులు దశాబ్దాలుగా తీవ్ర అసంతృప్తికి…

నేటి నుంచి గ్రూప్‌-3 ‌పరీక్షలు..

రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలు హాజరు కానున్న 5.36 లక్షల అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో భారీ బందోబస్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ‌రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌-3 ‌పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18వ‌ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ (‌టీజీపీఎస్సీ) అన్నిఏర్పాట్లు పూర్తి…

ముఖ్య‌మంత్రి బుల్డోజ‌ర్ ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌జ‌ల్లో భ‌యం..

నిరుపేద‌ల్లో భ‌రోసా నింపేందుకే ముసీ నిద్ర‌ కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 16 : హైదరాబాద్ నగరంలో మూసీనదికి ఇరువైపులా నివాసముంటున్న ప్రజల ఇండ్లను కూల్చాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, బుల్డోడర్ కు అడ్డం వొచ్చినా ఇండ్లు కూల్చడం ఆగదని , పేదప్రజల ఇండ్లు కూల్చడమే త‌మ లక్ష్యం అన్నట్లుగా ముఖ్యమంత్రి…

సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా గద్దర్ కూతురు

గుమ్మ‌డి వెన్నెల‌కు కీల‌క ప‌ద‌వి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 16 :  ప్రజా గాయకుడు గదర్ కుమార్తె  కాంగ్రెస్ నేత గుమ్మడి వెన్నెలను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గదర్ మరణానంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా…