Prajatantra News 1

Prajatantra News 1

రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సింగిల్‌ ‌డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి. రంగారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్‌, ‌సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌ ‌జిల్లాల్లో 10…

మహిళా సంఘాల నేతలపై పోలీసుల దౌర్జన్యం

దుస్తులు చించేసి లగచర్ల వెళ్లకుండా అడ్డగింత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‌మహిళా సంఘాల జేఏసీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఫ్యాక్ట్ ‌ఫైండింగ్‌ ‌కోసం వికారాబాద్‌ ‌జిల్లాలోని లగచర్లకు వెళ్తుండగా బొమ్రాస్‌ ‌పేట మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద మహిళా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పెనుగులాటలో మహిళా నేతల దుస్తులను పోలీసులు…

హామీల చర్చపై సవాల్‌ ‌ను స్వీకరిస్తున్నా..

ఎక్కడికి రావాలో చెప్పండి •రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌కు ఎంపీ ఈటల సై హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‌హామీల చర్చపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేసిన సవాల్‌ ‌ను స్వీకరిస్తున్నానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. హామీల అమలుపై చర్చకు ప్రధాని మోదీ ఎందుకని.. తాము ఇక్కడే ఉన్నామని ఎక్కడికి రావాలో చెబితే వొచ్చేందుకు…

దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి

జయంతి సందర్భంగా నివాళి అర్పించిన  ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ, కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ,నవంబర్‌19:‌మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి  సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేతలు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ నివాళులర్పించారు. దిల్లీలోని…

నాటి బహుళార్థక సాధక ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయి వరిసాగు

కాళేశ్వరంతోనే సాగు పెరిగిందంటూ బిఆర్‌ఎస్‌ అసత్య ప్రచారం.. •రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లు •ఒకే రోజు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశాం.. : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌కాలేశ్వ రంతో సంబంధం లేకుండా ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి కావడానికి దూర…

నాంపల్లి చెరువు పునరుద్ధరణ చేపట్టాలి

హైదరాబాద్‌ వారసత్వానికి ఆభరణంగా నిలిచిన 150 ఏళ్ల నాటి నాంపల్లి బాగ్‌-ఏ-ఆమ్‌ (పబ్లిక్‌ గార్డెన్‌) చెరువు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఈ చెరువు కాలుష్యంతో నిండిపోయి, గ్రీన్‌ అల్గాతో నీరు పచ్చగా మారి, చెడిపోతుంది. చెరువులోకి మళ్లించిన మురుగు నీరు, కాలుష్య కారణంగా ఈ స్థితి ఏర్పడిరది. ఈ…

విభజన హామీలన్నీ ఏమయ్యాయి?

నియోజక వర్గాల పునర్విభజన సమగ్రంగా జరిగేనా? పదేళ్లయినా నేటికీ అమలు కాని నియోజకవర్గాల పెంపు డీ లిమిటేషన్‌ చేపడితే తప్ప న్యాయం జరగదన్న ధోరణి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం.. ఏపీ శాసనసభ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు పెంచాల్సి ఉంది. ఈ మేరకు అప్పటి మన్మోహన్‌…

విచిత్ర విన్యాసాలు..ఆత్మరక్షణ కోసమేనా?

Everyone's corruption should be discussed.. investigation should be done

 అందరి అవినీతిపైనా చర్చ జరగాలి.. విచారణ జరగాలి పదేళ్ల పాపాల గురించి మాట్లాడరు. తమ పాలనలో అవినీతి వ్యవహారాల గురించి సమాధానం చెప్పరు. తమ పాలనలో మల్లన్నసాగర్‌ రైతులు తిరగబడితే ఎందుకు కేసులు పెట్టారో చెప్పరు. ఖమ్మం జిల్లాలో రైతులపై ఎందుకు కాల్పులు జరిపారో..ఎందుకు బేడీలు వేశారో చెప్పరు. కాళేశ్వరం అవినీతిపైనా మాట్లాడరు. చేసిన తప్పులన్నీ…

ఆర్టికల్‌ 370 డిమాండ్‌.. రాజకీయ లబ్ధి కోసమేనా?

Article 370 demand for political gain

రాజకీయ అధికారం అనుభవించిన పార్టీలకు  ప్రజలే  తగిన గుణపాఠం చెబుతారు కాశ్మీర్‌ను రావణకాష్టంగా రగల్చడమే అక్కడి రాజకీయ  పార్టీల లక్ష్యంగా ఉంది. దానిని రగల్చడం ద్వారా చలి మంటలు కాచుకున్న అబ్దుల్లాలు, ముఫ్తీలు ఇప్పుడు 370 రద్దుతో దిక్కుతోచకుండా ఉన్నాయి. పాక్‌ తీవ్రవాదులకు వత్తాసు పలికేలా రాజకీయ పార్టీల చర్యలు ఉన్నాయి. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ…

బిజెపిని ఓడించండి దేశాన్ని రక్షించండి.

ర‌వాణా, బిసి సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ మ‌హారాష్ట్ర‌లో మంత్రి సీత‌క్క‌తో క‌లిసి ప్ర‌చారం. బ‌ల్లార్షా, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18 : మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో బిజెపి కూట‌మిని ఓడించి దేశాన్ని ర‌క్షించాల‌ని ర‌వాణా, బిసి సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వోట‌ర్ల‌కు పిలుపునిచ్చారు.  మహారాష్ట్రలోని బల్లర్షా, చంద్రపూర్, రజురా నియోజకవర్గాల్లో సోమవారం  పాల్గొన్న మంత్రి…