NEWS

NEWS

నిరుద్యోగ యువత ఆందోళన

నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : రాష్ట్రంలోని నిరుద్యోగులు ధర్నాల బాట పట్టారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 పిలవాలని, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. గురువారం ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఈ ధర్నాకు పలు పార్టీలకు చెందిన రాజకీయ…

కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు వయా అరుంధతి రాయ్‌

కాశ్మీర్‌ సమస్యపై వివరణ చారిత్రక వాస్తవం   ఆర్టికల్‌ 370 ఉండడం వల్లనే కాశ్మీర్‌ సమస్య ఉత్పన్నమవుతున్నదనీ దాన్ని రద్దు చేస్తే సరిపోతుందనే వాదన అప్పుడు, ఆర్టికల్‌ 370 రద్దు అయిన ఇప్పుడు, మనం తెలుసుకోవాల్సింది.  1947 ఆగస్టు 15 అధికార మార్పిడి వరకు బ్రిటిష్‌ వాళ్లు ఏనాడు భారత ఉపఖండాన్ని మొత్తంగా ప్రత్యక్షంగా పరిపాలించలేదు.…

మనసు కురిసిన అక్షరాలు…

అలిసిపోయిన బాటల్లో పూలతోటల నీడల విడిదులే కవితలు అని అన్నారో కవి. నిజమే జీవన యానంలో ఒత్తిడుల ఒరిపిడిలో మనిషి కోసం బుట్టెడు మెరుపుల్ని నేసి ఆకాశంపై నీలి గొంగళిని అలంకరించి ఆత్మీయతాసుమాల చినుకుల్ని చల్లి మట్టి పరమళ రాగాల్ని ఆలాపన చేసేది కవిత్వమే. గాయాల రొదల్ని ప్రేమతో నిమిరి భరోసాను పునరావాసమై కవిత్వమే పెంచుతుంది.…

అవిశ్రాంత కార్మిక ఉద్యోగ హక్కుల శ్రామికుడు

‘‘1969 ‌లో విశ్వవిద్యాలయ విద్యార్థులు కొనసాగించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక మద్దతును కొండపల్లి,శివసాగర్‌ ‌ల నాయకత్వంలో పీపుల్స్ ‌వార్‌ అం‌దించింది. అప్పటికే వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ దామోదర్‌ 1969 ‌తెలంగాణ ఉద్యమాని దావానంలా వరంగల్‌ ‌ప్రాంతంలో విస్తరింప చేసాడు. వరంగల్‌ ‌పోస్ట్ ఆఫీసు లో ఉద్యమ అణచివేతకి వ్యతిరేఖంగా వేలాదిమందిని సమీకరించి…

గాడి తప్పిన ప్రజా పంపిణీ వ్యవస్థ!

యథేచ్ఛగా నల్ల బజారుకు రాయితీ బియ్యం  నిత్యకృత్యంగా మారిన బియ్యం అక్రమ రవాణా  గుదిబండగా కిలో రూపాయి బియ్యం పథకం!  ఆదాయం పెరగాలంటే…కిలోబియ్యం పోవాల్సిందే ! ఆదాయ మార్గాలపై అధ్యయనం  చేస్తున్న ప్రభుత్వ పెద్దలు  గుదిబండ లాంటి బియ్యం  పథకాన్ని మాత్రం కదిలించడం లేదు. ఇబ్బడిముబ్బడిగా పెన్షన్లు, రేషన్‌ కార్డులు, కిలో రూపాయి బియ్యం పథకాలను…

బడుగుల విద్యాలయాలకు భరోసా కల్పించే వీసీలు కావాలి..!

తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వ్యవస్థను సంపూర్ణంగా బ్రష్టు పట్టించిన గత ప్రభుత్వ నిర్వాకం నుండి యూనివర్సిటీలను సరికొత్తగా తీర్చిదిద్దడానికి కొత్త ప్రభుత్వం సంపూర్ణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.ఈ విషయంలో అర్హులైన,సమర్థులైన, సచ్చీలురైన వీసీల ఎంపికే కీలకం కానుంది. తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు ముందు యూనివర్సిటీలకు నిధులు ఎంత వచ్చేవో తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత…

 ధ్వంసమైపోతున్న జీవ వైవిధ్యం!

మన దేశంలోని జీవ వైవిధ్య సంపద మనకు గర్వకారణం.  జీవ వైవిధ్యం ప్రకృతి స్వరూపం, వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయం నిహితమై ఉండడం ప్రకృతి స్వభావం! స్వరూపం ఛిన్నాభిన్నం అవుతుండడం శతాబ్దాల వైపరీత్యం, ఫలితంగా ప్రకృతిలో నిహితమైఉన్న స్వభావ సమన్వయం కూడ నశించిపోతోంది! వృక్షజాలం, జంతుజాలం పరస్పరం పరిపోషకాలు కావడం ప్రకృతి సతత హరిత…

ఎన్డీయే తెచ్చిన ‘మూడు కొత్త నేర చట్టాలను’ వెనక్కి తీసుకోవాలి

•జూలై 1న అమలు కానున్న కొత్త నేర చట్టాలను అడ్డుకోవాలి •రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్ ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : పౌర, హక్కులను కాలరాసి ప్రజలపై అణచివేతను పెంచే కొత్త నేరచట్టాలను బేషరుతుగా వెనక్కి తీసుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ చట్టాలను స్వతంత్ర న్యాయ నిపుణుల బృందం…

కెసిఆర్‌పై, బిఆర్‌ఎస్‌పై బురదజల్లే యత్నం

విచారణల పేరుతో పాలన పక్కదారి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ జగదీష్‌ రెడ్డి కెసిఆర్‌ను అరెస్ట్‌ చేయించే తొందరలో బిజెపి ఉందని ఆరోపణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు…

తప్పులను సమర్థించుకుంటున్న కెసిఆర్‌

చత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లలో అక్రమాలు.. జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఎదుట కోదండరామ్‌ వివరణ ఆధారాలు కమిషన్‌ ముందుంచామని వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : కేసీఆర్‌ చేసిన తప్పులను సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. మంగళవారం భదాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై…