NEWS

NEWS

నాటి ఫిరాయింపులే నేడు బి ఆర్ ఎస్ పై ఫిరంగులు

రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీకి విధేయుడిగా ఉంటూ ఆ రాజకీయ పార్టీ తరపున ఎన్నికలలో నిలబడి గెలిచి పదవులను పొందిన తరువాత అక్రమంగా మరొక పార్టీలో చేరడాన్ని ఫిరాయింపు లేదా పార్టీ ఫిరాయింపు అంటారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి టీ ఆర్ ఎస్  ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లతో 63…

ఎమ్మెల్యే మహిపాల్‌ ‌రెడ్డి 300 కోట్ల అక్రమాలు

సోదాల్లో అనేక అక్రమాలను గుర్తించాం ప్రకటన విడుదల చేసిన ఇడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 :  ‌మైనింగ్‌ ‌పేరుతో బీఆర్‌ఎస్‌ ‌పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్‌ ‌చెరులో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై మనీలాండరింగ్‌, ‌హవాలా అనుమానాల నేపథ్యంలో…

పోచారం ఇంటి వద్ద బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన

ఇంట్లోకి చొచ్చుకు వెళ్లే యత్నం..అరెస్టు…కోర్టులో హాజరు..రిమాండ్‌ విధింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21 : సిఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం ఉదయం మాజీ స్పీకర్‌ పోచారం ఇంటికి వెళ్లి పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు కండువా కప్పుతున్నతున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు పోచారం ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు కొందరు పోచారం…

సింగరేణికి నష్టం రాకుండా చూస్తా…

తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం సింగరేణికి కొత్త గనులు కేటాయించాలన్న డిప్యూటీ సిఎం భట్టి త్వరలోనే అఖిల పక్షంతో ప్రధానిని కలుస్తానని వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21 : సింగరేణి సంస్థకు నష్టం వాటిల్లకుండా చూస్తానని, తెలంగాణ బిడ్డగా అది తన బాధ్యత…

జయశంకర్‌ సార్‌ స్ఫూర్తితోనే ముందుకు…

తెలంగాణ ఆశలే శ్వాసగా ఆయన జీవనం వర్ధంతి సందర్భంగా సిఎం రేవంత్‌, మంత్రి పొంగులేటి, తదితరుల నివాళి ప్రత్యేక రాష్ట్రంలోనూ సార్‌ కలలు సాకారం కాలేదు : ప్రొ. కోదండరామ్‌ నివాళి హైదరాబాద్‌,ప్‌జాతంత్ర, జూన్‌ 21 : తెలంగాణ కోసం జరిగిన మహోద్యమంలో ఆచార్య జయశంకర్‌ ఆద్యంతం అందరికీ స్ఫూర్తిగా నిలిచారని సీఎం రేవంత్‌ రెడ్డి…

పిడిఎస్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేస్తే చర్యలు

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరిక  రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం నుండి ఎటువంటి వేధింపులు ఉండవని హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21 : రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వేధింపులు ఉండవని  పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు  జరిగే  మూకాంబికా…

దిల్లీ లిక్కర్‌ కేసులో దక్కని ఊరట

కవిత బెయిల్‌ జూలై 9 వరకు పొడిగింపు కేజ్రీవాల్‌ బెయిల్‌పై హైకోర్టు స్టే..తీర్పు రిజర్వ్‌ న్యూ దిల్లీ జూన్‌21 : దిల్లీ లిక్కర్‌ కేసులో కవితకు ఊరట దక్కడం లేదు. ఆమె బెయిల్‌ను కోర్టు తిరస్కరించడమే గాకుండా జులై9 వరకు కస్టడీని పొడిగించింది. ఇక ది ల్లీ సిఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌…

మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

అవసరానికి తగినట్టు మహిళా శక్తి బిజినెస్‌ మోడల్స్‌ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటిన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాత్త, జూన్‌ 21 : గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని  రాష్ట్ర స్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి…

రైతాంగానికి శుభవార్త ఇచ్చిన హామీ మేరకు ఏకమొత్తంలో 2 లక్షల రుణమాఫీ

కేబినేట్‌ భేటీలో కీలక నిర్ణయం ఐదేళ్ల కాలంలో తీసుకున్న రుణాలకు వర్తింపు 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు పరిగణన జీఓలో విధివిధానాలు మీడియాకు వివరాలు వెల్లడిరచిన సిఎ రేంవత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21 : రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల ముందు ఇచ్చిన…

ప్రపంచం చూపు..యోగా వైపు

శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం న్యూదిల్లీ/హైదరాబాద్‌, జూన్‌ 21 :  యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే పక్రియ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా…