NEWS

NEWS

విరాట్‌ ‌కోహ్లికి చెందిన పబ్‌పై పోలీస్‌ ‌కేసు

అర్థరాత్రి దాటినా తెరవడంపై నమోదు స్టార్‌ ‌బ్యాటర్‌ ‌విరాట్‌ ‌కోహ్లికి చెందిన పబ్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా దానిని నిర్వహి స్తుండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాట కలోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో కోహ్లికి చెందిన వన్‌8 ‌కమ్యూన్‌తో…

14 ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేత

‘సుప్రీమ్‌’‌కు పతంజలి సంస్థ అఫిడవిట్‌ న్యూదిల్లీ, జూలై9 (ఆర్‌ఎన్‌ఎ): 14 ‌రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివే శామని పతం జలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టులో అఫిడ విట్‌ ‌దాఖలు చేసింది. తయారీ లైసెన్స్ ‌రద్దు అయిన తరవాత ఈ నిర్ణయం తసీఉకు న్నామని పేర్కొంది. ఈ క్రమంలో ఆ ఉత్ప త్తులను వెనక్కి తీసుకోవాలని దేశ…

మితిమీరుతున్న‘రోగ’ కారక ఫ్యాషన్‌!

 ప్రపంచ ఆరోగ్య సాధికార సంస్థ వెల్లడిరచిన చేదునిజం  విచ్చలవిడిగా అవసరం లేని మందుల విక్రయం మన ఆధునిక జీవన రీతిలో విప్లవాత్మకమైన పరివర్తన కలగాలన్నది జాతీయ అంతర్జాతీయ ఆరోగ్య విశ్లేషకులు చెపుతున్న మాట.  ‘ఐక్యరాజ్యసమితి’ అనుబంధ ‘ప్రపంచ ఆరోగ్య సాధికార సంస్థ’  వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ డబ్ల్యూహెచ్‌ఓ వారు ఈ వాస్తవాన్ని ఇప్పుడు మరోసారి ఆవిష్కరించారు.…

ఆహార శుద్ధి పేరుతో ‘అంగడి తిండి’

అంగడి తిండిని అదే పనిగా తినడంవల్ల చిత్ర విచిత్ర వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందన్నది ధ్రువ పడిన వాస్తవం. చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్‌ లు, చిప్పులు, సుగర్‌ కాండీలు, హోమ్‌ బర్గర్‌లు, పింజల్‌లు, సాస్‌లు, విష రసాయన పరిమళాల  ఆర్ట్ఫిసియల్‌ ఫ్లేవర్‌లు- శీతల పానీయాలు, వంటలు మెరిసిపోయేందుకు వాడుతున్న రంగులు వంటివి ‘అంగడి తిండి’-జంక్‌ఫుడ్‌  లో…

భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం

పదేళ్లలో 40 వేల కి.. రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్‌ ‌చేశాం పదేళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్‌ ‌మాత్రమే ఆత్మవిశ్వాసంతో దేశం ముందుకు మాస్కోలో ఎన్నారైల సదస్సులో ప్రధాని మోదీ మాస్కో,జూలై9: రాబోయే ఐదేళ్ల పదవీకాలంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు. గత పదేళ్లలో భారత్‌ ఎం‌తగానో పురోభివృద్ది సాధించిందని…

నిర్జీవమైపోతున్న వ్యవసాయ భూమి!

భూమండల పరిరక్షణపై  ఐక్యరాజ్యసమితి ఆందోళన ఐక్యరాజ్యసమితి అనుబంధ అధ్యయన మండలి వారు ప్రపంచ మానవులకు మాంసం తినడం క్రమంగా తగ్గించి వేయాలంటోంది. మాంసాహారం భుజించడం తగ్గించడం భూమండల పరిరక్షణకు దోహదం చేయగలదన్నది ఇటీవల వెల్లడిరచిన తమ నివేదికలో ఈ ‘పర్యావరణ పరివర్తన వ్యవహారాల అంతర్జాతీయ అధ్యయన మండలి’ ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌-…

తిట్లు, ఆరోపణలు బంద్‌ ‌చేద్దాం

అభివృద్ధిపై ఫోకస్‌ ‌పెడదాం కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అబివృద్ధి కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం…బాధ్యత తీసుకుంటా గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర, దేశాభివృద్ధి కులంలో పేదలను ఆదుకుంటేనే కుల సంఘాలకు మనుగడ కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూలై 8 : ఎన్నికలైపోయినందున ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్‌…

మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు

హైదరాబాద్‌లో కుండపోతకు అవకాశం ఐఎండి హెచ్చరిక…అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : వానా కాలం మొదలైనా ఇప్పటి వరకు వరుణుడు కరుణంచక ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్న సమయంలోభారత వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లటి వాన కబురు చెప్పింది. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు దంచికొడతాయని…

మానవ సేవే మాధవ సేవ..

సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి ఇస్కాన్‌ ‌టెంపుల్‌ ‌జగన్నాథ రథ యాత్రను ప్రారంభించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైఆరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్‌ ‌స్టేడియం వద్ద అబిడ్స్…

టీఎస్‌ఐఐసీ చైర్‌పర్సన్‌గా నిర్మలా రెడ్డి

అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మైనింగ్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌గా ఈరవత్రి అనీల్‌ ‌పెద్ద ఎత్తున నామినేటెడ్‌ ‌పోస్టుల భర్తీ…34 క్పారేషన్లకు ఛైర్మన్‌ల నియామకం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : ఎంతో కాలంగా ఊరిస్తూ వొస్తున్న నామినేటెడ్‌ ‌పదవులను కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ఎట్టకేలకు భర్తీచేసింది. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ…