NEWS

NEWS

‌ప్రపంచ మానవాళి ముంగిట ‘ఎల్‌ ‌నినో’ విపత్తు..!

‘‘ప్రపంచ వాతావరణ సంస్థ’’ తాజాగా విడుదల చేసిన నివేదిక ఆధారంగా ప్రపంచ వాతావరణ సంస్థ (వరల్డ్ ‌మెటీరొలాజికల్‌ ఆర్గనైజేషన్‌, ‌డబ్ల్యూయంఓ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది చివరలో ‘ఎల్‌ ‌నినో’ అనబడే వాతావరణ ప్రతికూల మార్పు రావచ్చుననే విషయం ప్రపంచ మానవాళిని భయపెడుతున్నది. ‘ఎల్‌ ‌నినో, లా నినా సదరన్‌ ఆసిలేషన్‌…

వియత్నాం విజయానికి స్ఫూర్తినిచ్చిన రాణా ప్రతాప్‌ ‌సింగ్‌

నేడు మహారాణా జయంతి ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాతో 20 ఏళ్లు పోరాటం చేసి, ఎదురే లేదనుకుని విర్రవీగిన అమెరికా మెడలు వంచి విజయం సాధించిన దేశం వియత్నాం.   అమెరికాపై సాధించిన విజయం తర్వాత వియత్నాం అధ్యక్షుడిని ఒక విలేకరి ఇలా ప్రశ్నించాడు. ‘‘మీరు అమెరికాను ఎలా ఓడించారో ఎవరికీ అంతుబట్టడం లేదు’’ అని. ఆ…

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

దుండగుడి కాల్పుల్లో తెలంగాణ యువతి దుర్మరణం రంగారెడ్డి,మే8 : అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్‌లోని ప్రీమియం ఔట్‌లెట్‌ ‌మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదేళ్ల చిన్నారి సహా ఏడుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా.. టెక్సాస్‌ ‌కాల్పుల్లో మృతి చెందిన వారిలో తెలంగాణకు చెందిన…

రాజు పరిపాలనా దక్షత

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి నమ్మదగిన వాడూ, నిర్మలమైన  మనస్సుకలవాడు, ఉత్తమ వంశంలో పుట్టినవాడూ, నిర్వహణాదక్షుడూ, కుశాగ్రబుద్ది అయినవారినే మంత్రిగా నియమించాలి. విషమ సమస్యలను  ప్రధానులతో చర్చించాలి. అంతేగాని అందరినీ సంప్రదించరాదు. కోశాగారంలో ఎప్పుడూ ధనం సమృద్ధిగా ఉండాలి. రైతులకు సేద్యం చేయడానికి వీలుగా తగిన సమయంలో సామాగ్రని సరఫరా చేయాలి.  సేద్యం చేసేవారిని…

మానవుల్లో మహనీయుడు అల్లూరి..

నేడు  99 వ వర్థంతి మానవులు పుడతారు … చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితంలో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు … వీరిని “మృతంజీవులు” అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది…

ఏడాదికి కోటి,రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ…?

దేశంలో విస్తృతంగా నిరుద్యోగం పాపం పెరిగినట్టు పెరుగుతొంది.కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల యువత జీవితాలు దారిద్ర్యంలోకి నెట్టబడుతున్నాయి.నిరుద్యోగంతో పోరాడుతున్న యువతను తప్పుదారి పట్టించే విధంగా యూపీఏ ప్రభుత్వం చేయలేని కోటి ఉద్యోగాలను కేంద్రంలో అధికారంలోకి వస్తే భర్తీ చేస్తామని ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రగల్బాలు పలికి, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలోని…

అధికారం, ఆదిపత్యం కోసం సుడాన్‌లో అంతర్యుద్ధం..!

సూడాన్‌లో 15 ఏప్రిల్‌ 2023‌న ప్రారంభమైన అంతర్గత సంక్షోభాగ్నికి, తుపాకుల మోతకు జడిసి వేల మంది అమాయకులు ప్రాణాలు వదలడం(ఐరాస నివేదిక ప్రకారం 413 మంది), లక్షకు పైగా ప్రజలు దేశ సరిహద్దులు దాటి వలసలు వెళ్లడం, అంతర్జాతీయ సంస్థలు శరణార్థులకు రక్షణ గొడుగులు పట్టడం జరుగుతోంది. సైనిక కమాండర్లు రెండు వర్గాలుగా విడిపోయి అధికారమే…

మోడల్‌ ‌సియెన్నా వీర్‌ ‌దుర్మరణం

గుర్రపు స్వారీ చేస్తూ గాయపడి మృతి మెల్‌బోర్న్,‌మే6 : మిస్‌ ‌యూనివర్స్ ‌ఫైనలిస్ట్, ‌ప్రముఖ మోడల్‌ ‌సియెన్నా వీర్‌ ‌మరణించారు. సియెన్నా వీర్‌ ‌గుర్రపు స్వారీ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. గనెల 2న ఆస్టేల్రియాలోని విండ్సర్‌ ‌పోలో గ్రౌండ్స్‌లో స్వారీ చేస్తుండగా.. ఆమె అకస్మాత్తుగా గుర్రం ది నుంచి కిందపడిపోయింది. దీంతో ఆమెకు…

రైతులను మోసం చేసిన ప్రభుత్వం

విపత్తులపై ముందస్తు హెచ్చరికేదీ మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కాకినాడ,మే6: రైతులను ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. విపత్తు వస్తుందని తెలిసి ముందస్తుగా అప్రమత్తం చేయలేక పోయిందన్నారు. తడిసిన ధాన్యం కొంటారన్న భరోసా కూడా లేకుండా పోయిందన్నారు. శనివారం డియాతో మాట్లాడుతూ.. జిల్లా…

ఆర్‌-5 ‌జోన్‌పై సుప్రీంలో అమరావతి రైతుల పిటిషన్‌

‌ప్రభుత్వ జీఓపై స్టే విధించాలని వినతి న్యూదిల్లీ,మే6(ఆర్‌ఎన్‌ఎ):  ఆర్‌- 5 ‌జోన్‌పై అమరావతి రైతులు వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రైతులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఆర్‌-5 ‌జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని కోరుతూ…