NEWS

NEWS

‌మైక్రో సాఫ్ట్ ‌సర్వర్‌లలో సమస్యలు

విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ప్రయాణికులకు నీళ్లు, ఆహార సేవలు అందించాలి అధికారులకు మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడు ఆదేశం న్యూది•ల్లీ,జూలై19: మైక్రోసాప్ట్ ‌సర్వర్‌లలో సమస్యల కారణంగా విమాన సేవలు ప్రభావి తమ య్యాయి. చాలా కంపెనీల విమానాలు ఎగరలే కపోతున్నాయి. భారతదేశంలో, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు విమానాశ్రయాలలో విమా నాలు షెడ్యూల్‌ ‌కంటే ఆలస్యంగా…

రుణమాఫీతో వారికి నిద్రపట్టడం లేదు

విమర్శలకే బిఆర్‌ఎస్‌, ‌బిజెపి నేతలు పరిమితం కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : కాంగ్రెస్‌ ‌ప్రాక్టికల్‌ ‌పార్టీ.. కాంగ్రెస్‌ ‌రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్‌ ‌రుణమాఫీ చేశారని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహూల్‌ ‌బటన్‌ ‌నొక్కితే సీఎం రేవంత్‌ ‌రుణమాఫీ…

8‌కోట్ల ఉద్యోగాల సృష్టి.. మరో ట్రాష్‌

న్యూదిల్లీ,జూలై19: ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించామన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే శుక్రవారం తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోదీ ’ఒకదాని తరువాత ఒకటిగా అబద్ధం చెప్పడం’ ద్వారా యువత ’పుండుపై కారం చల్లుతున్నారు’ అని ఖర్గే ఆరోపించారు. గడచిన మూడు నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించడం…

‌ప్రజావాణిలో 545 దరఖాస్తులు

 స్వీకరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై19: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌ ‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 545 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 95 , పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 84 , విధ్యుత్‌ ‌శాఖ కు సంబంధించి 82, హౌజింగ్‌ ‌కు…

రాజీనామాపై నాలుక మడతేసిన హరీష్‌ ‌రావు

కాంగ్రెస్‌ ఎం‌పీల ఫోరం ఛైర్మన్‌ ‌మల్లు రవి విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు.. మాట మారుస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ ఎం‌పీల ఫోరం ఛైర్మన్‌ ‌మల్లు రవి, ఎంపీలు బలరాం నాయక్‌, ‌రఘురాంరెడ్డిలు ఆరోపించారు. రాజీనామా చేయకుండా…

లష్కర్‌ ‌బోనాలకు సిఎం రేవంత్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌,‌జూలై19: సికింద్రాబాద్‌ ‌మహంకాళి బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని సిఎం రేవంత్‌ ‌రెడ్డిని కమిటీ కోరింది. ఈమేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని కలిసి సికింద్రాబాద్‌ ‌మహంకాళి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించింది.  ఆలయ అర్చకులు, రాజ్యసభ సభ్యులు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ శైలజా రామయ్యర్‌, ‌దేవాదాయ శాఖ కమిషనర్‌ ‌హనుమంతరావు,…

‘‘‌డ్రగ్స్ ‌ను తరిమేద్దాం..’’

  ‘‘డ్రగ్స్ ‌ను తరిమేద్దాం..’’  సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఏ.‌కొండల్‌ ‌గౌడ్‌ ‌పాడిన పాట పోస్టర్‌ ‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి. సీఎం రేవంత్‌ ‌రెడ్డి నివాసంలో జరిగిన ఈ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌ తెలంగాణ ప్రభుత్వ పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ‌కోడూరు శ్రీనివాస్‌ ‌రావు.

త్వ‌ర‌లో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు…

 విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌స్తాం… * ప్రీ స్కూల్స్‌గా అంగ‌న్‌వాడీలు, నాలుగు నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సెమీరెసిడెన్షియ‌ల్‌, రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌కు యోచ‌న‌ * మార్పుల‌కు విధాన ప‌త్రం రూపొందించండి.. * యూనివ‌ర్సిటీ వీసీలు, బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందిని నియ‌మిస్తాం… * విద్యావేత్త‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర,జూలై 19: : రాష్ట్రంలో…

తెలుగు రాష్ట్రాల సమస్యలకు మేలు జరిగేనా..?

సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలి ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఐదు మంత్రి పదవులు దక్కాయి. ఈ ఐదుగురు ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాల సమస్యలకు మేలు జరిగేలా చూడాలి. ఎపికి చెందిన టిడిపి మంత్రులు ఎపి సమస్యలపై నిలదీసేందుకు వెనకాడక పోవొచ్చు. అలాగే సమస్యలు ప్రస్తావిస్తామని,…

పులుల సంరక్షణ చర్యలు ఫలితాలిస్తున్నాయా!?

ఇటీవల దేశంలోని పులుల సంఖ్య ముప్పయి శాతం పెరగడం మనకు గర్వకారణమన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  చెప్పిన మాట. తొమ్మిది ఏళ్లలో దేశంలోని పులుల సంఖ్య రెట్టింపు కావడం ‘పర్యావరణ పరిరక్షణ’కు దోహదం చేస్తున్న మరో అద్భుతం. అటవీ పరిరక్షణ, అటవీ విస్తరణ కేవలం వృక్షజాలంతో ముడివడి ఉన్నదని భావించడం ప్రాకృతిక వాస్తవానికి విరుద్ధం. అడవి…