NEWS

NEWS

2047 నాటికీ  దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 79 వ స్వాతంత్య్ర  దినోత్సవ శుభాకాంక్షలు  స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  … భారత ప్రజలకు 79 వ స్వాతంత్య్ర  దినోత్సవ శుభాకాంక్షలు  తెలియజేస్తూ దేశ స్వాతంత్య్రం   కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ..గాంధీజీ…

79 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

కేంద్ర ఎన్నిక సంఘం  బీహార్ వోట‌ర్ల జాబితాపై గురువారం సుప్రీంకోర్టు  ఇచ్చిన సంచ‌ల‌న ఆదేశాల నేప‌థ్యంలో, ప్ర‌స్తుతం అందుబాటులో వున్న వోట‌ర్ల జాబితాల ఖ‌చ్చిత‌త్వంపై దేశ‌వ్యాప్త చ‌ర్చ మొదల‌య్యే అవ‌కాశాలున్నాయి. బీహార్‌లో జరుగుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్  పై సుప్రీంకోర్టులో వరుసగా మూడో రోజూ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ ఉన్న బెంచ్‌ పై…

వారసత్వం ఉన్న నేల, విద్యకు కేంద్రం కావాలి!

A Center of Education Preserving Culture While Shaping Minds

“తెలంగాణ రాష్ట్రంలో 28 విశ్వవిద్యాలయాలు ఉండగా, అందులో 17 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 3 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, 3 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అదనంగా, ఇటీవల మరో 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఆమోదించబడ్డాయి. ఈ ప్రైవెటు విశ్వవిద్యాలయాలలో ఎలాగు పేదవారికి విద్య అందించబడదు కాబట్టి, నిర్మల్ వంటి ప్రాంతాలలో విశ్వవిద్యాలయం నెలకొల్పడం వలన…

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా  కేసీఆర్ కిట్ల పంపిణీ

  *కేసీఆర్ కు మంచి పేరు వొస్తుందనే రేవంత్ సర్కార్ కిట్లను ఇవ్వడం లేదు* *కేసీఆర్ కిట్ లతో మాతాశిశు మరణాలు తగ్గి ప్రభుత్వ హాస్పిటల్స్ ల్లో  ప్రసవాలు పెరిగాయి కెసిఆర్ కు మంచి పేరు వొస్తుందన్న ఉక్రోశంతోనే రేవంత్ ప్రభుత్వం కెసిఆర్ కిట్లను ఇవ్వడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు. బీఆర్ఎస్ హయాంలో…

బీసీ రిజర్వేషన్లపై త‌గ్గేదే లేదు

– ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాం – అవసరమైతే న్యాయపోరాటం – కేంద్రం దీన్ని త‌క్ష‌ణం ఆమోదించాలి – రామచంద్రరావు లీగల్‌ ‌నోటీసులకు బెద‌రం – మీడియాతో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు వొస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కులగణన…

ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి

– పేద‌వారికి స‌మ‌స్య‌లు రాకూడ‌దు – ల‌బ్దిదారుల‌కు ఉచిత ఇసుక ఇవ్వాలి – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలంగాణ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూపుదిద్దుకున్న భూభార‌తి చ‌ట్టం, ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల్సిన బాద్య‌త జిల్లా క‌లెక్ట‌ర్ల‌దేన‌ని రాష్ట్ర రెవెన్యూ ,…

బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసంపై చర్చ

  బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్ మోసం – ఆర్డినెన్స్ పేరుతో కొత్త మోసం – బీసీల సంఖ్య‌ను త‌గ్గించి చూపారు – బీఆర్ ఎస్ విమ‌ర్శ‌ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మోసపూరిత వైఖరినే  అనుసరిస్తున్న‌దని బిఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడింది. కుల గణన నుండి ప్రారంభించి, ప్రస్తుత ప్రభుత్వం…

ఆడ‌బిడ్డ‌ల ఆత్మ గౌర‌వానికి పెద్ద‌పీట‌

– చిత్త‌శుద్ధితో సంక్షేమ ప‌థ‌కాలు – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డల గౌరవానికి, ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తోంది. వారు సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సగర్వంగా తలెత్తుకొని జీవించేలా అనేక సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామ‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

ఇంధనం సరఫరా అందక పోవడమే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణం

ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి ముందు ఇంధనం నిలిపివేయబడిందని నివేదిక లో పేర్కొన్నట్లు సమాచారం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 లో ఇంధన స్విచ్‌లపై దృష్టి కేంద్రీకరించడంతో, పైలట్ల చర్యలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. గత నెలలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి శనివారం తెల్లవారుఝామున ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో…