NEWS

NEWS

ప‌ల్లెల్లో ప్రారంభ‌మైన ప‌నుల జాత‌ర‌

 పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆద్వ‌ర్యంలో ప‌నుల జాత‌ర‌తో ప‌ల్లెల్లో సంద‌డి వాత‌వ‌ర‌ణం నెలకొంది.  మంత్రులు, ఎమ్మెల్యేలు, క‌లెక్ట‌ర్లు, అధికారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గ‌త ఏడాది ప‌నుల జాత‌ర‌లో చేప‌ట్టి పూర్తి చేసిన ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, నూత‌న ప‌నుల‌కు శంకుస్థాప‌నలు చేసారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా లో  ప‌నుల జాత‌ర‌ను మంత్రి సీత‌క్క‌ లాంఛ‌నంగా ప్రారంభించారు.   ప్ర‌జ‌ల‌కు ఉపాధి,…

పోడు  భూముల విషయంలో కొనసాగుతున్న నిర్బంధకాండ 

కెసిఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి  ఫాలో : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు  కెసిఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వం లో కాంగ్రెస్ పార్టీ  అనుసరిస్తుంది అని పేర్కొంటూ  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గత ఐదు…

తెలంగాణ రాష్ట్ర పోలీసుల అదుపులో కీలక మావోయిస్టు నేతలు. ?….

తెలంగాణ రాష్ట్ర పోలీసుల అదుపులో కీలక మావోయిస్టు నేతలు. ?… కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య సునీత, మరో కీలక నేత చెన్నూరి హరీష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : తెలంగాణ రాష్ట్ర పోలీసుల అదుపులో కీలక మావోయిస్టు నేతలు ఉన్నట్లు సమాచారం. .అందులో రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత ఒకరు. ఆమె…

మార్వాడీలు అంగీకారం ఉల్లంఘించినందుకే ..?

ఆమనగల్లు బంద్  పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ  సోషల్ మీడియాలో కరపత్రం వైరల్ చేయడమే ఇందుకు కారణం కేంద్ర, రాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాల ఆరా…! ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఆగస్ట్  20 : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఉధృతం అవుతుంది. ఎక్కడో జరిగిన చిన్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఆమనగల్లు…

జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు అతీతం : రాహుల్ గాంధీ 

ఇండియా బ్లాక్ ఉప రాష్ట్రపతి అభ్యర్థి, న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి  సన్మాన కార్యక్రమం బుధవారం పార్లమెంట్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు,కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు INDIA బ్లాక్  నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

భద్రాచలంలో గోదావరి పరవళ్ళు . 

  మొదటి ప్రమాద హెచ్చరిక జారీ –  *అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశాలు  భద్రాచలం, ప్రజాతంత్ర , ఆగస్ట్ 20:గోదావరి నదిలో నీటి మట్టం 44 అడుగులకు పెరుగుతుండడంతో భద్రాచలంలో 1వ హెచ్చరిక అమల్లోకి వొచ్చింది. ఉదయం 08.15 గంటలకు నీటి మట్టం 43.00 అడుగులకు చేరి ప్రవాహం 9,32,288 క్యూసెక్కుల…

శ్రీకృష్ణాష్టమి వేడుకలలో విషాదం

రామంతాపూర్ లో ఐదుగురు మృతి  శ్రీకృష్ణాష్టమి వేడుకలలో భాగంగా రథాన్ని లాగుతుండగా కరెంట్ షాక్ తగిలి ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ మండలం రామంతాపూర్ లో ఆదివారం రాత్రి  జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామంతపూర్ గోఖలే నగర్ లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శోభాయాత్ర చేపట్టారు.…

18 నుంచి లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల రెండ‌వ విడ‌త శిక్ష‌ణ ప్రారంభం

*గాంధీ జ‌యంతి నాటికి అందుబాటులోకి లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల సేవ‌లు *రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి లైసెన్స్ డ్ స‌ర్వేయ‌ర్ల సేవ‌ల‌ను అక్టోబ‌ర్ 2వ తేదీ గాంధీ జ‌యంతి నాటికి అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి…

ఓయూలో జరిగే సమావేశానికి సీఎంకు ఆహ్వానం      

  ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి కాశీం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలిసి ఆగస్ట్ 21 న ఓయూ లో జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా రావాలని ఆహ్వానం పలికారు. ఓయూలో…

నిజ‌మైన ఉద్య‌మ‌కారుడు పైకి చెప్పుకోరు

– శ్రీ‌రామ్ పాల‌మూరు బిడ్డ కావ‌డం సంతోషం – నిజ‌మైన క‌వులు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో స్ఫూర్తి నింపారు – హ‌సిత భాష్పాలు పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో రేవంత్ రెడ్డి   పుస్తక రచయిత శ్రీరామ్ పాలమూరు బిడ్డ కావడం సంతోషం.  తెలంగా సమాజం కవులకు స్ఫూర్తి ని ఇచ్చిన గడ్డ ఇద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.…