NEWS

NEWS

మళ్లీ భారీ వర్షాల హెచ్చరిక

రాష్ట్రంలో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో వాతావరణం మళ్లీ ప్రభావితం కానుంది. తక్కువ పీడన ప్రభావంతో ఎరుపు రంగులో గుర్తించిన జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే నీలి రంగులో గుర్తించిన జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు నుంచే ఎరుపు జిల్లాల్లో విస్తృత వర్షపాతం నమోదుకానుంది. కొన్ని ప్రాంతాల్లో 80…

సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించడం సరికాదు

*ఆ తీర్పులో నక్సలిజాన్ని సమర్థించినట్టు ఎక్కడా పేర్కొనలేదు *కేంద్ర హోం మంత్రి అమిత్ షా తప్పుగా అర్థం చేసుకోవడం దురదృష్టకరం *అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన ప్రముఖ సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు న్యూదిల్లీ, ఆగస్ట్ 25 : సల్వాజడుం రద్దు కేసులో సుప్రీం కోర్టు తీర్పును వక్రీకరించి మాట్లాడటం సరికాదని, కేంద్ర హోంమంత్రి అమిత్…

కెసిఆర్‌ ‌పాలనలో యూరియా కొరత లేదు

KTR

ముందస్తు ప్రణాళికతో గ్రామాల్లోకి సరఫరా అసమర్థ పాలనతో ఇప్పుడు అనేక సమస్యలు ప్రజలకు కూడా కెసిఆర్‌ ‌పాలనంటే తెలిసింది బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మాజీ సీఎం కేసీఆర్‌ ‌పాలనలో తెలంగాణలో యూరియా కొరత ఎప్పుడూ రాలేదని, ఇప్పుడు పరిపాలన చేతకాని వారి వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిండెంట్‌, ‌సిరిసిల్ల ఎమ్మెల్యే…

శాంతియుత నిర‌స‌న‌ను అడ్డుకోవ‌డం అన్యాయం

– అరెస్టుల పేరుతో నిరంకుశ విధానాలు త‌గ‌దు – స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో హైద‌రాబాద్‌ – ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి please subscribe our channel youtube.com/@prajatantra-news గ్రేటర్ హైదరాబాద్ ప్రజా సమస్యలు, నగర అభివృద్ధి అంశాలపై సచివాలయం ఎదుట బీజేపీ చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కారు పోలీసులతో అడ్డుకున్నదని…

మ‌హిళా పోలీసుల సంక్షేమంపై శ్ర‌ద్ధ‌

– స‌మ‌స్య‌ల‌ను నివేదిస్తే త‌క్ష‌ణ‌మే స్పందిస్తాం – శాంతిభ‌ద్ర‌త‌ల్లో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్‌ -డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ please subscribe our channel youtube.com/@prajatantra-news మహిళా పోలీస్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, మహిళా సిబ్బంది సంక్షేమానికి చేసే సిఫారసులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని డిప్యూటీ సీఎం…

పల్లెల్లో  ప్రారంభమైన “పనుల జాతర – 2025″

*గ్రామాల్లో వేడుకల‌ను త‌ల‌పించిన‌ ప్రారంభోత్సవాలు *ఉత్సాహంగా పనుల జాతరలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు *మహబూబాబాద్ జిల్లాలో పనుల జాతరను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క *పనుల జాతరలో పాల్గొన్న శాసన సభాపతి డా. గడ్డం ప్రసాద్, మంత్రులు దామోద‌ర, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ తదితరులు…

వొచ్చే జ‌న‌వ‌రికి యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్ జాతికి అంకితం

– కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంటు అంటేనే కాంగ్రెస్ – డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌   వొచ్చే జనవరి 15 నాటికి 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. 2022 అక్టోబర్ లో…

కాళేశ్వరం నివేదిక పై మధ్యంతర స్టే ఆదేశాలు అవసరం లేదు : హైకోర్టు 

వెబ్సైట్ లో   కాళేశ్వరం పై  కమిషన్ సంక్షిప్త  నివేదిక అప్లోడ్ చేసి ఉంటే అది తప్పు.. వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలు అవసరం లేదు అని హైకోర్టు పేర్కొంది.   ప్రభుత్వానికి, కమిషన్ కు   మూడు వారాల్లో గా కౌంటర్ దాఖలు చేయాలనీ  నోటీసులు ఇస్తూ  ఆ తర్వాత వారంలో రిప్లై…

ప‌ల్లెల్లో ప్రారంభ‌మైన ప‌నుల జాత‌ర‌

 పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆద్వ‌ర్యంలో ప‌నుల జాత‌ర‌తో ప‌ల్లెల్లో సంద‌డి వాత‌వ‌ర‌ణం నెలకొంది.  మంత్రులు, ఎమ్మెల్యేలు, క‌లెక్ట‌ర్లు, అధికారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గ‌త ఏడాది ప‌నుల జాత‌ర‌లో చేప‌ట్టి పూర్తి చేసిన ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, నూత‌న ప‌నుల‌కు శంకుస్థాప‌నలు చేసారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా లో  ప‌నుల జాత‌ర‌ను మంత్రి సీత‌క్క‌ లాంఛ‌నంగా ప్రారంభించారు.   ప్ర‌జ‌ల‌కు ఉపాధి,…

పోడు  భూముల విషయంలో కొనసాగుతున్న నిర్బంధకాండ 

కెసిఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి  ఫాలో : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు  కెసిఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వం లో కాంగ్రెస్ పార్టీ  అనుసరిస్తుంది అని పేర్కొంటూ  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గత ఐదు…