NEWS

NEWS

సమయపాలనతో పరీక్షల్లో విజయం

పరీక్షలకు ప్లానింగ్‌ తప్పని సరి  కటెన్సన్‌ వీడితేనే పరీక్షలు సులభం   ఫిబ్రవరి నుండే పరీక్షల భయం పట్టుకుంటుంది. పరీక్షలు వస్తున్నాయి అనగానే అటు విద్యార్థులలోను ఇటు తల్లిదండ్రులలోను మనసులో టెన్షన్‌ మొదలవుతుంది. పరీక్షలు అనేవి ఎల్లప్పుడూ ఎప్పడికీ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్నసమయం. భావోద్వేగాలలో సమతుల్యత ఏర్పడి…

కోఠి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంకు తెలంగాణ బతుకమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు పెట్టాలి!

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చి వారిని తగు రీతిగా గౌరవం ఇస్తున్నారు ఇందుకు నిదర్శనం ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఇది చాలా గొప్ప నిర్ణయం మహిళా సాధికారత సాధనలో భాగంగా రవీంద్రనాథ్ఠాగూర్‌ సూచన మేరకు మహిళల విద్య కోసం ప్రత్యేకంగా 1924లో అప్పటి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌…

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం చారిత్రిక నేపథ్యం…

మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి భాష అనేది ఉపయోగపడుతుంది. అమ్మ ఒడిలో పల్లె బడిలో నేర్చుకున్న నా మాతృభాష తెలుగు భాష సహజ సిద్ధమైన స్వచ్ఛమైన జానపద సాహిత్యము ఆట వెలదులు కందాలు తేటగీతి పద్యాలతో పరిమళించే తేనెలూరు భాష నా తెలుగు భాష. అమ్మ భాష అమృతంలోని మాధుర్యాన్ని తేనెలోని తీయదనాన్ని పువ్వులోని పరిమళాన్ని సన్నజాజి…

మేడారం జాతర ..భక్తులకు కొన్ని సూచనలు

ములుగు జిల్లా మేడారం,  తాడ్వాయి  వద్ద భారీ ఆదివాసీ కుంభమేలా  21-02-2024 నుండి 24-02-2024 వరకు జరుగుతుంది.పైన పేర్కొన్న దృష్ట్యా, ప్రజారోగ్య సంసిద్ధతలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర మరియు పరిసర ప్రాంతాలలో 72 వైద్య శిబిరాలను 150 మంది వైద్యులతో పాటు అంబులెన్స్ సేవలతో పాటు భక్తుల అవాంఛనీయ సంఘటనలు లేదా ఆరోగ్య…

నగరంలో పచ్చదనం పెంచాం..

సిగ్నల్‌ ఫ్రీగా మార్చేందుకు చర్యలు వర్షాకాలం ఇబ్బందులు లేకుండా ఎస్‌ఎన్‌డిపి కార్యక్రమాలు జిహెచ్‌ఎంసి సాధారణ సమావేశంలో మేయర్‌ విజయలక్ష్మి సమావేశం నేటికి వాయిదా సభ్యులు లేవనెత్తిన సమస్యలు పిన్‌ పాయింట్‌ ప్రొగ్రామ్‌ పెట్టి పరిష్కారిస్తామని కమిషనర్‌ వివరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : హరితహారంతో నగరంలో పచ్చదనం పెంచామని, సిగ్నల్‌ ఫ్రీ నగరంగా మార్చడానికి…

మూసీ పరివాహక ప్రాంత సుందరీకరణ

ఉపాధి, ఆర్థికాభివృద్దిని కలిగిస్తూ మురుగునీరు తొలగించేలా శుద్దిప్లాంట్‌ ఉన్నతస్థాయి సవిూక్షలో సిఎం రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : హైదరాబాద్‌ మహానగరంలో మూసీనది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు మూసీ నదీ పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌…

ఆ నాలుగు రోజులు…వనమంతా జనమే..

 భక్తకోటితో పులకించనున్న మేడారం రేపటి నుంచి 24 వరకు  సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రులు సీతక్క, సురేఖ 2 వేల మంది వైద్య సిబ్బందితో  24 గంటల వైద్య సదుపాయం 6 వేల బస్సులు..50 ఎకరాల్లో తాత్కాలిక బస్‌ స్టేషన్‌..మహిళలకు ఉచిత ప్రయాణం 70 సీసీ కెమెరాలతో…డ్రోన్లతో..ప్రత్యేక…

కనీవిని ఎరుగని రీతిలో జాతర నిర్వహణ

మేడారంలో భక్తులందరికీ వీఐపీ తరహా సౌకర్యం.. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అనుభవమున్న అధికారులనే విధుల్లోకి.. రెవెన్యూ,  గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో మేడారం జాతరను కనివిని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార…

సమ్మక్క సారలమ్మలకు సబ్బినాటితో అనుబంధం

ఫిబ్రవరి 21నుండి 24 వరకు మేడారం జాతర నాలుగు రోజుల తెలంగాణ కుంభమే మేలా దేశ మాతృ గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా విడిచి పెట్టిన అమర వీరులను ఆరాధించే సత్సంప్రదాయం హైందవ సంస్కృతిలో ఉంది. సమున్నత ఆశయ సాధనకోసం జీవితాలను త్యాగం చేసిన సమ్మక్క, సారలమ్మలను దైవాంశ సంభూతులుగా ఉత్తర తెలంగాణ…

బీఆర్‌ఎస్‌ నుంచి ఒకే ఒక్కడు …

 సవాళ్ళను ఒంటరిగా స్వీకరించిన మాజీ మంత్రి హరీష్‌ రావు…  సవాల్‌కు ప్రతిసవాల్‌  ( మండువ రవీందర్‌రావు )      రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో  ప్రస్తుత శాసనసభ సమావేశాలను తమకు అనుకూలంగా మల్చుకోవాలని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు పోటాపోటీగా చర్చల్లో పాల్గొన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు ఎవరికివారు తీసిపోని విధంగా చర్చలను రక్తికట్టించారు.…