NEWS

NEWS

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ

 మరియు వాతావరణ హెచ్చరికలు :  సంచాలకులు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం  వాతావరణ విశ్లేషణ Meteorological Analysis : ఆదివారం  ఉదయం 08:30 ఆధారంగా : నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి శనివారం  సాయంత్రం ఉత్తరాంధ్ర దాని సమీపంలోని దక్షిణ…

విశ్వ సమైక్యతకు వారధి..హిందీ!

*అంతర్జాతీయ డిజిటల్ భాషగా – హిందీ* (14 సెప్టెంబర్- హిందీ దినోత్సవం సందర్భంగా…) ప్రపంచంలో ఏ దేశంలో కనిపించని విధంగా భారత దేశంలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. విభిన్న సంస్కృతీ, సంప్రదాయా లను ఆచార వ్యవహారా లను కలిగి ఉండడం మరియు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో  ప్రత్యేకతకతగా సంతరించుకున్నది. విభిన్న రాష్ట్రాల భాషల మధ్య…

తెలంగాణపై మరోసారి  అల్పపీడనం ప్రభావం 

బెంగాల్‌ ఖాతంలో (Bay of Bengal) సెప్టెంబర్‌ 11 లేదా 12న కొత్త అల్పపీడనం (Low Pressure Area) ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో సెప్టెంబర్‌ 9 నుంచే తెలంగాణలో విస్తృతంగా వర్షాలు మొదలవుతాయని, ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన…

ఉపరాష్ట్ర పతి ఎన్నిక బహిష్కరిస్తున్నాం : బిఆర్ఎస్ 

యూరియా కొరతపై 20 రోజుల క్రితం మేము హెచ్చరించి అప్రమత్తం చేసినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ స్పందించలేదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె టి రామారావు అన్నారు.. అందుకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకూడదనే నిర్ణయాన్ని 71 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరఫున తీసుకున్నాం అని…

మహిళా సమాఖ్యచే ఆదర్శంగా నడుస్తున్న పెట్రోల్ బంక్ 

*దేశంలో మహిళా సమాఖ్య చే నడుపబడుతున్న మొదటి పెట్రోల్ బంక్ గా గుర్తింపు * నారాయణపేట లో    6 నెలల్లో రూ.15.50 లక్షలు లాభం ఆర్జించిన మహిళా సమాఖ్య రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పాలసీని పటిష్టంగా అమలు చేస్తున్నది. ఒకప్పుడు ఇంట్లో కూర్చుని కుట్లు,అల్లికలు…

వరద నీటిలో నిలిచిపోయిన బస్సు

*వరద నీటిలో నిలిచిపోయిన బస్సు ప్రయాణికులను సురక్షితంగా చేర్చిన ఇంతేజార్ గంజ్ ఇన్స్ స్పెక్టర్* వరంగల్ నగరంలో కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా వరంగల్ ప్రాంతాల్లోని అండర్ బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు చేరుకోవడంతో బస్సు ఒక్కసారిగా ఈ నీటిలో బస్సు వరద నీటిలో చిక్కి నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న ఇంతేజార్…

చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేత.

చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేత.. యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 07 : సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మూసివేసిన ఆలయ అర్చకులు ఆలయ అధికారులు… తిరిగి రేపు ఉదయం 3.30 కి ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ నిర్వహించి నిత్యకైంకర్యాలు చేసి భక్తులను యధావిధిగా స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నారు..

ప్రశాంతంగా నిమజ్జనోత్సవాలు

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలుచేసి ఘన వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తొమ్మిది రోజులపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు…

సనాతన హిందూ ధర్మం .. విశ్వ మానవాళికి మార్గదర్శకం

శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థ శ్రీపాదులు భాగ్యనగరంలో ముగిసిన  చాతుర్మాస్య దీక్ష స్వామీజీకి వీడ్కోలు పలికిన భక్తులు  సమాజం వక్రమార్గంలో వెళ్లడానికి.. యువత చెడు మార్గంలో పయనించడానికి సమున్నతమైన మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించక పోవడమేనని శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థ శ్రీపాదులు అన్నారు. ప్రతి ఒక్కరిలో ఈర్ష్య…

పాత ఆరోపణలే..

పాత ఆరోపణలే.. హైదరాబాద్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు “నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది..అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. లండన్ పర్యటన అనంతరం శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు మీడియా తో మాట్లాడుతూ..గత కొంతకాలంగా మా పార్టీపైన, నాపైన…