NEWS

NEWS

కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

కండువా కప్పి ఆహ్వానించిన పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి జిల్లాలో బిఆర్‌ఎస్‌కు స్థానం లేకుండా చేసి పంతం నెగ్గించుకున్న మంత్రి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 07 : భద్రాచలం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆదివారం నాడు పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి…

అమలు కాని గ్యారంటీలపై రాహుల్‌ గాంధీ జవాబు చెప్పాలి

జాతీయ మెనిఫెస్టోతో చెవులో పువ్వులు పెట్టుడే ..  తెలంగాణకు కేసీఆరే శ్రీ రామరక్ష కాంగ్రెస్‌, బీజేపీలను చిత్తుగా ఓడిరచాలి   నారాయణరావు పేట మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7 : కాంగ్రెస్‌ అమలు చేయని గ్యారంటలపై నాది జిమ్మేదార్‌ అన్న రాహుల్‌ గాంధీ సమాధానం…

నాడు 6 గ్యారంటీల గారడీ… నేడు 5 న్యాయాల నయా నాటకం

కాంగ్రెస్‌ చేపట్టింది జన జాతర కాదు హామీల పాతర తెలంగాణకు తీరని అన్నాయం చేసి ఇప్పుడొచ్చి న్యాయం అంటే నమ్మేదెవరు ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శ కాంగ్రెస్‌ పార్టీది ద్వంద్వ నీతి : భద్రాచలం బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కాంగ్రెస్‌లో చేరికపై కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7 :…

ఎలక్టోరల్‌ బాండ్ల అక్రమాలపై అధికారిక ఏజెన్సీల విచారణ ఎప్పుడు..?

 వెలికితీయడంలో ముందువరుసలో మీడియా  కోర్టుల పర్యవేక్షణలో స్వతంత్ర కమిటీల విచారణతోనే వాస్తవాలు వెలుగు చూస్తాయా…? దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, ఇతర మనీ లాండరింగ్‌ కేసుల పై దూకుడు పెంచిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలక్టోరల్‌ బాండ్ల ల ద్వారా లబ్ది పొందిన రాజకీయ పార్టీలపై ..కంపెనీలపై కూడా తక్షణమే విచారణ ప్రారంభించాలి. -అరుణ్‌ కుమార్‌,…

రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తాం

బీజేపీతోనే దేశం సురక్షితం, సుభిక్షం..˜ హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం  ఈ సారి ఎన్నికల్లో దేశంలో మొత్తంగా కాంగ్రెస్‌కు 60 సీట్లు కూడా రావు..    మీట్‌ ద ప్రెస్‌లో బీజేపీ సీనియర్‌ నేత, మల్కాజ్‌ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7 : వొచ్చే లోక్‌ సభ…

ఆహార కొరతకు కారకులెవరు..?

అభివృద్ధి అంటే  అద్దంలా మెరిసే రోడ్డు.. ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలు కాదు. ఆకలి ఎరుగని సమాజం. పస్తులుండని ప్రజలు. కానీ ఈ భూమి మీద ప్రతీ ఏడుగురిలో ఒకరు నిత్యం ఖాలీ  కడుపుతోనే నిద్రపోతుండటం కలవం పెట్టే అంశం. కోవిడ్‌ మహమ్మారి ఈ పరిస్థితులను మరింత జఠిలం చేయగా..పేదరికం, ఆకలి విషయాల్లో భారత్‌ తీవ్ర…

అందరివాడు రామసాయం రంగారెడ్డి

మహబూబాబాద్‌ జిల్లా (నాటి వరంగల్‌ ఉమ్మడి జిల్లా) డోర్నకల్‌ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ మండలం తానంచర్ల గ్రామానికి చెందిన రామసహయం  రంగారెడ్డి (రంగన్న) హైదరాబాద్‌ లో బుధవారం ఉదయం గుండెపోటుతో  కన్నుమూశారు. అందరిని తన వారిగా భావిస్తూ, ధనిక, పేద, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా  ధనికుడనే గర్వం లేకుండా మన మధ్యన ఉండి…

బిఆర్‌ఎస్‌ మెడకు ఫోన్‌ ట్యాపింగ్‌

వెంటాడుతున్న కాళేశ్వరం..పుట్టి ముంచుతున్న దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు కోలుకోలేకుండా దెబ్బతీస్తున్న వరుస ఘటనలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 : నాడు కాళేశ్వరం..నేడు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌)ని కుదిపేస్తున్నాయి. అటు శాసనసభ ఎన్నికలు, ఇటు పార్లమెంటు ఎన్నికల ముందే ఈ…

సంక్షోభంలో వ్యవసాయం

కెసిఆర్‌ ప్రజల కోసం ఎర్రటి ఎండలో పొలం బాట ఐపిఎల్‌ మ్యాచ్‌లు చూస్తున్న సిఎం రేవంత్‌ మేడిగడ్డ నుంచి 200 క్యూసెక్కుల నీళ్లు వృథా పిల్లర్లు కుంగాయంటూ బద్‌నామ్‌ చేస్తున్నారు ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్‌ పూర్తి నిర్లక్ష్యం సిరిసిల్ల రైతు దీక్షలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శలు రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌…

కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ సమర భేరీ అన్నదాతలకు మద్దతుగా పోరుబాట కెసిఆర్‌ పిలుపుతో జిల్లాల్లో నేతల దీక్షలు సిరిసిల్లలో కెటిఆర్‌, సంగారెడ్డిలో దీక్షలో పాల్గొన్న హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : రాష్ట్రంలో రైతులు ఎదుర్కుంటున్న కరువు పరిస్థితులు కాలం తెచ్చినవి కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన పరిస్థితులని బిఆర్‌ఎస్‌ నేతలు…