NEWS

NEWS

గత పదేళ్ళలో కేంద్రంలో ఒక్క రూపాయి అవినీతి లేదు

సికింద్రాబాద్‌లో అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్నాం కిషన్‌ రెడ్డి అందరిలా కాదు..నీతిమంత నాయకుడు సికింద్రాబాద్‌లో కిషన్‌ రెడ్డి నామినేషన్‌  సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్‌   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : గత పదేళ్ళలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరుగలేదని, తమది అవినీతి రహిత ప్రభుత్వమని కేంద్ర…

ఎన్నికల ప్రచారం కోసం కెసిఆర్‌ బస్సుయాత్ర

Operation Sindoor

22 నుంచి మే 10 వరకు రాష్ట్రంలో ప్రచారంఈసీకి నివేదించిన బిఆర్‌ఎస్‌ ప్రతినిధి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్‌ అధినేత, కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించను న్నారు. కెసిఆర్‌ బస్సు యాత్రకు అనుమతి కోసం బిఆర్‌ఎస్‌ అధికార…

భద్రాద్రి రాముని సాక్షిగా ఆగస్టు 15న 2 లక్షల రైతు రుణమాఫీ

దిల్లీలో మోదీ..గల్లీలో కేడీ(కేసీఆర్‌) ఇద్దరు దొంగలే  దిగిపో..దిగిపో అనడానికి తెలంగాణ కెసిఆర్‌ అయ్య జాగీరు కాదు.. గ్యారంటీగా రాష్ట్రంలో  10 ఏండ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం 6 గ్యారంటీలలో ఐదు అమలు..రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మోదీకి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు…అందుకే పార్లమెంట్‌ సాక్షిగా విషం చిమ్మాడు మహబూబాబాద్‌ జన జాతరలో ముఖ్యమంత్రి రేవంత్‌…

సాగు నీరు, విద్యుత్‌పై…ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారం

ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదు  దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం  ఆరోపణలను ప్రజలు కూడా నమ్మే ప్రమాదం  త్వరలోనే రైతు రుణమాఫీ…ఎన్నికల తర్వాత స్పష్టత  ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19: ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర…

చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

బకాయిల కింద రూ.50 కోట్లు విడుదల త్వరలో మిగతా బకాయిలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. వారికి చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండిరగ్‌లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత త్వరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌…

ప్రజా ప్రయోజనాలే ఊపిరిగా సివిల్‌ సర్వెంట్స్‌ సేవలు!

రేపు జాతీయ పౌర సేవకుల దినోత్సవం (నేషనల్‌ సివిల్‌ సర్వెంట్స్‌ డే) సందర్భంగా… భారత ప్రభుత్వంలో ప్రధాన విధులు నిర్వహిస్తున్న పౌర సేవకులు లేదా సివిల్‌ సర్వెంట్స్‌ ‘‘స్టీల్‌ ఫ్రేమ్‌ ఆఫ్‌ ఇండియా’’ అంటూ 21 ఏప్రిల్‌ 1947న స్వతంత్ర భారతంలో తొలిసారి పౌర సేవకులను ఉద్దేశించి భారత ప్రథమ హోమ్‌ మినిస్టర్‌ సర్దార్‌ వల్లబ్‌…

రైతుల చుట్టూ రాజకీయం

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటున్నది. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో సుమారు కోటికి పైగా ఉన్న రైతులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. రైతుల మీద, వ్యవసాయ రంగంపైన వల్లమాలిన అభిమానాన్ని కనబరుస్తున్నాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్‌తో పాటు బిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీలు ముందు…

ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన బీజేపీ

డిగ్రీలు, పీజీ, రీసెర్చ్‌ చేసిన యువతకు ఏ చిన్నపాటి ఉద్యోగమైన చేయడానికి సిద్దపడినా మార్కెట్‌లో ఉపాధి లభించని స్థితి నెలకొంది.  కార్మికశక్తిలో ఉపాధి పొందుతున్న వారు (లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ రేట్‌) దేశంలో 2016-17లో 46.2 శాతం ఉండగా, 2022-23 నాటికి 39.5 శాతానికి పడిపోయింది. ఈ సంవత్సరాల్లో  శ్రమశక్తి ఉపాధి పట్టణ ప్రాంతాల్లో 44.7…

రాష్ట్రంలో రాజుకున్న ఎన్నికల వేడి

పరస్పర విమర్శలతో ఎదురుదాడి తమదంటే తమదే గెలుపని మూడు ప్రధాన పార్టీల ధీమా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : తెలంగాణలో రాజకీయ సవ్నికరణాలు మారుతున్నాయి.కొత్తగా రాజకీయ పార్టీలు బలప్రదర్శనలతో ఎండాకాంలో వేడెక్కిస్తున్నాయి. ఎన్నికల కాలం కావడంతో వోట్ల కోసం నేతలు ప్రజలను చేరుకుంటున్నారు. తమ పార్టీ విధానాలు చెబుతున్నారు. బిజెపి మోదీ ప్రధాని కావాలని…