NEWS

NEWS

‌పుంజుకుంటున్న డేటా సైన్స్ ‌రంగం

గ్రామినార్‌ ‌డేటా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : భారత్‌లో డేటా సైన్స్‌కు గత ప్రభుత్వాలు తక్కువ ప్రాధాన్యం ఇచ్చాయని మంత్రి •టిఆర్‌ అన్నారు. దేశంలో డేటా సైన్స్ ‌రంగం వేగంగా పుంజుకుంటుందన్నారు. సాంకేతికత ద్వారా సమాజంలో విప్లవాత్మక మార్పులు వొస్తాయని తెలిపారు. నానక్‌రామ్‌గూడ వన్‌ ‌వెస్ట్‌లో గ్రావి•నర్‌ ‌డేటా…

ప్రపంచంతో పోటీ పడేలా నైపుణ్యం పెంపొందించుకోవాలి: మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌

‌పీర్జాదిగూడలో ఉచిత కోచింగ్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభం.. రూ.26 కోట్లతో రోడ్డు విస్తరణకు శంఖుస్థాపన.. మేడిపల్లి, ప్రజాతంత్ర విలేఖరి, మార్చి 14 : సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు, ఆధునికతకు అనుగుణంగా యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి పదును పెడుతూ ధీటుగా ఉండాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు…

జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ…!

కాలేజీల విషయంలో రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం దేశవాప్య్తంగా మంజూరు చేసిన 171 కాలేజీల్లో రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదు కేంద్రం తీరుపై అసెంబ్లీ వేదికగా మండిపడ్డ హరీష్‌ ‌రావు బస్తీ దవాఖానాలు పేదలకు గొప్పగా వైద్యసేవలు అందిస్తున్నాయని వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : మెడికల్‌ ‌కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణపై తీవ్ర వివక్ష…

సారా తయారీని కట్టడి చేయలేమా?

“ప్రభుత్వం ఈ సారా తయారీని సామాజిక, ఆర్థిక సమస్యగా గుర్తించి చిత్త శుద్దితో దీనిపై సమరం చేయగలిగితే తప్పకుండా ఈ జాడ్యం నుండి బయట పడవచ్చును.ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం రిహాబిలిటేషన్‌ ‌స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. సారా తయారు చేసే కుటుంబాలు ఆ పనిని వదిలేసి.. ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవడానికి ఈ పథకం కింద రూ.2…

మార్చి 15… ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమా చారాన్ని తెలుసుకొనే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం. 1962, మార్చి 15న అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించగా అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ ‌కెనడి అమెరికా ప్రజలకు మొదటిసారిగా నాలుగు…

అధ్యక్షుడి ఎన్నికపై కాంగ్రెస్‌లో మల్లగుల్లాలు

జాతీయ అధ్యక్షుడి ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌ ‌పార్టీలో తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. నూటా ముప్పై ఏళ్ళ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌కు కేంద్రంలో నాయకత్వ లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. దాదాపు 2019 నుండి ఆ పార్టీ పూర్తి స్థాయి నాయకుడిని ఎన్నుకోలేకపోతున్నది. అనారోగ్యంగా ఉన్నా సోనియాగాంధీయే పార్టీ తాత్కాలిక అధినేతగా నెట్టుకొస్తున్నది. అయితే పేరుకే సోనియాగాంధీ అధినేతగా…

ఉమ్మడి పాలనలో ప్రభుత్వ వైద్యరంగం విచ్చిన్నం

జిల్లాకో మెడికల్‌ ‌కళాశాల ఇచ్చిన ఘనత మాదే దేశంలోనే అన్ని జిల్లాలలో మెడికల్‌ ‌కళాశాలలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ: ఆరోగ్య శాఖ పద్దుపై చర్చలో మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు వైద్య రంగాన్ని విచ్ఛిన్నం చేసి ప్రైవేటు వైద్య రంగాన్ని ప్రోత్సహించారని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి…

ఫారెస్టు అధికారుల దాష్టీకం

ఆదివాసీ రైతును చితకబాది … మూత్రం తాగించేందుకు ప్రయత్నం .. కొత్తగూడ ఏజెన్సీలో ఆదివాసీలను బతకనివ్వరా .. ప్రజాసంఘాల ఆగ్రహం కొత్తగూడ, ప్రజాతంత్ర, మార్చ్ 12,: ఒక పక్క ముఖ్యమంత్రి పోడు భూముల సమస్యను పరిష్కరించి అందరికి పట్టాలు ఇస్తమని చెబుతుంటే అసెంబ్లీ సాక్షిగా స్థానిక ఎమ్మెల్యే సీతక్క పోడు సమస్యలను ప్రభుత్వానికి విన్నవిస్తున్నా… ఫారెస్టు…

‌ప్రముఖ గేయ రచయిత కందికొండ మృతి

అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస సిఎం కెసిఆర్‌ ‌సహా పలువురి దిగ్బ్రాంతి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 12 : ప్రముఖ గేయ రచయిత కందికొండ(49) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే హాస్పిటల్‌ ‌ఖర్చులు…

అసెంబ్లీ నియోజకవర్గాలలో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలి

సీఎంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌లేఖ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ‌వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈమేరకు శనివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.…