NEWS

NEWS

నేడు చివరి నిజాం ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ‌జయంతి

ఎండలు దంచి కొడుతున్నయ్‌ ‌వడగాలులు దండిగా వీస్తున్నయ్‌ ‌తాపాలు మెండుగా పెట్రేగుతున్నయ్‌ ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నయ్‌ ‌హీట్‌ ‌వేవ్స్ ‌డెత్‌ ‌బెల్స్ ‌మోగిస్తున్నయ్‌ ‌భానుడి ప్రతాప తాకిడికి ప్రజానీకం తలడిల్లుతుంది రాబోవు కాలం తీవ్రమనే వార్త గుండెల్లో గుబులు పుట్టిస్తుంది బతుకు భారంగా తలపిస్తుంది పగలంతా మండే ఎండలు రాత్రివేళ ఉక్కపోతకు తోడు దోమల దండయాత్రలు…

ఆధునిక హైదరాబాద్‌ ‌వాస్తు శిల్పి 7వ నిజాం

మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌… ‌భాగ్యనగరంలో విడదీయ రాని బంధం, సంబంధం, అనుబంధం ఉన్న పాలకుడు. కొందరు ఆయనను ద్వేషించినా, మరి కొందరు ప్రేమించినా, ఆయన హైదరాబాద్‌ అభివృద్ధికి చేసిన కృషిని అందరూ అభినందించక తప్పదు. కొందరు ఆయన్ను సంకుచిత మనస్తత్వం గలిగిన, కొందరు మతతత్వం గలిగిన పాలకునిగా, మరికొందరు అతన్ని దుర్మార్గుడు అని భావించినా,…

మనోవేదనతో సతమతం

‘‘ఆర్థిక కష్టాలు ఉండవు అయినా ఇంకా ఏదో కావాలన్న తపన నిద్రపట్ట నీయదు. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉన్నా,  ప్రతి ఒక్కరిలో తెలియని ఆవేదన, విద్యార్థి చక్కగా చదువుతాడు. పరీక్షలంటే భయం, తెలివితేటలు పుష్కలంగా ఉన్నా సమస్య వస్తే ఎదుర్కొనలేకపోవడం. ఆరోగ్యంగా ఉన్నా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు భయపడడం. పెద్దలు, అధికారులు మందలిస్తే మానసికంగా కుంగిపోవడం,…

వ్యూహకర్తల వెతుకులాటలో రాజకీయ పార్టీలు

దేశంలోఇప్పుడు రాజకీయ వ్యూహకర్తల అవసరం పెరిగింది. గతంలోకన్నా ఇప్పుడు దేశంలో రాజకీయ పార్టీల సంఖ్య కూడా పెరిగింది. పేరుకు ప్రజాసేవకోసమనే చెబుతున్నప్పటికీ ప్రతీ రాజకీయ పార్టీ కూడా అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే పార్టీల సంఖ్య పెరిగినట్లుగా ఆ పార్టీల లక్ష్యాన్ని చేరవేసే వ్యూహకర్తల లోటుమాత్రం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అందుకే వ్యూహరచనకోసం ఇతరులపైన అధారాపడాల్సిన…

ఉత్తమ పార్లమెంటేరియన్‌ ‌జగ్జీవన్‌ ‌రామ్‌

‌నేడు బాబూ జగ్జీవన్‌ ‌రామ్‌ ‌జయంతి భారతదేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన నేత జగ్జీవన్‌ ‌రామ్‌. అతి చిన్న వయస్సులో (27 ఏళ్లకే) శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యి రికార్డు సృష్టించిన ప్రజానాయకుడు, స్వాతంత్య్ర సమర యోధుడు, బాబూ జగ్జీవన్‌ ‌రాం. పోలిటికల్‌ ‌కింగ్‌ ‌మేకర్‌గా రాజకీయంలో రాణించి, అధికారం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు…

బడ్జెట్‌ ‌పెరిగింది… పనితీరు పెరగాలి

ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం నీలోఫర్‌, ‌గాంధీ వైద్యులతో మంత్రి హరీష్‌ ‌రావు వీడియో కాన్ఫరెన్స్ ‌ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌నాణ్యమైన, అధునాతన వైద్య సేవలను పేదలకు అందించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ ఏడాది బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు రూ.11,237 కోట్ల నిధులు కేటాయించారనీ రాష్ట్ర…

ఎడ్‌సెట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌టీఎస్‌ ఎడ్‌సెట్‌ -2022 ‌నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రెండేండ్ల బీఎడ్‌ ‌కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ ‌లింబాద్రి, ఎడ్‌సెట్‌ ‌కన్వీనర్‌ ‌రామకృష్ణ, ఎడ్‌సెట్‌ ‌కో కన్వీనర్‌ ‌శంకర్‌ ‌విడుదల చేశారు. ఏప్రిల్‌ 7 ‌నుంచి జూన్‌ 15‌వ…

పెట్రో ధరల పెరుగుదలతో వాహనదారుల్లో ఆందోళన

సోమవారం లీటరు పెట్రోలుపై 45 పైసలు, డీజిల్‌పై 43 పైసలు పెంచిన చమురు కంపెనీలు హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 117.68 కాగా..డీజిల్‌ 103.75 ‌పెట్రో ధరల పెరుగుదలపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన..చర్చకు పట్టు..లోక్‌సభ నుంచి వాకౌట్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని…

తెలివికి పదును పెడితే.. మీరే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి

జపాన్‌ ‌పిల్లల సృజనాత్మకతను అభినందించాలి టీచర్లు, పిల్లలు స్కిల్స్ అప్‌డేట్‌ ‌చేసుకోవాలి లేకుంటే వెనకబడి పోతామని గుర్తించాలి తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ‌ఛాలెంజ్‌లో మంత్రి కెటిఆర్‌ ‌పిల్లలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు చర్యలు : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌ప్రతి విద్యార్థి, టీచర్‌..‌స్కిల్‌, అప్‌ ‌స్కిల్‌, ‌రీ…

విస్తరించిన అల్పపీడన ద్రోణితో.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ తెలిపింది. ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజానీకానికి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే వార్తను వినిపించింది. ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌, ‌కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, ‌నిజామాబాద్‌,…