NEWS

NEWS

అణగారిన వర్గగాల అభ్యున్నతికి కృషి

జగ్జీవన్‌కు నివాళి టిఆర్‌ఎస్‌ ‌మంత్రులు, ప్రజా ప్రతినిధుల నివాళి అంబేద్కర్‌, ‌జగ్జీవన్‌ల కలలను నిజం చేస్తున్న కెసిఆర్‌…‌వారి స్ఫూర్తితోనే దళితబంధు : జగ్జీవన్‌ ‌రామ్‌కు మంత్రి హరీష్‌ ‌రావు నివాళి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 5 : ‌దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతికి భారత మాజీ ఉప ప్రధాని డా.జగ్జీవన్‌రామ్‌…

28‌న రాష్ట్రానికి రాహుల్‌

రెండ్రోజుల పాటు పర్యటన ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 5 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 28న వరంగల్‌లో రాహుల్‌ ‌గాంధీ సభ నిర్వహించనున్నారు. 29న హైదరాబాద్‌లో ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. పార్టీ నేతల సమావేశంలో రాహుల్‌ ‌తెలంగాణ పర్యటన…

పార్టీ బలోపేతానికి ఐకమత్యం ముఖ్యం

అందుకు ఏం చేయడానికైనా సిద్ధం అన్ని స్థాయిల్లో నాయకులు కలిసి నాడవాలి ప్రజాస్వామ్యానికి, సమాజానికి కూడా పార్టీ పునరుజ్జీవనం పొందడం అవసరం కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అధినేత్రి సోనియా గాంధీ బాబూ జగ్జీవన్‌ ‌రామ్‌కు కాంగ్రెస్‌ ‌నేతల నివాళి న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌కాంగ్రెస్‌లోని అన్ని స్థాయుల్లోనూ ఐకమత్యం చాలా అవసరమని…

పెట్టుబడులకు కేంద్రంగా జీనోమ్‌ ‌వ్యాలీ

హైదరాబాద్‌లో కంపెనీల విస్తరణకు అవకాశాలు మెండు జాంప్‌ ‌ఫార్మాను ప్రారంభించిన కేటీఆర్‌ అజీమ్‌ ‌ప్రేమ్‌జీ ఆదర్శ నాయకుడు  విప్రో కన్జూమర్‌ ‌కేర్‌ ‌ఫ్యాక్టరీ ప్రారంభంలో కెటిఆర్‌ ‌జీడీపీ దూసుకెళుతుంది…పెట్రో ధరల పెరుగదలపై ప్రధాని మోడీపై మంత్రి కెటిఆర్‌ ‌వ్యంగ్యాస్త్రం ప్రజాతంత్ర, హైదాబాద్‌, ఏ‌ప్రిల్‌ 5 : ఆకర్షణీయమైన పెట్టుబడులకు జీనోమ్‌ ‌వ్యాలీ కేంద్రంగా మారిందని రాష్ట్ర…

పార్టీ జెండాలు వేరైనా..ఎజెండా మాత్రం భదాద్రి అభివృద్ధి

శ్రీరామనవమికి వొచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు భద్రాచలం సమస్యలను పరిష్కరించాలి 7న భద్రాచలంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన దీక్ష పట్టణ సమస్యల ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు కలసి రావాలని పిలుపు భద్రాచలం, ఏప్రిల్‌ 05(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : శ్రీరామనవమికి వొచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు భద్రాచలం సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన ప్రకటన…

‌డ్రగ్స్ ‌వాడకంపై దర్యాప్తు ముమ్మరం

మూడు టేబుళ్లపై పోలీసుల గురి సిసి పుటేజ్‌ ఆధారంగా ఆధారాల సేకరణ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 5 : ‌సంచలనం కలిగించిన బంజారాహిల్స్ ‌రాడిసన్‌ ‌బ్లూ హోటల్‌లోని పుడింగ్‌ అం‌డ్‌ ‌మింక్‌ ‌పబ్‌ ‌కేసులో డ్రగ్స్ ‌వాడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పుడ్డింగ్‌ అం‌డ్‌ ‌మింక్‌ ‌పబ్‌లో ముఖ్యంగా మూడు టేబుళ్లను…

‌డ్రగ్స్ ‌కేసులో ఇంతవరకు ఎవరినీ ఎందుకు అరెస్ట్ ‌చేయలేదు

దీనిపై సిఎం ఎందుకు స్పందించడం లేదు కెసిఆర్‌ ‌ప్రతి మాట ప్రజల్ని తప్పుదోవ పట్టించేదే ధాన్యం కొనుగోలుపై కెసిఆర్‌ ‌రాజకీయం తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం బిజెపిలో టిఆర్‌ఎస్‌ ‌నేత బిక్షమయ్య గౌడ్‌ ‌చేరిక సందర్భంగా బండి సంజయ్‌ ‌బీజేపీ గెలుపు కోసం నా వంతు కృషి చేస్త : భిక్షమయ్యగౌడ్‌ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,…

నిమ్స్ ‌కాంట్రాక్టు నర్సుల సమస్యలు పరిష్కరించండి

మంత్రి హరీష్‌ ‌రావుకు రేవంత్‌ ‌లేఖ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌పది రోజులుగా నిమ్స్ ‌కాంట్రాక్టు నర్సులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. కాంట్రాక్టు నర్సులకు ప్రసూతి సెలవులు, వేతన స్లిప్పులు కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ అమానవీయ వైఖరికి అన్నారు. ఈ మేరకు రేవంత్‌ ‌రెడ్డి…

రైతుల జీవితాలతో టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల చెలగాటం

రైతుల పాలిట మరణశాసనంగా కేసీఆర్‌ ‌సంతకం వడ్లను కనీస మద్దతు ధర రూ.1960 కొనాలి ప్రభుత్వాల తీరుకు నిరసనగగా నేడు, రేపు ధర్నాలు రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చారు… డ్రగ్స్ ‌కేసులతో సినిమాను గుప్పిట్లో పెట్టుకున్న కెటిఆర్‌ ‌మండిపడ్డ పిసిసి అధ్యక్షడు రేవంత్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌, ‌బిజెపి…

‌ప్రజల సంక్షేమమే బిజెపి ఎజెండా

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో గానీ లేదా వివిధ రాష్ట్రాలలో గానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత   ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఆ విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే విధంగా దోహదం చేస్తుంది కాబట్టే దేశవ్యాప్తంగా బిజెపి హావా కొనసాగుతుంది.…