NEWS

NEWS

‌క్షీణిస్తున్న తెలుగు భాషా వైభవం

తెలుగంటే శ్వాస, తెలుగంటే  హృదయ స్పందన,తెలుగంటే చలనం,తెలుగు మాట్లాడడం ఒక వరం.తేనె లోలికే తెలుగు వద్దనడం దౌర్భాగ్యం.తెలుగు బడిలో తెలుగు అక్షరం మాయమైతే,అమ్మ ఒడిలో తప్పిపోయిన బిడ్డ గతే.తెలుగు భాష అతి మృదు మథురమైన భాష.తేనెలొలికే తేటగీతితో,ఆహ్లాదంగా సాగే ఆటవెలదితో,పలుఉపమానాలతో, ప్రాసలతో అలంకారాలతో, అష్టావధాన,శతావధాన  ప్రక్రియలతో భాషకు జీవం పోసే చతురోక్తులతో,నానార్ధాలతో, పలు వ్యాకరణాంశాలతో విరాజిల్లిన…

భారత్, ఆస్ట్రేలియా – వాణిజ్యంలో ఉమ్మడి విజేతలు

భారత్,  ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (IndAus ECTA) గ్లోబల్ ట్రేడింగ్ రంగంలో భారతదేశ ఉత్తేజకరమైన పెరుగుదలలో మరొక నూతన అధ్యాయానికి నాంది పలికింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, దేశం తీవ్రమైన పోటీ ప్రపంచ మార్కెట్‌లో క్రమం తప్పకుండా నూతన  శిఖరాలను అధిరోహిస్తోంది. గత నెలలో, భారతదేశం 2021-22 సంవత్సరానికి $400…

దేశంలో మరో కొత్త వేరియంట్‌ ‌కలకలం

ముంబైలో ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ఎక్స్ఈ ‌తొలి కేసు ముంబై, ఏప్రిల్‌ 6 : ‌ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ ‌టెన్షన్‌ ‌కాస్త తగ్గిపోవడంతో .. భారత్‌లోనూ అన్ని ఆంక్షలు ఎత్తివేసింది ప్రభుత్వం.. పాజిటివ్‌ ‌కేసులు సంఖ్య తగ్గుతూ పోవడంతో.. కరోనా సమయంలో విధించిన రకరాల ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వచ్చింది.. అయితే, భారత్‌లో కొత్తగా వెలుగు చూసిన కరోనా…

సుజాతనగర్‌ ఎం‌పీపీ భూక్యా విజయలక్ష్మి పూజలు

హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసరావు పాల్గొనడంపై వివాదం భదాద్రి కొత్తగూడెం, ఏప్రిల్‌  6 : ‌జిల్లాలోని సుజాతనగర్‌ ‌మండలం సింగభూపాలెంలో కొత్త దేవత వెలిసింది. దేవత అవతారంలో సుజాతనగర్‌ ఎం‌పీపీ భూక్యా విజయలక్ష్మి ప్రత్యక్ష్యమయ్యారు. ప్రత్వంగిర మాత అనే కొత్త దేవత అవతారంలో ఎంపీపీ విజయలక్ష్మి దర్శనమిచ్చారు. దీంతో కొత్త దేవతకు ఎండు మిరపకాయలతో హోమాన్ని భక్తులు…

మోదీ పాలనలో…సబ్‌ ‌కా సత్తేనాశ్‌

‌రోజూ పెట్రోల్‌ ‌ధరలు పెంచుతూ పాపాన్ని రాష్ట్రాలపై… బీజేపీ ప్రభుత్వానికి పేద, మధ్య తరగతి ప్రజలపై కనికరం లేదు కేంద్రానికి మంత్రి కేసీఆర్‌ ‌లేఖాస్త్రం ప్రజాతంత్ర , హైదరాబాద్‌: ‌సబ్‌ ‌కా సాథ్‌ ‌సబ్‌ ‌కా వికాస్‌ అని గొప్పలు చెప్పే ప్రధాని మోదీ పాలనలో దేశంలో పరిస్థితి సబ్‌ ‌కా సత్తేనాశ్‌ అయిందని మంత్రి…

కేంద్ర ప్రభుత్వానికి భదాద్రి ప్రజల ఉసురుతప్పదు

ఐదు పంచాయితీలు తెలంగాణలో విలీనం చేయకపోతే… ఇందిరా పార్క్ ‌వేదికగా గర్జించిన సిపిఐ రాష్ట్ర రాజధానికి చేరిన ఐదు పంచాయితీల పోరు హైద్రాబాద్‌ , ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 06 : ఆం‌ధప్రదేశ్‌ ‌రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న 5 గ్రామపంచాయతీలను ఒక్క కలం పోటుతో అర్ధరాత్రి ఆర్డినెన్స్ ‌తీసుకవచ్చి భద్రాచలం ప్రాంతానికి…

కుటుంబ భక్తి..దేశభక్తి.. దేశంలో రెండు రకాల రాజకీయాలు

భయం, వొత్తిడి లేకుండా ప్రపంచం ముందు దృఢంగా భారతదేశం బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రధాని మోడీ దేశంలో మార్పు తీసుకువొచ్చిన పార్టీ బిజెపి : పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 6 : ‌దేశంలో రెండు రకాల రాజకీయాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కుటుంబ భక్తి…

తెలంగాణలో అరాచక పాలనను అంతమొందిస్తాం

నమ్మిన సిద్ధాంతం కోసం చావుకైనా వెనుకాడం గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగిరే రోజు దగ్గర్లో ఉంది టీఆర్‌ఎస్‌ను గద్దె దింపడానికి ఆఖరి పోరాటానికి కార్యకర్తలు సిద్ధం కావాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బీజేపీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అవినీతి, అరాచక,…

ప్రజల పక్షాన కాంగ్రెస్‌ ‌పోరుబాట

పెట్రో, విద్యుత్‌ ‌ఛార్జీల పెరుగుదలకు నిరసనగా… ధాన్యం చివరి గింజ కొనేవరకు పోరాటం ఆగదు నేడు విద్యుత్‌ ‌సౌధ ఎదుట కాంగ్రెస్‌ ‌ధర్నా జూమ్‌ ‌సమావేశంలో పార్టీ శ్రేణులకు పిసిసి ఛీఫ్‌ ‌రేవంత్‌ ‌దిశా నిర్దేశం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 6 : ‌ప్రజల పక్షాన కాంగ్రెస్‌ ‌పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, ప్రజలకు న్యాయం జరిగే…

వైద్యసిబ్బంది పనితీరు మారాలి

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రావాలి చేర్యాల పిహెచ్‌సిని పరిశీలించిన మంత్రి హరీష్‌ ‌రావు పని తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరిక ప్రజాతంత్ర, సిద్దిపేట, ఏప్రిల్‌ 6 : ‌సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పీహెచ్‌సీని బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు పరిశీలించారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.…