NEWS

NEWS

అం‌తా రామమయం..

భద్రాదికి రామయ్య పెళ్ళి కళ నేటికీ• రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు రేపటి అపూర్వ ఘట్టానికి అంతా సిద్ధం భద్రాచలం, ఏప్రిల్‌ 08(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యపురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు సీతారాముల్లాంటి దాంపత్య జీవితం కలిగి ఉండాలని మనసారా…

ఉపాధి కోసం వెళ్తూ అనంత లోకాలకు

నలుగురు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు కూలీల ట్రాలీని ఢీ కొట్టిన లారీ చెల్లా చెదురుగా మృతదేహాలు – రోడ్డుపై తెగిపడిన అవయవాలు మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు శాయంపేట, ఏప్రిల్‌ 08 (‌ప్రజాతంత్ర విలేఖరి) : మాందారిపేటలో శుక్రవారం ఉదయం 5:30 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం…

రాష్ట్రంలో రాజకీయ వార్‌ ..

రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వార్‌ ‌నడుస్తోంది. ధర్నాలు, ర్యాలీలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నది. విచిత్రమేమంటే అధికారపక్షం, ప్రతిపక్ష పార్టీలు ఏకకాలంలో ఉద్యమిస్తుండడంతో ఎవరు ఎవరిమీద దండయాత్ర చేస్తున్నారన్నది అయోమయంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు బర్నింగ్‌ ‌టాపిక్స్‌పైన తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏ టివి చానల్‌ ‌తిప్పినా, ఏ రాజకీయ వేదికపైన విన్నా ఈ రెండే…

వైవాహిక అత్యాచారం నేరం కాదా?

తాజాగా కర్నాటక హైకోర్టు తీర్పు తన భర్త తనపై వైవాహిక అత్యాచారానికి పాలపడుతున్నాడని భార్య పిటీషన్ దాఖలు చేయగా పరిశీలించిన కర్ణాటక కోర్టు వైవాహిక అత్యాచారం విషయంలో ప్రభుత్వం అనుసరించే విధానాన్ని తప్పు పట్టింది. మహిళల పట్ల పురుషులు క్రూర మృగంలా ప్రవర్తించడానికి వివాహం అనేది లైసెన్స్ కాదని స్పష్టం చేసింది. ఏ వివాహ వ్యవస్థ…

విద్య, వైద్యం ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యత కావాలి

దేశ దశ, దిశలను నిర్ణయించే ప్రమాణాలుగా అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన వైద్య సదుపాయాలు అనబడే రెండు ముఖ్య అంశాలు గుర్తించబడ్డాయి. విద్యావంతులు పెరిగితే పేదరికం, నిరక్షరాస్యత, జనాభా విస్పొటనం సహజంగానే అదుపు చేయబడతాయి. విద్య, వైద్య సదుపాయాల కల్పన ప్రభుత్వాల కనీస బాధ్యతలుగా, ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి. ప్రభుత్వాలు విద్య,…

14 ‌నుంచి బండి సంజయ్‌ ‌రెండో విడత పాదయాత్ర

ఆలంపూర్‌ ‌నుంచి ప్రారంభం మహేశ్వరం బహిరంగ సభతో ముగింపు పాదయాత్ర మధ్యలో పాల్గొననున్న జాతీయ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను ఈనెల 14న ప్రారంభించనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌ ‌నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర 31 రోజులు సాగి మే 31న రంగారెడ్డి జిల్లా…

రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కుంటాం

3 మెడికల్‌ ‌కళాశాలల సంఖ్యను 33కు పెంచాం ప్రజారోగ్య రంగంలో అన్ని స్థాయిల్లో వసతులు అప్‌‌గ్రేడ్‌ ‌వైద్యులు, సిబ్బందికి అవార్డుల కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు ప్రతీ వ్యవస్థలో మంచి చెడూ రెండూ ఉంటాయనీ, నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా తిరిగి వచ్చినట్లు వైద్య శాఖలో జరుగుతున్న మంచి బయటికి రావడం లేదని…

మహిళను అవమానించడం, నిర్లక్ష్యం చేయడం తగునా…?

ఇదేనా తెలంగాణ రిచ్‌ ‌కల్చర్‌…! సిఎం, మంత్రులు, సీఎస్‌ ‌తో చర్చకు రాజ్‌ ‌భవన్‌ ‌డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఓ మంత్రి నన్నేలా బిజేపి లీడర్‌ అం‌టారు? మంత్రి చెప్పిందే నిజమైతే… రాజ్‌ ‌భవన్‌ ఆహ్వానానికి ఎందుకు స్పందించలేదు..? రోడ్డు, ట్రైన్‌ ‌మార్గంలో ఈ నెల 10న భద్రాది టెంపులకు వెళ్తాను. గవర్నర్‌ ‌కు…

సీఎస్‌, ఎక్సైజ్‌ ‌డైరెక్టర్‌కు హైకోర్టు ధిక్కార నోటీసులు

టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కోర్టులో ఈడీ దాఖలు చేసిన హైకోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సీఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌, ఎక్సైజ్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌సర్ఫరాజ్‌ అహ్మద్‌కు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై గురువారం…

ముగిసిన పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు

ఒకరోజు ముందుగానే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకున్న ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకున్న ప్రభుత్వం పార్లమెంటు బడ్జెట్‌ ‌సమావేశాలు షెడ్యూల్‌ ‌కంటే ఒక రోజు ముందే ముగిసిపోయాయి. 8న సమావేవాలు ముగుస్తాయని ప్రకటించినా ఒకరోజు ముందు పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి.…