NEWS

NEWS

సీతమ్మకు చేయిస్తి…

పచ్చల పతకం : భరతునకు చేయిస్తి పచ్చల పతకమూ రామచంద్రా!!.. అని భక్త రామదాసు కీర్తించిన పచ్చల పతకమిదే. భరతుని పేరిట చేయించిన ఈ పతకాన్ని భరతాగ్రజుడైన రామయ్య తండ్రికి శ్రీరామనవమి నాడు మరియు ప్రత్యేకమై ఉత్సవాల్లో శ్రీరామునికి అలంకరిస్తారు. చింతాకు పతకం : సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా!! అని రామదాసు కీర్తించిన పతకమిదే. ఈ…

‌శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి…

నేటి స్వామివారి కల్యాణానికి సర్వం సిద్ధం చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాలతో పెళ్లి కళ ఉట్టిపడేలా భదాద్రి ముస్తాబు భారీగా చేరుకున్న భక్త జనం భద్రాచలం, ఏప్రిల్‌ 09(‌ప్రజాతంత్ర ప్రతినిధి ) : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నేడు ఆదివారం భక్త జనులకు కన్నుల పండుగగా జరుగనుంది. అందుకోసం…

‌శ్రీరామ కల్యాణోత్సవం

శ్రీరామ నవమి ఉత్సవ వేళా విశ్వ జగతి ఆధ్యాత్మిక మేలా పరమ పవిత్ర సంకీర్తన హేలా భక్త జనుల పారావశ్య  ఖేలా సర్వ పాపాల హరణం సకల లోక మంగళకరం సమస్త జీవ శ్రేయోదాయకం రామచంద్రుడు అవతరించిన చైత్రశుద్ధ నవమి శుభకరదినం పరమ ధర్మ పరిరక్షకునిగా సోదర బంధానికి ప్రతీకగా హనుమకు ప్రీతి పాత్రునిగా భక్తజనకు…

కేంద్రంలో ఆధిపత్యం కోసం కెసిఆర్‌…‌ రాష్ట్రంలో అధికారం కోసం బిజెపి

కేంద్రంలోనిభారతీయ జనతాపార్టీని గద్దె దించేందుకు గత కొంతకాలంగా టిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బిజెపిని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలనన్నిటినీ కూడగొట్టే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆ విషయంలో ఆయన పార్టీలతో సంబంధం లేని వారిని మధ్యవర్తులుగా వినియోగించుకుని వారితో మంతనాలు జరుపుతున్నారు. కెసిఆర్‌ అం‌టేనే రాజకీయ ఎత్తుగడల్లో దిట్ట…

అన్ని వర్గాలను సిఎం కెసిఆర్‌ ‌మోసం

పతనం తప్పదని హెచ్చరించిన ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌ప్రజాతంత్ర, ఆసిఫాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. పెన్షన్ల పేరుతో వృద్ధుల వితంతువులు, ఒంటరి మహిళల ఓట్లను దండుకొని అధికారంలోకి వొచ్చిన తరువాత మహిళలను మోసం చేసిన ఘనుడు…

ఎటిఎం ల నుంచి కార్డు లేకుండా నగదు విత్‌‌డ్రా

బ్యాంకు మోసాలను అరికట్టే యత్నం కార్డ్ ‌స్కిమ్మింగ్‌, ‌కార్డ్ ‌క్లోనింగ్‌ ‌లాంటి చర్యల నిరోధం ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెరుగుదల తప్పదు ఆర్‌బిఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌వెల్లడి కీలక వడ్డీ రేట్లు… రెపో రేటు యథాతథం: ఆర్‌బిఐ కీలక నిర్ణయం ముంబై, ఏప్రిల్‌ 8 : ‌కార్డు లేకుండానే ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకునేలా..అన్ని…

విధుల్లో నిబద్ధతకు హోంగార్డుకు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌ప్రశంస

కారు ఆపి పుష్పగుఛ్చంతో అభినందన ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్‌ ‌హోంగార్డ్‌కు ఊహించని సత్కారం లభించింది. సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌తన వాహనాన్ని ఆపి..ఆ హోంగార్డుకు పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. ఈ ఊహించని సన్మాన కార్యక్రమం అబిడ్స్‌లోని బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌విగ్రహం…

రాష్ట్రంలో డ్రగ్స్ ‌మాఫియా పెరిగింది

కెటిఆర్‌ను పక్కన పెట్టేందుకే గవర్నర్‌ ఇష్యూ గవర్నర్‌ ‌తన అధికారాలను వినియోగించుకోవాలి రాష్ట్రంలో పాలన గాడి తప్పింది… గవర్నర్‌ ‌వెంటనే జోక్యం చేసుకోవాలి మిడియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌గవర్నర్‌ ‌దిల్లీ పర్యటనతో కీలక అంశాలు చర్చకు వొచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన…

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న టిఆర్‌ఎస్‌ ‌నిరసనలు

ధాన్యం కొనేవరకు పోరు ఆగదన్న మంత్రులు ఇండ్లపై నల్ల జెండాలు ఎగగురేసి నిరసన గ్రామాల్లో ర్యాలీలతో ఆదోళన ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జిల్లాలవ్యాప్తంగా రైతులతో కలిసి టీఆర్‌ఎస్‌ ‌శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంపై టీఆర్‌ఎస్‌ ‌పోరాటాన్ని ఉధృతం చేసింది.…

వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళన

త్వరలో అన్ని పిహెచ్‌సిలలో సిసి కెమెరాలు సి సెక్షన్‌ ఆపరేషన్లు తగ్గించేలా చర్యలు దవాఖానాలలో పరికరాల నిర్వహణపై ప్రత్యేక వ్యవస్థ చర్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య రంగంపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ వైద్యులు, సిబ్బంది అలసత్వ ధోరణితో…