NEWS

NEWS

‘‘‌బుల్డోజర్‌ ’’ ‌భూతం

ఇక్కడ ‘‘బుల్డోజర్‌’’ అం‌టే కేవలం కట్టడాలను కూల్చే శకటం మాత్రమే కాదు సుమీ   జన జీవన సౌదాల్ని నేలమట్టం గావిస్తున్న విధ్వంసకర వాహనం   మనిషి మూలల్ని పెరికి నిరాశ్రయులుగా చేస్తున్న కరడు మృత్యు యంత్రం   మత విద్వేషం రెచ్చగొట్టి భారతజాతిని విడగొట్టి పడగొట్టేటి ఉన్మాద రథం   దేశ సమస్త వ్యవస్థలను…

సామాన్యుని సేవలో మేథో సంపత్తి…!

నేడు ‘ప్రపంచ మేథో సంపత్తి హక్కుల దినం’ చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు లాభాల బాటలో సాగడానికి, సామాన్యులకు అందుబాటులో శాస్త్ర సాంకేతిక విప్లవ ఫలాలను నిలవటానికి, దేశ ఆర్థిక రంగం పరిపుష్టం కావడానికి, సృజనశీల భావనలు, వినూత్న ప్రతిపాదనలతో కూడిన మేథో సంపత్తి ఆలోచనలు దోహదపడతాయనేది వాస్తవం. సాంప్రదాయ ప్రక్రియలకు ప్రత్యామ్నాయంగా క్రియాశీల,…

అసమాన గణిత శాస్త్రజ్ఞుడు రామానుజన్‌

నేడు శ్రీనివాస రామానుజన్‌ ‌వర్ధంతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్‌. ‌గత సహస్రాబ్దిలో ప్రపంచానికి అత్యుత్తమ గణితశాస్త్ర సిద్ధాంతాలను, సూత్రాలను అందించిన అత్యుత్తమ అ’గణిత’ మేధావి శ్రీనివాస రామానుజన్‌ ‌భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం. అపారమైన మేథ•స్సుతో భారత దేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన…

2050 ‌నాటికి ప్రతీ నలుగురిలో ఒకరికి వినికిడి సమస్య

దేశంలో 6.3 కోట్ల మందికి వినికిడి సమస్యలున్నాయని సర్వేలు చెపుతున్నాయి. ప్రతీ లక్ష మంది జనభాలో 291 మందికి ఈ సమస్య ఉందనేది సర్వేల సారాంశం. వీరిలో ఎక్కువ శాతం 14 ఏళ్ళ లోపు వారే కావడం గమనార్హం. ఇలానే కొనసాగితే 2050 నాటికి ప్రతీ నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడే అవకాశం ఉందని…

కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందాలు

కాంగ్రెస్‌కు టిఆర్‌ఎస్‌ ‌బి టీమ్‌..‌రెండు పార్టీలూ ఒకటే పికె వ్యవహారాలు తెలంగాణలో పనిచేయవు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 25 : ‌ప్రధాని మోదీని మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో భాగంగానే బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌ ‌గొడుగు కిందకు…

రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేకం

ఉత్సవాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్‌ ‌దంపతులు యాదాద్రీశుడిని దర్శించుకున్న సిఎం ప్రజాతంత్ర, యాదాద్రి భువనగిరి, ఏప్రిల్‌ 25 : ‌సోమవారం యాదాద్రి ప్రధానాలయంలో స్వామి వారిని కేసీఆర్‌ ‌దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్‌ ‌దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి…

టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో…ఈడీ విచారణకు సహకరిస్తాం

హైకోర్టులో ఎక్సైజ్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌కౌంటరు దాఖలు వేసవి సెలవుల తరువాత పూర్తి స్థాయిలో విచారిస్తామన్న హైకోర్టు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ పిటిషన్‌పై ఎక్సైజ్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌సర్ఫరాజ్‌ అహ్మద్‌ ‌కౌంటరు పిటిషన్‌ ‌దాఖలు…

నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

పోలీస్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అనుమతి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 25 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు చెబుతూ.. పోలీస్‌ ‌నియామకాలకు సర్కార్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. కానిస్టేబుళ్లు, ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ‌జారీ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 16,027 పోస్టుల భర్తీకి…

లైఫ్‌సైన్సెస్‌ ‌సెక్టార్‌లో హైదరాబాద్‌ ‌పురోగమనం

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 25 : ‌లైఫ్‌సైన్సెస్‌ ‌సెక్టార్‌లో హైదరాబాద్‌ ‌మరింత పురోగమిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో జీనోమ్‌ ‌వ్యాలీ నడుస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌ ‌జీనోమ్‌ ‌వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్‌ ఔషద రంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్‌ ‌ఫార్మాస్యూటికల్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్‌…

కాంగ్రెస్‌లో పీకే ప్రకంపనలు

టీఆర్‌ఎస్‌తో తెగదెంపులకే కేసీఆర్‌తో సమావేశం : రేవంత్‌ ‌ట్వీట్‌ ‌శత్రువును నమ్మొద్దంటూ పీకేను ఉద్దేశించి మాణిక్కం టాగూర్‌ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమే : భట్టి ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌నేతృత్వంలోని ఐ ప్యాక్‌ ‌సేవలను కొనసాగించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించడం రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రకంపనలు…