NEWS

NEWS

నేడు కాంగ్రెస్‌ ‌రైతు సంఘర్షణ సభ

కదం తొక్కుతున్న కాంగ్రెస్‌ ‌శ్రేణులు వరంగల్‌/‌సుబేదారి, మే 5(ప్రజాతంత్ర విలేఖరి) : రాహుల్‌ ‌గాంధీ రాకకోసం వరంగల్‌ ఎదురుచూస్తుంది. నూట ఇరవై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణలో పూర్వవైభవాన్ని తీసుకొచ్చే విధంగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల క్రీడామైదానంలో…

నేడు రాష్ట్రానికి రాహుల్‌…‌రెండ్రోజుల పర్యటన

వరంగల్‌ ఆర్టస్ ‌కాలేజీలో రైతు సంఘర్షణ సభలో ప్రసంగం సాయంత్రం హైదరాబాద్‌కు…నేరుగా వరంగల్‌ ‌‌సభకు రైతల సంక్షేమం కోసం వరంగల్‌ ‌డిక్లరేషన్‌ ‌ప్రకటన సభ కోసం భారీగా ఏర్పాట్లు గల్లీ నుంచి దిల్లీ వరకు నేతల ఐక్యతారాగం రాహుల్‌ ‌రాక సందర్భంగా భారీ బందోబస్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పునరుత్తేజమే…

నేటి నుంచి ఇంటర్‌ ‌పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

పరీక్ష రాయనున్న 9.07 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ ‌సెకండియర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్‌ ‌వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. హాల్‌ ‌టిక్కట్లను నేరుగా వెబ్‌సైట్‌ ‌నుంచి డౌన్‌లోడ్‌ ‌చేసుకునే వెసలుబాటు కల్పించారు. దాదాపు రెండేళ్ల కొరోనా విరామం తరవాత ఇప్పుడు…

ఆదిలాబాద్‌ ‌కేంద్రంగా భారీ ఉగ్ర కుట్ర భగ్నం

పాక్‌ ‌నుంచి ఆయుధాల సరఫరా నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ ‌చేసిన హర్యానా పోలీసులు న్యూ దిల్లీ, మే 5 : భారత్‌పై ఎప్పుడూ విషం చిమ్ముతుండే పాకిస్థాన్‌ ‌తలపెట్టిన మరో భారీ కుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేశారు. గురువారం ఉదయం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను కర్నాల్‌ ‌పోలీసులు అరెస్ట్ ‌చేశారు. వారి నుంచి పెద్ద…

ఎపిని సర్వనాశనం చేస్తున్న జగన్‌

అప్పు‌లకుప్పగా చేసి నడివీధిలో పెట్టారు పన్నులు వేస్తూ ప్రజలను దోచేస్తున్నారు జగన్‌ ‌సిఎం అయ్యాక ఒక్క పరిశ్రమకూడా రాలేదు జగన్‌ ‌తయారు చేసిన సైకోలను అణచివేస్తాం విశాఖలో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో బాబు విశాఖపట్టణం, మే 5 : రాష్టాన్న్రి నెంబర్‌ ‌వన్‌గా తీర్చిదిద్దాల్సిన ఏపీని జగన్మోహన్‌ ‌రెడ్డి నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ…

ఎపిలో నేటి నుంచి ఇంటర్‌ ‌పరీక్షలు

అమరావతి, మే 5 : ఎపిలోనూ ఇంటర్మీడియట్‌ ‌పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరు ఎపి ఇంటర్‌ ‌బోర్డు పక్కాగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే టెన్త్ ‌పరీక్షలు కొనసాగు తున్నాయి. మే 6 నుంచి 24 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహుం 12 గంటల వరకుపరీక్షలు జరగనున్నాయని అధికారులు…

చదువు ఆపవద్దనే విద్యాదీవెన పథకం తెచ్చాం

ప్రతి పిల్లవాడు చదువుకుని తనకాళ్లపై తాను నిలబడాలి అందుకే తల్లుల ఖాతాల్లో ఠంచన్‌గా డబ్బులు జమచేస్తున్నాం విద్యావ్యవస్థను పటిష్టంగా ముందుకు తీసుకు వెళుతున్నాం తిరుపతి విద్‌ఆయదీవెన సభలో సిఎం జగన్‌ ఉద్ఘాటన చంద్రబాబుకు బాదుడే బాదుడు తప్పదన్న మంత్రి రోజా తిరుపతి, మే 5 : చదువు అనేది ఒక మనిషి చరిత్రను, ఒక కుటుంబ…

రాష్ట్ర సర్కార్‌కు మంచి పేరు రాకుండా కేంద్రం కుట్ర

రైతులకు కేంద్రం ఒక్క మంచి పనైనా చేసిందా..? వడ్ల కొనుగోలు ఆలస్యం చేసే కుట్రతోనే 2900 మిల్లుల తనిఖీలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు తర్వాతే ఎఫ్‌సిఐ తనిఖీలు చేపట్టాలి కేంద్రంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్‌  ‌సిద్ధిపేట, మే 5(ప్రజాతంత్ర బ్యూరో) : రైతులకు కేంద్రం చేసిన ఒక్క మంచి…

‘‘ఉరి’’శాశ్వత పరిష్కారమా !?

మానవ మృగానికి ఉరి శిక్ష పడిందని న్యాయమే గెలిచిందని సర్వత్రా కేరింతల జల్లు   పత్రికల్లో పతాక టైటిళ్లు టివిల్లో ఠీవీగా ముచ్చట్లు   వ్యాట్సప్‌ ‌ఫెస్‌ ‌బుక్కుల్లో విషెస్‌ ‌పోస్టుల పరవళ్లు   ఇంకొద్ది గడియల్లోనే సద్దుమనుగు సందళ్ళు అటుపై శరా మాములు   రేపు మరో ‘‘రేప్‌’’ అదేవిధం సజీవ దహనం యధాతధం…

విశిష్టాద్వైత మతోద్ధారకుడు రామానుజుడు

వైశాఖ శుక్ల షష్టి రామాను జాచార్యుల1005వ జయంతి రాజాదరణ పొంది ప్రాబల్యాన్ని సంతరించుకున్న జైన, బౌద్ధ, శైవ మతాలు స్థానిక ఆచార వ్యవహారాలలో కలసి, అనేకానేక శాఖలుగా విభజితాలై, వేర్వేరు సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ తమ శాఖలు గొప్పవని నొక్కి చెబుతూ, మూల ఉపనిషత్తుల సారాన్ని ప్రజలకు చేరువ చేయజాలని సమయాన, విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించి ఉద్దరించారు శ్రీ…