కృష్ణాలో న్యాయమైన వాటా రావాల్సందే
టిజెఎస్ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్ నల్లగొండ, ప్రజాతంత్ర, మే 6 : కృష్ణా బోర్డ్ సమావేశంలో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. కృష్ణా నది కింద పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్లో జరగనుంది. ఈ సందర్భంగా కోదండరామ్ నార్కట్పల్లిలో డియాతో…

