NEWS

NEWS

కృష్ణాలో న్యాయమైన వాటా రావాల్సందే

టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, మే 6 : కృష్ణా బోర్డ్ ‌సమావేశంలో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కృష్ణా నది కింద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ ‌పూర్తి చేయాలన్నారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సందర్భంగా కోదండరామ్‌ ‌నార్కట్‌పల్లిలో డియాతో…

ఇం‌టర్‌ ‌పరీక్షలు ప్రారంభం

కొరోనా నిబంధనలతో పరీక్షల నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలో ఇంటర్‌ ‌పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. రెండేళ్ల కొరోనా విరామం తరవాత విద్యార్థులు తిరిగి పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్‌ ‌వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్‌ ‌బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.…

డబ్ల్యుహెచ్‌ఓ ‌కోవిడ్‌ ‌మరణాల లెక్క తప్పుల తడక

కోవిడ్‌ ‌వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌చీఫ్‌ ‌డాక్టర్‌ ఎన్‌కే అరోరా న్యూ దిల్లీ, మే 6 : భారత్‌లో కోవిడ్‌ ‌వల్ల 47 లక్షల మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదకను కేంద్రం తప్పుపట్టింది. దీన్ని కోవిడ్‌ ‌వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌చీఫ్‌ ‌డాక్టర్‌ ఎన్‌కే అరోరా కూడా తప్పుపట్టారు. భారత్‌లో సంభవించిన మరణాలపై…

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి

సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. వరి ధాన్యం కొనుగోలుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. వరి ధాన్యం కొనుగోళ్ల…

కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు

నేటి నుండి శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలు ‘‘భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో… భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టు కొమ్మగా,…

ఏది సత్యం?ఏదసత్యం??

నువ్వు ఏం మాట్లాడినా నీ నొసటిమీద కుంకుమ బొట్టులా ఒక ముద్రను అచ్చుగుద్దుతాడు వాడు గోడలకు సున్నం కొట్టినంత సులభంగా నీ మాటలకు లేని వింత వింత రంగులను పులుముతాడు పలుకుల్లో వినిపించని అర్థాలకు పండితోత్తములతో కొత్తభాష్యాలను పలికిస్తాడు మాట్లాడటమెంత నేరమో సాక్షాత్తు’’రాజ్యాంగం’’నోటితోనే పలికిస్తాడు నిజానికీ-అబద్ధానికి మధ్యగల ‘‘గీత’’ వాని అరచేతిలో కులుకుతూ కూర్చుంటుంది మాటల…

నాన్న

నాన్న…ఆ పదంలోనే ఆకాశమంత ప్రేమ, అమృతసమానమైన మాధుర్యం. బిడ్డకు ఊపిరి ఇచ్చింది అమ్మైనా, ఆ ఊపిరికి ఆలంబన నాన్న. గురువుగా నడకలు నేర్పి, గువ్వలా గుండెలో దాచుకొంటూ, పిల్లల బతుకుల్లో పున్నములు పూయించడానికి రేపటి కలల స్వప్న ప్రమిదలో తన చెమట చమురును పోసి తానే వత్తిగా కాలుతూ నిత్యం వెలుగులు పంచే అఖండ జీవనజ్యోతి…

పాద యాత్రలు

యాత్రలు పాదయాత్రలు పుణ్య స్థలాలకు మోక్ష యాత్రలు! ఓటరు దేవుళ్ల దర్శనాలకు బహురూపుల యాత్రలు! దేవుళ్లకు భక్తులకు మధ్య అనుబంధమైంది ఓటు! దేవుడు పొగడ్తలకు పొంగిపోయి ఐదేండ్ల కొకసారి అనుగ్రహిస్తాడు! దేవుళ్ళ ప్రాపకం పొందడానికి భక్తుల నానావిధ యాత్రలు! సిరికిన్‌ ‌జెప్పడు అన్నట్లు వస్తారు ఎండనక వాననక లారీల్లో దేవుళ్ళు! భజన భక్తులు ఎత్తైన గద్దెల…

విశ్వ కవీంద్రుడు

భారతీయ సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి రవీంద్రనాథ్‌ ‌టాగోర్‌ .1861 ‌మే7న దేవేంద్రనాథ్‌ ‌టాగోర్‌ ‌శారదాదేవి దంపతులకు కలకత్తా నగరంలోజన్మించారు. నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి నిర్భంధంగా పిల్లలకు చదువు చెప్పే పద్దతి రవీంద్రునికి నచ్చేదికాదు. అందువల్లేనేమో ఆయన ప్రాథమిక విద్య ఒడిదుడుకులకు గురైనట్లు గోచరిస్తుంది.ప్రతిరోజు నిద్రలేవగానే ఇంటి తోటలోకి వెళ్లడం…

ధాన్యం కొనకుండా టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల డ్రామాలు

రైతులకు అండగా ఉండేందుకే రాహుల్‌ ‌రాష్ట్ర పర్యటన నిర్ణయాలు వరంగల్‌ ‌వేదికగా రాహుల్‌ ‌ప్రకటిస్తారు వరంగల్‌ ‌సభకు రైతులంతా తరలిరావాలి నిజాం ఆస్తులను మించిన కెసిఆర్‌ ఆస్తులు వి•డియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి రాహుల్‌ను విమర్శించే స్థాయి..అర్హత నీకుందా ? : ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి హరీష్‌ ‌రావుకు రేవంత్‌ ‌‌కౌంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…