NEWS

NEWS

తెలంగాణలోనూ శ్రీలంక పరిస్థితులే

ఇక్కడా కెసిఆర్‌ను తరిమికొట్టే రోజు వొస్తుంది ఏడేళ్లలో 5 లక్షల కోట్ల అప్పులు రాజపక్స కుటుంబం లాగే కెసిఆర్‌ ‌కుటుంబం దోపిడీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వరంగల్‌ ‌డిక్లరేషన్‌ అమలు మీట్‌ ‌ద ప్రెస్‌లో పిసిసి చీప్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : తెలంగాణను అప్పులకుప్పగా మార్చి మరో శ్రీలంకను…

తడిసిన ధాన్యం కూడా కొంటాం

కేంద్రం కొన్నా కొనకున్నా చివరి గింజ వరకూ సేకరిస్తాం రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని క్రీడలకు ప్రోత్సాహం ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ప్రారంభం ప్రగతి భవన్‌ ‌సవి•క్షలో సిఎం కెసిఆర్‌ ‌కీలక నిర్ణయాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొంటామని సీఎం…

పల్లె, పట్టణ ప్రగతి జూన్‌ 3‌కు వాయిదా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : పల్లె పట్టణప్రగతిని ఎండల కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. దీనిని తిరిగి జూన్‌ 3 ‌నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఓ వైపు భానుడి భగభగ, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాలనుకున్న…

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు పలు గ్రామాలకు అవార్డులే ఇందుకు నిదర్శనం ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవాలు జరుపుకుంటున్నా తొలగని చీకట్లు పల్లె, పట్టణ ప్రగతిపై అధికారులతో సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష గ్రామాలకు నేరుగా కేంద్రం నిధులపై అసహనం రాష్ట్రాల సమస్యలు కేంద్రానికి ఎలా తెలుస్తాయని వ్యాఖ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే…

పెద్దల సభకు ఆర్‌. ‌కృష్ణయ్య ఎంపిక తెలంగాణకు బెంచ్‌ ‌మార్క్…

నలుబయి సంవత్సరాలు పైబడి బి.సి విద్యార్ధులు, ఉద్యోగుల సమస్యలపై పోరాడి, అనేక సమస్యల పరిష్కారానికి వందల జీవోలు తెచ్చిన మాజీ శాసనసభ్యులు, జాతీయ బి.సి సంఘం అధ్యక్షులు ర్యాగ కృష్ణయ్యను రాజ్యసభకు అభ్యర్థిగా ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడాన్ని తెలంగాణ ఇంటి పార్టీ అభినందిస్తున్నది. తెరపైకి అనూహ్యంగా ఆయన పేరు వచ్చినట్లు, అనుకోని అదృష్టం వరించినట్లు…

రాజీవ్‌ ‌హత్యకేసు నిందితుడి విడుదలకు ‘సుప్రీమ్‌’ ఆదేశం

సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం జీవితఖైదు రద్దు చేయాలంటూ 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న పెరరివలన్‌ ‌పిటిషన్‌ ‌న్యూ దిల్లీ, మే 18(ఆర్‌ఎన్‌ఎ) : ‌మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషి అయిన ఏజీ పెరరివలన్‌ ‌విడుదలకు సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవిత ఖైదును రద్దు చేయాలంటూ దోషి పెరరివలన్‌ ‌వేసిన…

టిఆర్‌ఎస్‌ ‌రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

నమస్తే తెలంగాణ ఎండి దామోదర్‌రావు, హెటిరో సంస్థ ఛైర్మన్‌ ‌పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పేర్లను ప్రకటించిన సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : టీఆర్‌ఎస్‌ ‌పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌ ‌రావు, హెటిరో ఛైర్మన్‌ ‌డా.బండి పార్థసారధిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన గాయత్రి రవి(వద్దిరాజు…

ఖాలీలతో అస్తవ్యస్తంగా విద్యారంగం

ఉపాధ్యాయ సంఘాలతో తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మరియు విద్యాశాఖ అధికారులు ఏకీకృత సర్వీస్‌ ‌రూల్స్ ‌పై సమన్వయం సాధించేందుకు ఏర్పాటు చేసిన సమావేశాలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిస్తున్నాయి. న్యాయపరంగా పర్యవేక్షణాధికారి పోస్టులన్నీ తమతోనే భర్తీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు వాదిస్తుండగా, మెజారిటీగా ఉన్న ఉపాధ్యాయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నిష్పత్తి…

స్మార్ట్‌ఫోన్‌ ‌వినియోగంలో భారతీయ బాలలు ముందంజ

(మ్యాక్‌ ఎఫీ కార్ప్ ‌సంస్థ తాజాగా విడుదల చేసిన ‘లైఫ్‌ ‌బిహైండ్‌ ‌ది స్క్రీన్స్ ఆఫ్‌ ‌పారెంట్స్, ‌ట్వీన్స్ అం‌డ్‌ ‌టీన్స్’ ‌నివేదిక ఆధారంగా) ప్రపంచ స్థాయిలో 10-14 ఏండ్ల భారతీయ బాలలు ఆన్‌లైన్‌ ‌ప్రమాదపు అంచున నిలబడ్డారని, చిన్న వయస్సులోనే మెబైల్‌ ‌మాచురిటీ కలిగి ఉన్నారని, తెలియకుండానే మన చిన్నారి చేతులు అంతర్జాల నీలి…

సిసిఐ పునరుద్దరణ చేపట్టండి…తగిన సహాకారం అందిస్తాం

తొలగింపు ఉత్తర్వుపై పున: సమీక్షించాలని కేంద్ర మంత్రికి మంత్రి కెటిఆర్‌ ‌వినతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : ఆదిలాబాద్‌ ‌సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ ‌వినతి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పున:సవి•క్షించాలని కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ను కేటీఆర్‌ ‌కోరారు. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి…