NEWS

NEWS

కెసిఆర్‌దే చిల్లర రాజకీయం

పంచాయితీలను నిర్వీర్యం చేస్తూ పెత్తనమా కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 19 : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చిల్లర వ్యవహారంగా పేర్కొంటూ తప్పుపట్టడం దురద్రుష్టకరమని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ…

అమల్లోకి పెరిగిన మద్యం ధరలు

ఉత్తర్వులు జారీచేసిన ఆబ్కారీ శాఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు గురువారం నుంచే అమల్లోకి వొచ్చాయి. మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 180 ఎంఎల్‌పై రూ. 20, రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 375 ఎంఎల్‌పై…

కేంద్రం చిల్లర వ్యవహారంపై మీ కార్యాచరణ ఏది..?

పక్షం రోజులు పైగా ఫామ్‌హౌజ్‌ ‌విశ్రాంతి తరువాత -ఖరీదైన- అభ్యర్ధుల్ని రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్రానిది రాష్ట్రాల నిధుల పంపిణి తీరు చిల్లర వ్యవహారమని కేసియార్‌ ‌ధ్వజమెత్తడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పంచాయితిరాజ్‌ ‌వ్యవస్థ పరిపుష్టి కి అనేక సూచనలు చేసి అధికారంలోకి రాగానే సర్పంచులను, ప్రజాప్రతినిధులను నామమాత్రం చేసి, అన్ని నిధులు…

అనిశ్చితి ముల్లుపై

తను తన అశక్తతను చాటుకుంటున్నాడు చూడండి ఎలా ఏహ్యమైన వ్యాఖ్యానాల్లో చిక్కుకుని ఉన్నాడో ఈ అత్యాధునిక మానవుడు గీసిన గీతలన్నీ ఊహల్లోనే మిగిలిపోయాయి చేసిన చేతలేమో చుట్టూ ముళ్ళ కంపలై ఉన్నాయి బాధ్యతో ప్రవాహమో తెలియదు చేయాల్సిన సమయంలో ఇవేవో చేయక మరేవో చేసి ఇప్పుడు మొదలెడతానంటే ఏవేవో వచ్చి నిద్రలేమి లోకంలో సంచరింపజేస్తున్నాయి ఉన్నట్టే…

ఎం‌దుకువదులుతాం?

పొలిమేర తాకంగానే నిలవనివ్వని గాలి తెమ్మెరలు! అమ్మోరి రావిచెట్టు గలగలలు ! మర్రిచెట్టు ఊడల ఉయ్యాలలు! గోధూళి నేలల్లో మట్టివాసనలు ! స్వాగతం పలుకుతాయి! చెరువుల్లో మహిషాలు జలకాలు ఆడుతుంటే! గట్టుపైన పాలేగాళ్ళు దమ్ములు పీలుస్తుంటే! బర్రెలు కాసేవోళ్లు బచ్చాలు ఆడుతుంటే! పిచ్చి పుల్లమ్మ పది పైసలు బిచ్చమడుగుతుంటే! గుడిసెలో బైరాగి తత్వాల కూనిరాగాలన్నీ తాడిచెట్టు…

ఆయువును హరిస్తున్న కాలుష్య వాయువు

మన చుట్టూ మనం ఏర్పరుచుకున్న కాలుష్యాలే మన ఊపిరి తీస్తున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతీ సంవత్సరం లక్షలాది మంది ప్రజలు కాలుష్యం వలన మృత్యు బారిన పడుతున్నారు. విశ్వవ్యాప్తంగా చూస్తే ప్రతి ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నట్లు తాజాగా లాన్సెట్‌ ‌నివేదిక ద్వారా వెల్లడయ్యింది.అంతే కాదు 2019లో వివిధ రకాల…

అనూహ్యంగా అభ్యర్థుల ఎంపిక

ఖాలీఅవుతున్న రాజ్యసభ స్థానాల్లోపై ఆశలు పెట్టుకున్న వారందరినీ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆశ్చర్యంలో ముంచేశారు. కెసిఆర్‌ ‌వ్యూహాలు ఎవరికీ అంతుబట్టవన్నట్లే ఈ ఎంపిక జరిగింది. ఇటీవల కెసిఆర్‌కు, పార్టీకి సన్నిహితంగా ఉన్నవారిని కాదని ఆయన కొత్తవారిని ఎంపిక చేయడంతో నిన్నటి వరకు ఆ స్థానాలను ఆశించిన వారంతా నోరు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పైకి…

‌ట్రాక్టర్‌ ‌బోల్తా-ఐదుగురు మృతి

ఏడుగురికి గాయాలు మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలింపు ఖానాపూర్‌ ‌మండలం పర్శ్యతండాలో విషాదం   నర్సంపేట, మే 18(ప్రజాతంత్ర విలేఖరి) : ట్రాక్టర్‌ ‌బోల్తాపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఖానాపురం మండలం అశోక్‌ ‌నగర్‌ ‌శివారు పర్శ్య తండాలో బుధవారం జరిగింది. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల…

రాష్ట్రంలోనూ డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌రావాల్సిందే

అడ్డంకులు అధిగమించి బిజెపి సభ విజయవంతం కేంద్రం సహకరిస్తున్నా విమర్శలు చేస్తున్న కెసిఆర్‌ ‌వేములవాడ బూత్‌ ‌కమిటీ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వేములవాడ, ప్రజాతంత్ర, మే 18 : సీఎం కేసీఆర్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో బిజెపి సభ విజయవంతమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. వేములవాడ…

సిసిఐ అమ్ముతుంటే రాష్ట్ర బిజెపి ఏం చేస్త్తుంది

ఆ డబ్బును తెలంగాణ అభివృద్దికి వినియోగిస్తారా కాళేశ్వరానికి సాయం చేస్తారా లేక కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ పెడతారా బిజెపికి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ ‌ఫ్యాక్టరీని అమ్మేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని టీఆర్‌ఎస్‌…