NEWS

NEWS

అన్నిమతాలను గౌరవించడం మాకు తెలుసు

ఇస్లామిక్‌ ‌దేశాల వ్యాఖ్యలపై భారత్‌ ‌మండిపాటు ఓఐసి ప్రకటనపై ఘాటుగా స్పందించిన విదేశాంగ శాఖ న్యూ దిల్లీ, జూన్‌ 6 : ‌మహమ్మద్‌ ‌ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం అంతకంతకూ పెరుగుతుండటం, సౌదీ అరేబియా, ఆప్ఘనిస్థాన్‌, ఆర్గనేజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కోఆపరేషన్‌ ‌దీనిపై ప్రకటనలు చేయడంపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఓఐసీ వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని,…

‌ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రంలో అంగ్ల విద్యకు శ్రీకారం

పాఠశాలల బలోపేతం కోసం 9 వేల కోట్లు త్వరలో ఉపాధ్యాయుల నియామకం..బదిలీలు చేపడుతాం ప్రైవేట్‌ ‌పాఠశాలలు వొద్దు… ప్రభుత్వ పాఠశాలలే ముద్దు స్వరాష్ట్రంలో పట్టణాల నుండి పల్లెలకు వలసలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి రంగాపూర్‌, ‌వంగూర్‌ ‌గ్రామాల్లో 3.10 కోట్లతో పాఠశాల అభివృద్ధికి శంకుస్థాపన అచ్చంపేట, జూన్‌ 6(‌ప్రజాతంత్ర విలేఖరి)…

రాష్ట్రాలు బలపడితేనే దేశాభివృద్ధి

అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను దెబ్బతీయొద్దు కేంద్రం మంచి చేస్తే మెచ్చుకుంటాం..చెడ్డ పని చేస్తే విమర్శిస్తాం ఎన్నికలప్పుడే రాజకీయాలు…తరువాత అంతా అభివృద్ధి గురించే పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక విడుల చేసిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలే తప్ప అణగదొక్కకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌…

పల్లె ప్రగతికి దేశవ్యాప్తంగా గుర్తింపు

పల్లె ప్రగతి ద్వారా అన్ని గ్రామాలకు సౌకర్యాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌కందుకూరు మండలం సాయిరెడ్డి గూడ గ్రామంలో పల్లె ప్రగతి’’ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు మండల పరిధిలోని సాయి రెడ్డి గూడ గ్రామంలో 70 లక్షల రూపాయలతో చేపట్టిన పలు…

దేశంలో సమర్థవంతమైన సీఎం కెసిఆర్‌

‌ప్రధాని మోదీ, అమిత్‌ ‌షాలు ఏం ముఖం పెట్టుకొని వొస్తున్నారు బిజెపి కాంగ్రెస్‌ అధికారంలోకి రారు… ప్రజలు వారిని నిలదీయాలి విభజన చట్టం ప్రకారం రావలసినవి ఇవ్వాలి నారాయణపేట జిల్లా బహిరంగ సభలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌పేద ప్రజల కోసం పరితపిస్తూ ప్రజల సమస్యలను…

నేరాభియోగ పరిధి నుంచి కార్మిక చట్టాల తొలగింపు, శ్రమ యోగులకు ఇదే రక్షణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు గన్న అమృ తకాల భారతదేశం,.. ‘సంపద సృష్టికర్తల’ను గౌరవించేందుకు ఇప్పటికే కొనసాగుతున్న కృషి.., ‘శ్రమయోగులు’ గా పేర్కొనదగిన కార్మికులకోసం జరుగుతున్న నిర్విరామ కృషి,..ఇవన్నీ వాస్తవికంగా పరస్పరం అనుసంధానమైన అంశాలు. ఆ రెండు వర్గాల సంక్షేమం, సౌభాగ్యం ఒకదానితో మరొకటి ముడివడి ఉన్నాయి. వారి సంక్షేమంతోనే భారతదేశం పునాదులు మరింత పటిష్టపడతాయి.…

పోషకాహార లోపం… వ్యాధులకు మూలం

నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నుమొట్టమొదటి సారిగా 2019లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ‘‘ది ఫుచర్‌ ఆఫ్‌ ‌ఫుడ్‌ ‌సేఫ్టి’’ అనే నినాదంతో జెనీవాలోని అడిస్‌ అబాబా కాన్ఫరెన్స్‌లో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రజల్లో ఆహారభద్రత పై మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో…

కీర్తి ప్రతిష్టలను తుడిచి పెట్టేందుకు ఓ చిన్న అపకీర్తి చాలు. దేశ రాజధాని ఢిల్లీలో సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ కేసు దేశ ప్రతిష్టను ఎంతగానో దిగజార్చింది. బస్సులో ఎక్కిన ఓ ఫిజియోథెరఫి విద్యార్థిణిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అందరిని కలిచి వేసింది. ఈ ఘటనతో  దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు…

బంగారు తెలంగాణ పేరు తో ప్రకృతి విధ్వంసం .

-తెలంగాణతో పాటు ప్రకృతిని నాశనం చేసే మాఫియా ఏర్పడింది -ప్రకృతి విధ్వంసం వల్ల భూమి మనుగడకే ముప్పు వాటిల్లింది -తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ఆవిర్భావ సభలో వక్తలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర విలేఖరి, జూన్ 05 : బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణలో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని పలువురు వక్తలు అన్నారు. అభివృద్ధి పేరుతో…

సామూహిక అత్యాచార కేసును సిబిఐకి అప్పగించాలి

డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన బిజెపి బృందం హైదరాబాద్‌, ‌జూన్‌ 4 : ‌జూబ్లీహిల్స్ ‌బాలిక సామూహిక అత్యాచార కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని భాజపా డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు భాజపా ప్రతినిధుల బృందం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. కేసును సీబీఐకి అప్పగించాలని డీజీపీని కోరినట్లు భాజపా నేతలు తెలిపారు. ఈ…