NEWS

NEWS

ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌, ‌జూన్‌ 7 : ‌జూబ్లీహిల్స్ ‌మైనర్‌ ‌బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో నేరం చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయని పోలీసులు…. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న బీజేపీ నాయకుల, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటు..అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి…

ఇగంటిరి.. అగంటిరి..ఇంకెప్పుడిస్తరు?

అందని ద్రాక్షగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు ఏండ్ల తరబడి ఆశావహుల ఎదురుచూపులు నాయకుల చుట్టూ పలువురి ప్రదక్షిణలు డిమాండ్‌ ‌బారెడు.. నిర్మాణాలు మూరెడు   మేడిపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌సొంతిల్లు అంటే అదో కల..కొందరు జీవితాంతం దాని కోసం కలలుకంటూ కష్టపడుతుంటరు.. తమదని చెప్పుకునేందుకు  ఓ గూడుండాలని తాపత్రయ పడుతుంటరు మరికొందరు..…

రఘునందన్‌ ‌రావు, రాజాసింగ్‌లపై పోలీస్‌ ‌కేసు

కేసులు కొత్తేమీ కాదన్న ఎమ్మెల్యే రఘునందన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్ ‌పీఎస్‌లో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారని….న్యాయవాది ఫిర్యాదు మేరకు రఘునందన్‌రావుపై కేసు దాఖలైంది. రఘునందన్‌రావుపై ఐపీసీ…

వైద్యుల ప్రైవేట్‌ ‌ప్రాక్టీస్‌పై నిషేధం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌ప్రభుత్వ వైద్యుల విషయంలో తెలంగాణ సర్కార్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు ప్రైవేట్‌ ‌ప్రాక్టీస్‌ ‌నిషేధం విధించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒక జీవో విడుదల చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు..ఇకపై ప్రైవేట్‌…

ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం

పెద్ద ఆపరేషన్లను ప్రోత్సహించొద్దు తల్లీ, బిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి సర్కారు దవాఖానల్లో వైద్యం, సకల వసతులు రామవరంలో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలి. నార్మల్‌ ‌డెలివరీలు ఎక్కువగా జరగాలి. ప్రజల ఆరోగ్యం కోసం మార్పు తెద్దామని రాష్ట్ర ఆరోగ్య శాఖ…

ఇది సిగ్గుపడాల్సిన మతోన్మాదం

మహ్మద్‌ ‌ప్రవక్తపై బిజెపి నేతల వ్యాఖ్యలపై రాహుల్‌ ‌ట్వీట్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 7 : ‌మహ్మద్‌ ‌ప్రవక్తపై బిజెపి నేతల వ్యాఖ్యలపై వివాదం పట్ల కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ స్పందించారు. ఇది సిగ్గుపడాల్సినంతటి మతోన్మాదం అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఉద్దేశపూర్వకంగానే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు… కానీ, భారతదేశం బయటి దేశాల్లో బలహీనపడుతుంది. ఇలాంటి…

బిజెపి తీరుతో గల్ఫ్‌లో అవమానాలు

నేతలపై చర్యలు తీసుకోవాలని ఓవైసీ డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 :‌మహ్మద్‌ ‌ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ ‌శర్మను అరెస్ట్ ‌చేయాల్సిందేనని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ ‌చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల గల్ఫ్ ‌దేశాల్లో భారత్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని, అరబ్‌ ‌దేశాల్లో…

కరెన్సీ నోట్ల ముద్రణలో మార్పు లేదు గాంధీ బొమ్మలతోనే ముద్రణ ఆర్‌బిఐ స్పష్టీకరణ

ముంబై, జూన్‌ 6 : ‌దేశంలోని కరెన్సీ నోట్లపై టాగూర్‌, అబ్దుల్‌ ‌కలాం చిత్రాలను ముద్రించే అంశంపై స్పష్టత ఇచ్చింది భారతీయ రిజర్వ్ ‌బ్యాంకు. అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కుండబద్దలు కొట్టింది. కరెన్సీ నోట్ల మార్పు వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌, అబ్దుల్‌ ‌కలాం చిత్రాలను ముద్రించే…

బిజెపి నేతల తప్పిదానికి… దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలి ప్రధాని మోడీకి కెటిఆర్‌ ‌ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ తప్ప దేశం కాదని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. విద్వేషం వెదజల్లుతున్నందుకు తొలుత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. తాజాగా…