గాంధీ దవాఖానలో కనికరంలేని సిబ్బంది
ఓపీ బుక్ లో స్టాంప్ లేదంటూ వెళ్లగొట్టిన వైనం కడుపు నొప్పితో బాధపడుతూ వెనుదిరిగిన మహిళ ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 08 : ఓపీ బుక్ కో స్టాంప్ వేయించుకో లేదని కడుపునొప్పితో బాధపడుతున్న మహిళలకు వైద్యం అందించకుండా వెళ్లగొట్టిన ఘటన బుధవారంనగరంలో గాంధీని దవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా…
