NEWS

NEWS

గాంధీ దవాఖానలో కనికరంలేని సిబ్బంది

ఓపీ బుక్‌ ‌లో స్టాంప్‌ ‌లేదంటూ వెళ్లగొట్టిన వైనం కడుపు నొప్పితో బాధపడుతూ వెనుదిరిగిన మహిళ ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 08 : ఓపీ బుక్‌ ‌కో స్టాంప్‌ ‌వేయించుకో లేదని కడుపునొప్పితో బాధపడుతున్న మహిళలకు వైద్యం అందించకుండా వెళ్లగొట్టిన ఘటన బుధవారంనగరంలో గాంధీని దవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా…

సాహితీ వాచస్పతి దాశరథి నేడు దాశరథి రంగాచార్య వర్ధంతి

తెలుగు జాతి గర్వించదగిన సాహితీవేత్త దాశరథి రంగాచార్య. అయన చేసిన బహుముఖ రచనలు అనన్య సామాన్యాలు. అసాధారణ మేథో సంపత్తికి ప్రతిరూపాలు. రంగాచార్య రచనల్లో తెలంగాణదనం నిండుగా పరుచుకొని ఉంటుంది. ప్రగతి శీల భావం ఉప్పొంగుతుంది. వేద విజ్ఞానం ఆధ్యాత్మికతను తట్టి లేపుతుంది. తెలంగాణ గ్రామీణ జన జీవనం సాక్షాత్కారిస్తుంది. అందుకే తెలంగాణ ప్రజలు, పోరాట…

ప్రధాని ని కలిసిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు..

ప్రధాని నరేంద్ర మోడి ని మంగళ వారం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలు కలిశారు. కమ్యూనిటీ సేవా ప్రయత్నాలపై దృష్టి పెట్టడం మరియు అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయపడాలనే దానిపై విస్తృత చర్చలు చేసినట్లు మోడి ట్వీట్ చేసారు. తెలంగాణలో సుపరిపాలన, వంశపారంపర్య దుష్టపాలనకు ముగింపు పలికేందుకు బీజేపీ…

పరమత సహనం మన విధానం !

మత విశ్వాసాలను గౌరవించడం అందరి విధి. ఎవరి మత విశ్వాసాలు వారివి. వాటిని గౌరవిస్తూనే సమాజం లో ముందుకు సాగాలి. పరమత సహనం అన్నది మన విధానం. భారతదేశం లౌకిక విధానలే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవరు ఎవరి మతాలను కించపర్చడం లేదా చులకన చేయడం సరికాదు. మంచీచెడులను వివేచించడం…

నుపూర్‌ ‌శర్మ అనుచిత వ్యాఖ్యలు

అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అహంకారంగా మాట్లాడితే ఏమవుతుందనేదానికి నుపూర్‌ ‌శర్మ చేసిన వ్యాఖ్యలతో ఏర్పడిన గందరగోళం ఇప్పుడు పాఠాన్ని నేర్పుతున్నది.  కాన్పూర్‌లో ఒక టివి ఇంటర్వులో బిజెపి అధికార ప్రతినిధిగా ఆమె చేసిన వ్యాఖ్యలు గాలిదుమారంనుండి తుఫాన్‌గా మారి ప్రపంచ దేశాలన్నీ భారత్‌ను వేలెత్తి చూపే పరిస్థితి కారణమయింది.  ఇంతకాలంగా ప్రపంచ చిత్ర…

స్వరాష్ట్రం పబ్‌ ‌కల్చర్‌ ‌కోసమేనా..?

హైదరాబాద్‌లో ఘటనలు ఆందోళనకరం టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ •ంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి జగిత్యాలలో తీవ్ర ఇసుక కొరత ఉందని వెల్లడి జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 5 : ‌పబ్‌ ‌కల్చర్‌తో అనర్థాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి అన్నారు. పబ్‌ ‌కల్చర్‌ ‌కోసమేనా తెలంగాణా తెచ్చుకున్నది అని, కేటిఆర్‌ ‌చెప్పిన అభివృద్ధి…

తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం

ఓ తీర్పులో జరిమాన చెల్లించకపోడంపై మండిపాటు రెడు వారాల్లో చెల్లించాలని మరోమారు ఆదేశం న్యూ దిల్లీ, జూన్‌ 5(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు పాటించలేదని మండిపడింది. ఎస్టీల రిజర్వేషన్‌ ‌కేసులో జరిమానా చెల్లించక పోవడంపై తెలంగాణ సర్కారును సుప్రీమ్‌ ‌కోర్టు హెచ్చరించింది. తెలంగాణ…

హైదరాబాద్‌లో మరో ఘాతుకం

కార్ఖానాలో బాలికపై ఐదుగురు అత్యాచారం రెండు నెలలుగా సాగుతున్న వ్యవహారం..ఆలస్యంగా వెలుగులోకి ఐదుగురిని అరెస్ట్ ‌చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూబ్లీహిల్స్ ‌ఘటన మరవక ముందే మరో దుస్సంఘటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌హైదరాబాద్‌లో అత్యాచారాల పరంపర కొనసాగుతుంది. రోజుకో దారుణం వెలుగు చూస్తుంది. జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక…

ఫోర్త్‌వేవ్‌ ‌వొచ్చే అవకాశం

అప్రమత్తంగా ఉండక తప్పదని నిపుణుల హెచ్చరిక న్యూ దిల్లీ, జూన్‌ 7 : ‌కొరోనా వేవ్‌ ‌వొస్తుందంటే జనం భయపడే రోజులివి..కానీ థర్డ్ ‌వేవ్‌ ‌ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఫోర్త్ ‌వేవ్‌ను అందరూ లైట్‌ ‌తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫోర్త్ ‌వేవ్‌ ‌వొస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. రెండున్నరేళ్ల…

సర్కారు బడి.. కబ్జాకు గురి

కూకట్‌ ‌పల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 07 : ‌కూకట్‌పల్లి నియోజకవర్గంలో కబ్జాదారుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. గుడి, బడి అని కూడా చూడకుండా విచ్చలవిడి తనాన్ని అవలంబిస్తున్నారు. అడిగేవారు లేరని, ‘‘అందినోడికి అందినంత’’ అనే పద్దతిలో అందినకాడికి దండుకుని సొమ్ముచేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన వారని కాబోలు..స్థానిక అధికారులు సైతం వీరికి తగిన సహకారాన్ని అందిస్తున్నారనడానికి…