NEWS

NEWS

అజ్ఞాత సూరీడు

మిత్రమా! నువ్వెప్పుడు ప్రత్యేకమే నీది అభ్యుదయ మార్గమే     ఎప్పుడు ప్రశ్నించేది క్రూరమృగాలను కాక మేకలనెందుకు బలిస్తరనీ..     బలవంతుల కాదని బలహీనులనెందుకు బానిసలుగా జేస్తరనీ..     అణిచివేతలజూస్తేనే… కండ్లల్ల నెగళ్లు పోగేసేది     దోపిడీ దౌర్జన్న్యాలంటేనే.. నరాల నెత్తుర్ల మరిగించేది     పడమటి చీకటి బతుకులన్నా ఊరావలి…

తెలంగాణపై పట్టుకోసం బిజెపి వ్యూహాత్మక అడుగులు

రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలంగాణపైన కాషాయ జండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకు ఆపార్టీ జాతీయ స్థాయి నాయకత్వం డైరెక్షన్‌ ‌చేస్తుండగా, రాష్ట్ర నాయకత్వం యాక్షన్‌లోకి దిగుతున్నది. వొచ్చే నెల రెండు, మూడు తేదీల్లో రాష్ట్ర రాజధానిలో జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించేందుకు బిజెపి నిర్ణయించింది. వాస్తవంగా ప్రధాని నరేంద్రమోదీ…

మత విద్వేష మురుగు

బహుమతాల మనుగడలు బహుజాతుల జాతరలు బహుభాష వాడుకల వేడుకలు సుమధుర సమ్మిళితత్వాలు సుందర సాంస్కృతిక వైవిధ్యాలు నాటి భరతజాతి భవ్య వెలుగులు అంతరిస్తున్నాయా.. నేడు సహజీవన సౌరభాలు రెక్కలు తెగుతున్న శాంతి కపోతాలు మతాల నడుమ ముళ్ల కంచెలు ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదాలు గాల్లో దీపాలైన పరమత సహనాలు దిగజారుడు జాతీయవాదాలు మతాల మంటల నెగడులు…

సంక్షోభంలో వ్యవసాయం

భారతదేశం సువిశాలమైన భూభాగం కలిగి ఉన్న వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి జనాభా సుమారు 70 శాతం వరకు వ్యవసాయం, దాని అను•ంధ రంగాలపైనే జీవనం సాగుతుంది. ఈ దేశంలోని అన్నదాతలు 80 శాతానికిపైగా సన్న, చిన్నకారు రైతులే. వీరి సేద్యపు నేల 5 ఎకరాల లోపే ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రాల• జూన్‌- ‌జులై…

ఎన్‌కౌంటర్‌లకు కూడా వెరవని రేపిస్టులు

అత్యాచారాలకుపాల్పడితే ప్రాణాలు కోల్పోతామన్న భయంకూడా లేకుండా పోతోంది రేపిస్టులకు. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పలు సంచలనాత్మకమైన సంఘటనలు జరిగినప్పుడు నిండు ప్రాణాలను కోల్పోయిన యువకులను చూసైనా గుణపాఠం నేర్చుకునే పరిస్థితి  కనిపించడంలేదు. నేటికి సరిగ్గా పదేళ్ళ కింద దిల్లీలో  జరిగిన నిర్భయ కేసు విషయంలోనైతేనేమీ, 2008లో వరంగల్‌లో జరిగిన యాసిడ్‌ ‌సంఘటనకు సంబంధించి  నలుగురు…

ధనిక రాష్ట్రం దివాలా

ధనిక రాష్ట్రం అంతలోనే అప్పుల కుప్పగా మారింది   మిగులు నిధులు తరిగి కొరతల దిగులు పెరిగింది   సిరి సంపదలు మాయమై చిల్లర గళ్ళపెట్టె మిగిలింది   వ్యయానికి తగ్గ రాబడి రాక దివాలా దిశగ కదులుతుంది   అందినకాడ అప్పుల కోసం నానా తిప్పలు పడుతుంది   ఉద్యోగుల జీతాలు పించన్లు చెల్లించలేని…

ఆ ‌కార్లు ఎవరివి..?

అమ్నేషియా పబ్‌ ‌కేసులో వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు వారిని పిలిచి ఎందుకు విచారించడం లేదు వివరాలు కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ ఎం‌దుకు దాస్తున్నారు డియాతో రేవంత్‌ ‌కీలక వ్యాఖ్యలు న్యూ దిల్లీ ,జూన్‌8: ‌జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌ ‌కేసు తెలంగాణలో పొలిటికల్‌ ‌హీట్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసుపై వివిధ పార్టీల…

బిజెపి ఆలోచనలన్నీ అమ్మకాలపైనే

మెదక్‌,‌జూన్‌8: ‌బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆర్టీసీని సైతం అమ్మకానికి పెడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీలకు ప్రజలను మోసం చేయడమే తెలుసునని ఆరోపించారు. బీజేపీకి గుజరాత్‌ ‌తప్ప మరో ఆలోచన లేదన్నారు. కేంద్రం తీరు తెలంగాణకు మాటలు.. గుజరాత్‌కు మూటలు ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌ ‌బస్‌ ‌డిపోను మంత్రి…

పేదవాళ్లకో న్యాయం, పెద్దలకో న్యాయమా?

మైనర్‌ ‌రేప్‌ ‌కేసులో దోషులను రక్షిస్తున్న ప్రభుత్వం   తక్షణం చర్యలకు కాంగ్రెస్‌ ‌మహిళా బృందం డిమాండ్‌ ‌డిజిపికి వినతిపత్రం ఇచ్చిన కొండా సురేఖ తదితరులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌8: ‌జూబ్లీహిల్స్ ‌రేప్‌ ‌కేసులో నిందితుల వెనక, అధికార పార్టీ నేతలు, రాజకీయ నాయకులు ఉన్నారని.. నిందితులను పోలీసులు కాపాడుతున్నారని కాంగ్రెస్‌ ‌మహిళా నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో బాలికలు,…

విమాన ప్రయాణికులకు మాస్క్ ‌తప్పనిసరి

పెరుగుతున్న కేసులతో డీజీసీఏ ఆదేశాలు న్యూ దిల్లీ ,జూన్‌8: ‌కొరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేప థ్యంలో కేంద్రం అప్ర మత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ ‌తప్పనిసరి చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ‌లేని ప్రయాణి కులను బోర్డింగ్‌కు ముందే ఆపాలని ఆదేశించింది. ప్రయాణ సమయమంతా మాస్క్ ‌ధరించి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.…