NEWS

NEWS

పచ్చగా ఉన్న దేశంలో మతం చిచ్చు

పంచాయితీ పెట్టుకోవాలని ఏ దేవుడూ చెప్పలేదు బీజేపీపై మంత్రి కేటీఆర్‌ ‌ఫైర్‌ ‌బిజెపి నేతలేమన్న సత్యహరిశ్చంద్రులా?…ఎంతమందిపై ఇడి,ఐటి, సిబిఐ దాడులు జరిగాయి : ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌కులం, మతం పేరిట చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టాలని బీజేపీ చూస్తుందని…

15‌న దిల్లీ సమావేశానికి రండి

సిఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ బెంగాల్‌ ‌సిఎం మమత లేఖ 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు 22 మంది జాతీయ నేతలకూ ఆహ్వానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ ‌విడుదల కావడంతో దేశవ్యాప్తంగా రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రపతి అభ్యర్థిపై కసరత్తు చేస్తుండగా రీజినల్‌ ‌పార్టీల సందడి కూడా…

దేశాభివృద్ధిలో మహిళాశక్తికి ప్రాధాన్యత కరువు

భరతజాతి అమృతోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భమిది. ఏడు దశాబ్దాలకు పైగా స్వతంత్ర భారతి పురోగమనదిశలో పయనించే సకల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మహిళాశక్తి నిర్వీర్యం కావడం చూస్తూనే ఉన్నాం. దేశంలోని నేటికీ అధిక జనాభా పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రకృతిలో సగభాగమైన మహిళ శక్తియుక్తులను వినియోగించుకోవడంలో ఈ పురుషాధిక్య సమాజం ఉద్దేశపూరితంగానే నిర్లక్ష్యం చేస్తున్నట్లు గత చరిత్ర బోధిస్తున్నది.…

శంకర్‌ ‌గుహ నియోగి

‘‘ ఒక సమస్య పారిశ్రామిక వివాదం అవుతుందా కాదా, ఆ సమస్య పరిష్కారానికి అధికారం ఎవరికి ఉంది అ• చిన్న చిన్న సమస్యల మీద ఏళ్లకు ఏళ్లు, దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోయా•. సంఘటిత కార్మిక సంఘాల మద్దతు లేని స్థితిలో, నియోగి మహాశక్తివంతులైన యజమానులతో ఒంటరి పోరాటం చేశాడు.’’ •జల మీద, ప్రజానాయకుల మీద, ఉద్యమకారుల…

బహుముఖ ప్రజ్ఞాశాలి ‘‘సి.నా.రె’’

“ఇంటర్‌ ‌చదువుతున్న సమయంలో జువ్వాడి గౌతమరావు సంపాదకత్వంలో వెలువడే ‘జనశక్తి’ పత్రికలో ఆయన కవిత తొలిసారిగా ప్రచురితమైంది. ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం అనే పద్య నాటికలను వ్రాశారు. ‘భలే శిష్యులు’ వంటి సాంఘిక నాటికలను రచించారు, ప్రదర్శించి, నటులుగా తామూ పాత్రధారణ చేశారు.” నేడు డా।। సి. నారాయణ రెడ్డి వర్ధంతి సి.నా.రె అనే మూడక్షారాల…

రాష్ట్రపతి ఎన్నికలో స్థానిక పార్టీల పాత్ర కీలకం

రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌పదవీకాలం వొచ్చే నెల 24న ముగియనుండడంతో ఈ ఎన్నిక అనివార్య మయింది. వొచ్చే నెల 18న జరుగనున్న ఈ ఎన్నికలో అభ్యర్థులెవరన్నది ఇంకా తేలకపోయినా అధికార, విపక్షాలు మాత్రం తీవ్రంగా పోటీపడుతున్నాయి. కేంద్రంలో అధికారం చేపట్టిన ఈ ఎనిమిదేళ్ళలో ఎన్డీయేకు సారథ్యం వహిస్తున్న భారతీయ…

సైబర్‌ ‌నేరాల కట్టడికి… త్వరలో సైబర్‌ ‌సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సేలేన్సీ

డిజిపి మహేందర్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్‌ ఆధారిత నేరాలను మరింత సమర్ధవంతంగా కట్టడి చేసేందుకుగాను పోలీస్‌ ‌శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైబర్‌ ‌సెక్యూరిటీ సెంటర్‌ ‌ఫర్‌ ఎక్సలెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డిజిపి మహేందర్‌ ‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఐటి…

మరో రెండు రోజుల తరవాత రాష్ట్రంలోకి నైరుతి

వాతావరణ శాఖ అంచనా పలు ప్రాంతాల్లో ఇంకా తగ్గని ఎండవేడిమి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌మరో రెండు రోజుల తర్వాత తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు రావొచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. గత నెల 29 న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు తెలంగాణలోకి ఈ నెల 8 నాటికి ప్రవేశిస్తాయని ఈ శాఖ…

దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 8329 మందికి పాజిటివ్‌ ‌కొరోనా టెస్టు అవసరం లేదు …అమెరికా వెళ్లే ప్రయాణీకులకు తప్పనిసరి నిబంధన ఎత్తివేత న్యూ దిల్లీ, జూన్‌ 11 : ‌దేశంలో కోవిడ్‌ ‌కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్‌ ‌కేసులు 40 వేలు దాటాయి. తాజాగా 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8329 కొత్త కేసులు నమోదు…

భారత దేశం నా మాతృ భూమి..

దేశ భక్తిని చాటి చెప్పి మంచి తనాన్ని పెంచే  ప్రతిజ్ఞ   (జూన్‌ 10  ‌పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతి ) భారతదేశం నా మాతృ భూమి అంటూ దేశం గొప్ప తనాన్ని చాటిన దేశ భక్తుడు.దేశ భక్తి ని నర నరాన నింపే ప్రతిజ్ఞను రాసింది మన తెలంగాణ బిడ్డనే.తెలంగాణ వచ్చిన తర్వాతనే వీరి పేరు…