NEWS

NEWS

జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ గణనీయ ప్రగతి

అందరికి ఆరోగ్యమే ప్రభుత్వ సంకల్పం – సి.యం. కేసీఆర్‌ ‌ధ్యేయం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు ఆధ్వర్యంలో అందరికి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ పయనిస్తున్నది. ప్రణాళికాయుతంగా ప్రభుత్వం అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలుతో జాతీయ ఆరోగ్య సూచికలలో తెలంగాణ రాష్ట్రం గణనీయ ప్రగతి సాధించింది.ఈ తేడా 2014 తో పోల్చితే స్పష్టంగా…

ఇడి సమన్లు కాంగ్రెస్‌కు ప్లస్సా, మైనస్సా

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టర్‌ ‌నోటీసులు జారీచేయడం, రాహుల్‌గాంధీ రెండు రోజులుగా ఇడి ఎదుట హాజరు కావడం, అందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసన వ్యక్తంచేస్తున్నతీరు చూస్తుంటే కొంతకాలంగా స్థబ్దతగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీని కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం కావాలని తట్టిలేపినట్లు అనిపిస్తోంది.…

ఒత్తిడి లేని చదువులు కావాలి

నేడు విద్యార్థి పరిసరాలతో మమేకమైన జ్ఞానానికి దూరమై మార్కుల మోజులో పడి బట్టీ చదువులను ఆశ్రయిస్తున్నాడు. ప్రస్తుత విద్యావిధానం ప్రాధమిక స్థాయి నుండే విద్యార్థులకు పోటీ ప్రపంచాన్ని అలవాటు చేయాలనే తపనతో ఎక్కువ శాతం విద్యా సంస్థలు పిల్లలను ఆట,పాటలకు కూడా తీరిక లేకుండా చేస్తూ విద్యార్థులకు ఒత్తిడి పెంచే విధంగా రూపుదిద్దుకుంది.ఈ ఒత్తిడితో కూడిన…

‘‘ ‌నిస్సహాయ జీవుల జీవిత ప్రస్థానం’’

చీకటి మింగేసిన జీవితాల్లో వెలుతురుకై పోరాటం… మబ్బుల కమ్మిన ఆకాశంలో ఇంధ్రధనస్సుకై ఆరాటం…. అసాధ్యమని తెలిసినా ఆశతో నెట్టుకొస్తున్న సగటు నిస్సహాయ జీవి జీవిత ప్రస్థానం… అచ్చెరువు గొలిపినా… ఎవరికీ పట్టని అంతులేని వింత ప్రయాణం. ఆటుపోట్ల మధ్య  జరిగే సంఘర్షణ. అలజడుల మధ్య ఏర్పడే  ఉప్పెన. అసహాయులకది పెను పోరాటం. నిత్యం జరిగే జీవన…

వ్యాక్సిన్ హబ్.. డ్రగ్స్ హబ్.. మెడికల్ హబ్.. హైదరాబాద్

ఇది మనందరికీ గర్వకారణం మంత్రి హరీష్ 9 బిలియన్ డోసులు ఇక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయి. 65 శాతం ఫార్మా ఉత్పత్తులు ఇక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయి…మంత్రి హరీష్ పేర్కొంటూ మెడికల్ టూరిజం హైదారాబాద్ లో బాగా అభివృద్ధి చెందుతున్నది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హైద్రాబాద్ వచ్చి చికిత్స తీసుకునేలా ఎదిగాము.. సీఎం కేసీఆర్…

ఇడి ముందు హాజరైన రాహుల్‌

‌ర్యాలీగా రావడంపై స్మృతి అభ్యంతరం న్యూ దిల్లీ, జూన్‌ 13 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌మనీలాండరింగ్‌ ‌కేసులో ఈడీ ముందు రాహుల్‌ ‌గాంధీ హాజరయ్యారు. అయితే భారీ ర్యాలీ తీస్తూ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. దీన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్‌ ‌ధర్నా చేయడం లేదని, రాహుల్‌ ‌గాంధీకి చెందిన…

ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్రికాష‌న్‌ డోస్ కు అనుమ‌తించండి

32 లక్షల డోసుల నిల్వ ఉంది…గడువు తేదీ ముగిసే అవకాశం ఉంది.. కేంద్రానికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి రాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ఇంటింటికి వాక్సినేషన్ లో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికి టీకాలు వేసినట్లు వెల్లడి హైదరాబాద్ ,జూన్ 13: తెలంగాణ వద్ద 32 లక్షల…

రోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు

రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయ న్యూ దిల్లీ, జూన్‌ 13 : ‌కొరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయ అన్నారు. కోవిడ్‌ ‌విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పాఠశాల వెళ్లే పిల్లలకు టీకాల వేయడంతో పాటు వృద్ధులకు ప్రికాషనరీ డోస్‌ ‌వేయాలని…

గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత

భూ నిర్వాసితులపై పోలీసుల దాడి ట్రయల్‌ ‌రన్‌కు ముందుగా వందమంది అరెస్ట్ ‌తీవ్రంగా మండిపడ్డ రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌, ‌పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌సిద్ధిపేట జిల్లా గుడాటిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు, మూడు రోజుల్లో చేపట్టనున్న గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌ ‌రన్‌ను…

బహుజన రాజ్యంలో పోడు భూములకు పట్టాలు

ఆదివాసీలను ఇబ్బంది పెడితే సహించేది లేదు రాష్ట్రాన్ని నష్టాల బాట పట్టించిన కేసీఆర్‌ ‌బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌కుమార్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 13 : ఆదివాసీలు ఎంతో కష్టపడి పోడు వ్యవసాయం చేస్తుంటే ప్రభుత్వం వారిపై అతి దారుణంగా దాడులు చేసి పోలీస్‌ ‌స్టేషన్‌లో పెట్టి కేసులు నమోదు చేస్తున్నారని, ఇటువంటి చర్యలకు…