NEWS

NEWS

బాసరలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

కోదండరామ్‌ ‌సహా మద్దతు తెలపడానికి వొచ్చిన వారి అరెస్ట్ ‌మంచినీటి సరఫరా నిలిపివేసిన అధికారులు సోషల్‌ ‌మీడియా వేదికగా విద్యార్థుల సందేశాలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిజెవైఎం నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌బాసర ట్రిపుల్‌ ఐటిలో విద్యార్థుల ఆందోళన మూడోరోజు గురువారం కూడా కొనసాగింది. మెయిన్‌ ‌గేటు ఎదుట విద్యార్థులు నిరసన…

దేశంలో మళ్లీ పెరిగిన కొరోనా కేసులు

తాజాగా 12,213 మందికి పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 16 : ‌దేశంలో కొరోనా వైరస్‌ ‌మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. మహమ్మారి విజృంభిస్తుండటంతో రోజురోజుకు పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతూ వొస్తున్నది. తాజాగా గురువారం ఉదయంతో గడిచిన 24 గంటల్లో దేశంలో 12,213 మంది కోవిడ్‌ ‌బారినపడ్డారు. బుధవారంతో పోలిస్తే 38శాతం ఎక్కువ నమోదయ్యాయి.…

రంగంలోకి ట్రబుల్‌ ‌షూటర్‌..‌నిర్వాసితులతో చర్చలు సఫలం

మంత్రి హరీష్‌రావుతో కాంగ్రెస్‌ ‌నేతలు పొన్నం, కోదండరెడ్డి, నిర్వాసితులు చర్చలు గౌరవెల్లి భూ నిర్వాసితుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 15: ‌సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి (గూడాటిపల్లి గ్రామస్థులు)ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కానున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌, ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…

త్వరలోనే కొత్త పెన్షన్లు

సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం ఎనిమిదేళ్లలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ కేసీఆర్‌ ‌ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌కొత్త పెన్షన్లు, రేషన్‌ ‌కార్డుల మంజూరుకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారని, త్వరలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు, రేషన్‌…

బహుజన రాజ్యాధికారమే లక్ష్యం

బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్ల, ప్రజాతంత్ర, జూన్ 15: భద్రాచలం అసెంబ్లీ స్థానాన్ని బహుజన సమాజ్ వాదీ పార్టీ (బియస్పి) రానున్న ఎన్నికల్లో గెలుసుకుంటుందని బియస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ ఆశాభావం వ్యక్తంచేసారు. బహుజన రాజ్యాధికారమే ద్యేయంగా తలపెట్టిన యాత్ర తొంబైవరోజు బుదవారం చర్ల మండలంలో…

రెండోరోజూ బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల ఆందోళన

కలెక్టర్‌తో విద్యార్థులు జరిపిన చర్చలు విఫలం అధికారులతో అత్యవసరంగా భేటీ అయిన మంత్రి సబిత బాసర, ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆందోళన రెండో రోజూ కొనసాగింది. ట్రిపుల్‌ ఐటీలో సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. రెగ్యులర్‌ ‌వీసీ లేకపోవడం, ఫ్యాకల్టీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతునామని…

మూడో రోజూ ఇడి విచారణకు రాహుల్‌

ఆం‌దోళనకు దిగిన కాంగ్రెస్‌ ‌శ్రేణుల అరెస్ట్ ‌న్యూ దిల్లీ, జూన్‌ 15 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మూడోరోజు బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఈడీ విచారణను నిరసిస్తూ వందలాదిమంది కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసనకు దిగారు. పోలీసులు కాంగ్రెస్‌  ‌శ్రేణులను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ఇక రెండో రోజు…

సారవంతమైన నేలల్ని ఎడారులుగా మార్చవద్దు..!

నేడు ‘ప్రపంచ ఎడారీకరణ, కరువు వ్యతిరేక దినం’ 1960ల్లో నార్మన్‌ ‌బోర్లాగ్‌ ‌నాయకత్వంలో వచ్చిన హరిత విప్లవంతో వరి, గోధుమ లాంటి పొట్టి పంటలను ఏళ్ల తరబడి సాగుచేయడంతో నేలలు నిస్సారమై ఎడారీకరణకు బీజాలు పడ్డాయి. సహజ విపత్తులు లేదా మానవ కృత్రిమ కార్యాల వల్ల సారవంతమైన నేల నిర్వీర్యం, నిస్సారం కావడాన్ని ఎడారీకరణగా పేర్కొంటారు.…

కోనసీమలో పంట విరామ పోరు

గత దశాబ్దాలుగా పుడమి తల్లినే నమ్ముకుని సాగు చేస్తున్న రైతుల వ్యధలు అన్నీ ఇన్నీ కావు.పది కాలాలపాటు నిలిచి పదిమంది ప్రాణాలను కాపాడే అన్నదాత రైతు. రైతుకు కష్టం వస్తే భరిస్తాడు తప్ప గొంతెత్తడు అనే నమ్మకం నాయక గణానికి వచ్చేసింది. ఎందుకంటే రైతులు సంఘటితం కాలేరు అనే నమ్మకం.నిజమే రైతులే సంఘటిత పోరాటాలు నడిపి…

మెప్పించి ఒప్పించాల్సిన చోట…

సామ దానంమాని కేవలం దండోపాయంతోనే ప్రజలను నిరోధిస్తామన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. ప్రజల సౌకర్యంకోసం, ప్రజల మద్దతుతో చేపడుతున్న పనులకు సంబంధించి , ఆ ప్రజలు నష్టపడకుండా చూడాల్సిన ప్రభుత్వం ఆ విషయంలో జాప్యంచేస్తుండాన్ని ప్రశ్నించినందుకు వారిని చితక బాదడమన్నది నిజంగా బాధాకరం . తమ ప్రాంతంకోసం, తమ ఊరికోసం చేపడుతున్న ప్రాజెక్టుల్లో తమ…