NEWS

NEWS

పూర్వజన్మ సుకృతం- గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌విజయవంతం- సద్గురు ఆశీస్సులు : ఎంపీ సంతోష్‌ ‌కుమార్‌

‌ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో, దేశమంతా హరిత భావజాలం వ్యాపింపచేయాలని నాలుగేళ్ల క్రితం గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌చేపట్టామని ఎంపీ సంతోష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. ఐదో యేట అడుగు పెట్టిన తమను వెన్నంటి ప్రోత్సహిస్తూ, గ్రీన్‌ ఇం‌డియా తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ…

ఇక టిఆర్‌ఎస్‌ ‌తెరమరుగేనా ?

దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (టిఆర్‌ఎస్‌) ‌త్వరలో కనుమరుగు కానుందా అన్న విషయం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నేటికి ఇరవై ఒక్క సంవత్సరాల కింద కేవలం ఉద్యమపార్టీగా ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం రాజకీయ పార్టీగా మారిన టిఆర్‌ఎస్‌ ఇప్పుడు ప్రాంతీయ పరిధిని వీడి దేశ రాజకీయాలవైపు…

నాణ్యతకు తిలోదకాలు

కొరవడిన పర్యవేక్షణ… లక్షల రూపాయలు వృథా రోడ్ల నిర్మాణంలో గుత్తేదార్ల నిర్లక్ష్యం… కమీషన్ల కక్కుర్తిలో అధికారులు పరిగి, ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ శాఖల ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాయి. అయితే అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా ప్రభుత్వాలు…

‌త్రిపుల్‌ ఐటి సమస్యలు తీర్చాలి

‘‘ఉల్టా చోర్‌ ‌కోత్వాల్‌ ‌కో డాంటే!’’ మన తెలంగాణ లో వాడుకలో వున్న ఒక మంచి సామెత ఇప్పుడు బాసర ఐటి లో నిజమై కనిపిస్తున్నది.ఎండా వానలకు ఎదురేగి ఉద్యమించిన వేలాది మంది విద్యార్థులు చేస్తున డిమాండ్లను పక్కన నెట్టి,కొత్తగా ఓ అధికారిని నియమించి చేతులు దులుపుకున్న ప్రభుత్వ చర్య తెలంగాణ సమాజానికి ‘‘సిల్లీ’’గా కనిపిస్తూంది.…

కాటికి చేరిన ప్రాయం!

వయసు ఉన్నప్పుడు ప్రణయం రాదు! ప్రణయం వచ్చే వరకు పరువం ఆగదు! హేమంతంతో సంగమం శిశిరంలో సాగితే! వసంతంతో సమాగమం ఉక్కపోతలో జోగితే! సోయలన్నీ జారిపోతూ సొబగులన్నీ జోలిపోతూ! వలపులకు, తలపులకు వియోగాలే మిగిలినవేళ! చెరుపులకు, మరుపులకు సంయోగాలే కలిగినవేళ! సింగారాలకు సిగపట్లు చాలక వయ్యారాలకు అగచాట్లు లేక! ఊహలు పుట్టని ఊసుల్లో కలలు రాని…

 ‌డోజర్ల దౌడులు

రాగద్వేషాల నాటకాలు.. భయ పక్షపాతాలకే.. పట్టం కట్టే కీచక పర్వాలు విభజించి పాలిస్తూ.. లక్షిత సమూహాలపై.. బుల్డోజర్లు దౌడుతీతలు ఉత్తర భారతాన కూల్చు వేతలు ! బుల్డోజర్‌ ఒక యంత్రమే కాదు.. భవనాల తలల్ని నరికే ఆయుధం విద్వేష విచ్ఛిన్న విధ్వంస చిహ్నం సామాన్యడి ఇంటిపై ఉక్కుపాదం నాగరికతను చూర్ణం చేసే డోజర్‌ ‌రాజ్యాంగ విలువలకు…

మెరుపు గింజలు

అక్కడ కొన్ని దేహాలు మాట్లాడతాయి కొమ్మలకు ఇప్పటికీ వేళాడబడి వుంటాయి అల్లంత దూరంలో గొంతులను పేర్చబడి చోద్యం చుస్తూ వున్న కొన్ని రాబందులు కుప్పల తెప్పల సంజాయిషీలు పడి వుంటాయి సైగలు చేసే చేతులు కాలే కడుపులు ఎండిన డొక్కలు దీనంగా చూస్తుంటాయి ఆ చూపుల తడిలో ఇప్పటికీ వెచ్చగా కొన్ని గింజలు మొలకెత్తుతుంటాయి చేసిన…

మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు పరిగిలో ఎమ్మెల్యే క్యాంప్‌ ‌కార్యాలయం ప్రారంభం ఉచిత శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ ‌పంపిణీ టీఆర్‌ఎస్‌ ‌పాలనలో కొడంగల్‌కు కొత్తరూపు…రేవంత్‌ ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదన్న మంత్రి పరిగి/కొడంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య,…

ఉ‌ద్రిక్తంగా కాంగ్రెస్‌ ‌చలో రాజ్‌భవన్‌

‌ఖైరతాబాద్‌లో టూ వీలర్‌ ‌దగ్ధం..బస్సు అద్దాలు ధ్వంసం కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు రాజ్‌భవన్‌ ‌వెళుతుండగా రేవంత్‌ ‌తదితరుల అరెస్ట్ ‌తనను అడ్డుకున్న పోలీస్‌ ‌కాలర్‌ ‌పట్టుకున్న రేణుకా చౌదరి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌రాహుల్‌ ‌గాందీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌చేపట్టిన చలో రాజ్‌భవన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం…

‌ట్రిపుల్‌ ఐటీ నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ ‌సతీష్‌ ‌కుమార్‌

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 :  ‌బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద విద్యార్థుల నిరసనలను కొనసాగుతుండగానే నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ ‌సతీష్‌ ‌కుమార్‌ ‌నియామకం జరిగింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్‌ ‌నియామకంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కాగా తమ డిమాండ్ల విషయంలో…