NEWS

NEWS

బిహార్‌లో మజ్లిస్‌ ‌పార్టీకి భారీ షాక్‌

ఎంఐఎం‌కు చెందిన నలుగురు జంప్‌ ఆర్జెడిలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు పాట్నా,జూన్‌29 : ‌బిహార్‌లో మజ్లిస్‌ ‌పార్టీకి భారీ షాక్‌ ‌తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.2020లో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకొని సంచలనం…

బీహార్‌లో పిడుగుపాటుకు 16మంది మృతి

పాట్నా, జూన్‌ 29 : ‌బీహార్‌ ‌రాష్ట్రంలో పిడుగు పాటుకు 16 మంది మరణించారు.తూర్పు చంపారన్‌ ‌జిల్లాలో నలుగురు, భోజ్‌పూర్‌, ‌సరన్‌ ‌జిల్లాల్లో  ముగ్గురు, పశ్చిమ చంపారన్‌, అరారియా, బంకా, ముజఫర్‌ ‌పూర్‌లో ఒక్కొక్కరు చొప్పున పిడుగులు పడిమరణించినట్లు బీహార్‌ అధికారులు చెప్పారు.మృతుల కుటుంబాలకు బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌ ‌కుమార్‌ ‌సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు…

టైలర్‌ ‌హత్యకేసును ఎన్‌ఐఎకు అప్పగింత

ఉగ్రవాద సంస్థతో హంతకులకు సంబంధం దేశవ్యాప్త నిరసనలతో కేంద్రహోంశాఖ నిర్ణయం ఎన్‌ఐఎకు అప్పగిస్తూ హోంమంత్రి అమిత్‌ ‌షా ఆదేశాలు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యూ దిల్లీ, జూన్‌ 29 : ఉదయపూర్‌లో నిన్న జరిగిన టైలర్‌ ‌కన్హయ్య లాల్‌ ‌దారుణ హత్య ఘటన దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఔఎం)కు అప్పగించాలని…

మహారాష్ట్రలో తుది అంకానికి రాజకీయం

బల నిరూపణ చేసుకోవాలని సిఎం ఉద్దవ్‌కు గవర్నర్‌ ఆదేశం నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం గౌహతి నుంచి ముంబై చేరుకోనున్న షిండే వర్గం ఎమ్మెల్యేలు గవర్నర్‌ ఆదేశాలను సవాల్‌ ‌చేస్తూ సుప్రీమ్‌ ‌కోర్టులో శివసేన పిటిషన్‌ ముంబయి, జూన్‌ 29 : ‌మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం..చివరి అంకానికి…

మహ్మద్‌ ‌జుబైర్‌ను విడుదల చేయాలి :ఐజెయు

హైదరాబాద్‌ ,‌జూన్‌ 30: ఆల్ట్‌న్యూస్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబైర్‌ అరెస్టును ఇండియన్‌ ‌జర్నలిస్ట్ ‌యూనియన్‌ (ఐజెయు) తీవ్రంగా ఖండించింది మరియు అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేసింది. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ ‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ ‌బల్వీందర్‌ ‌సింగ్‌,‌జమ్మూ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు విదేశీ…

అభ్యుదయ పథంలో స్వయం సహాయక సంఘాలు…

ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు. ఎక్కడ స్త్రీలను, గౌరవించరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైన ఫలించదు. భారత సంస్కృతిలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.  మహిళలు జనాభా లో సగమైన సాధికారత పొందకుండా నవభారత స్వప్నం సాకారం కావడం అసంపూర్ణమే అవుతుంది.  ఈనాడు మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, రాజకీయం. వ్యాపారం, క్రీడలు…

‌గ్రహశకలాలతో మానవాళికి పొంచిఉన్న ముప్పు

అంతరిక్షం ఇప్పటికీ ఓ అంతుచిక్కని రహస్యమే. ముఖ్యంగా మొత్తం భూమినే నాశనం చేయగలిగిన గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ‌గురించి మనకు తెలిసింది తక్కువే. డైనోసార్లు లాంటి భారీ జీవరాశులు అంతరించిపోవడానికి ఇవే కారణం.తుంగస్కా గ్రహశకలం చరిత్రలో భూమిపై అతిపెద్ద ఉల్క దాడి. పొడవైన తుంగస్కా నదిపైకి వచ్చి పడిన ఈ గ్రహశకలం 2,150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో…

ప్రతిష్టాత్మక చండీగఢ్ పిజిఐ హాస్పిటల్ ను సందర్శించిన మంత్రి హరీష్ రావు

చండీగఢ్ లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొంటున్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ప్రతిష్టాత్మక “చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్”ను సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ వివేక్ లాల్, డీన్ డాక్టర్ పురి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వివేక్…

కష్టాల కొలిమి లో ప్రజలు  !

రూపాయి విలువ రోజురోజుకూ పతనం అవుతోంది. దేశంలో ఆర్థిక దుస్థితిని పరిశీలించి అడ్డుకట్ట వేసే చర్యలు కానరావడం లేదు. ధరలు మోత మోగిస్తున్నాయి. సగటు కుటుంబానికి నెలకు 50వేలు లేనిదే గడవలేని దుస్థితి నెలకొంది. జిఎస్టీలు తగ్గించడం, ఇన్‌కమ్‌ ‌టాక్స్ ‌పరిమితి పెంచడం, ఉపాధి రంగాలను బలోపేతం చేయడం వంటి అత్యవసర చర్యలపై కేంద్ర,రాష్టాల్రు దృష్టి…

భారీగా దారి మళ్లుతున్న జీఎస్టీ ఆదాయం

రెండు రోజుల 47 వ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు  రాష్ట్ర విభజన వల్ల, నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులు కస్టమర్ చిరునామాలను అప్‌డేట్ చేయకపోవడం వల్ల భారీగా ఆదాయం దారి మళ్లుతున్నదని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు, జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు.సోమ,మంగళ వారం రెండు రోజులు చండీగఢ్‌లో జరిగిన 47వ GST…