బిహార్లో మజ్లిస్ పార్టీకి భారీ షాక్
ఎంఐఎంకు చెందిన నలుగురు జంప్ ఆర్జెడిలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు పాట్నా,జూన్29 : బిహార్లో మజ్లిస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ను కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకొని సంచలనం…
