NEWS

NEWS

మహిళలకు వరం స్త్రీ నిధి

మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా సాధికారతే ఆశయంగా స్త్రీ నిధి పనిచేస్తున్నది. మహిళ ఆత్మగౌరవం పెరిగేల స్త్రీ నిధి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఒక్కో మహిళకు తమ ఇంటి వద్ద ఉండి పనిచేసుకొనే విధంగా 5 వేల రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డికే స్త్రీ…

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది బక్రీద్‌ ‌పండగ. త్యాగానికీ, బలిదానానికి ప్రతీకయైన బక్రీద్‌ (ఈద్‌-ఉల్‌-‌జుహా) పండుగ ప్రతి సంవత్సరం జిల్‌ ‌హజ్‌ ‌మాసంలో జరుపుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. బక్రీద్‌ అం‌టే ‘‘బకర్‌ ఈద్‌’’ అని అర్థం. ‘‘బకర్‌’’ అం‌టే జంతువని, ‘‘ఈద్‌’’ అం‌టే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును…

పోడు గర్జనకు సిద్ధమవుతున్న ఆదివాసీలు

గిరిజన, ఆదివాసీలకు పోలీసు, ఫారెస్టు అధికారులమధ్య పోడుపై జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని మరింత ఉధృతం చేసేందుకు ‘ఆదివాసీ గిరిజన సంఘాల పోడు గర్జన’ పేర తమ హక్కుల సాధనకు మరింతగా ఉద్యమించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. వార్తల్లో నేడు వివాదగ్రస్తమై ప్రధాన చర్చనీయాంశంగా మారిన మంచిర్యాల జిల్లా కోయపోషగూడెం నుండి ఈ నెల పదవ తేదీన…

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం

అదుపుతప్పి నదిలో కొట్టుకుపోయిన కారు 9 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు రాంచీ: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైనిటాల్‌ ‌జిల్లాలోని రామ్‌నగర్‌ ‌ప్రాంతం వద్ద కారు అదుపు తప్పి ధేలా నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను రామ్‌నగర్‌లోని ఆసుపత్రికి చేర్చి…

రాహుల్‌ను ప్రధానిని చేయడమే వైఎస్‌కు నివాళి

హైదరాబాద్‌లో వైఎస్‌ ‌స్మృతివనం ఏర్పాటు చేయాలి వైఎస్‌ ‌బాటలోనే తెలంగాణ కాంగ్రెస్‌ ‌ముందుకు హైదరాబాద్‌: రాహుల్‌ ‌గాంధీని ప్రధాని చేయడం వైఎస్సార్‌ ‌చివరి కోరిక అని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాస పాత్రుడు వైఎస్సార్‌ అని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల్లో ఆదరణ…

ల్యాండ్‌ ‌మాఫియాతో మున్సిపల్‌ అధికారులు, సంగారెడ్డి డిఎస్పీ బాలాజీ కుమ్మక్కు?

ముందస్తు నోటీస్‌ ఇవ్వకుండానే కాలనీ వాసులు నిర్మించుకున్న ప్రహరీ గోడ కూల్చివేత అడ్డుకున్న కాలనీ వాసి, సీనియర్‌ ‌జర్నలిస్టు  ప్రభాకర్‌ ‌కు బెదిరింపులు కూల్చివేసిన ప్రహరీ గోడను వెంటనే నిర్మించాలని కాలనీ వాసుల డిమాండ్‌ ఆం‌దోళన ఉదృతం పలు పార్టీలు, ప్రజా, దళిత సంఘాల మద్దతు సంగారెడ్డి,  ప్రజాతంత్ర  : సంగారెడ్డి పట్టణంలో ని 13వ…

రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రత్యేక బృందాలు

ఏర్పాటు చేయాలని అధికారులతో సమీక్షలో సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. రెవెన్యూ సదస్సు షెడ్యూల్‌పై…

నిలకడగా లాలూ యాదవ్‌ ఆరోగ్యం వెల్లడించిన కుటుంబ సభ్యులు

న్యూ దిల్లీ, జూలై 8 :  బీహార్‌ ‌మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ ‌లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుమార్తె వి•సా భారతి వెల్లడించారు. ఇతరుల సహాయంతో ఆయన నిలబడగలుగు తున్నారని తెలిపారు. గతంలో కంటే లాలూ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని భారతి పేర్కొన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌…

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

పొంగుతున్న వాగులు, వంకలు ఉపరితల ఆవర్తనం…చురుగ్గా రుతపవనాలు కొన్ని జిల్లాలకు భారీ వర్షాలకు అవకాశం : వాతావరణ శాఖ సూర్యాపేటలో భారీ వర్షం… ఆత్మకూరు మండలంలో 19 సెంటీవి•టర్లు నమోదు మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో వరదనీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు…స్థానికుల సాయంతో బయటపడ్డ విద్యార్థులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షం…. వర్షానికి గోడకూలి తల్లీ కూతుళ్లు…

స్వరాష్ట్రం ఒడిషాలో ద్రౌపది ముర్ము పర్యటన

మద్ధతు ప్రకటించి స్వాగతించిన సిఎం పట్నాయక్‌ ‌భువనేశ్వర్‌, ‌జూలై 8 : రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీల అధినేతలతో  ఎన్డీఏ అభ్యర్థి ముర్ము సమావేశమవుతున్నారు.  ఇందులో భాగంగా శుక్రవరాం సొంత రాష్ట్రం ఒడిశాకు   వచ్చిన ఆమె.. నవీన్‌ ‌పట్నానాయక్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీ  హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి  బీజేడీ ఎమ్మెల్యేలంతా…