NEWS

NEWS

దేశాభివృద్ధికి అవరోధంగా పేదరికం

‘‘ఏ ‌దేశ ప్రగతికైనా అవరోధంగా పేదరికం నిలుస్తుంది. దేశాభివృద్ధికి విఘాతం పేదరికమే. పేదరికం లేని దేశం స్వర్గతుల్యం. పేదరికం ఓ ఆర్థిక సమస్య మాత్రమే కాదు. పేదరికంతో దేశ ఆయుర్దాయం, విద్య, జీవన ప్రమాణాలు, లింగ సమానత్వం, అసమానతలు, ఆరోగ్యం లాంటి పలు ముఖ్య అంశాలు నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయని తెలుసుకోవాలి. పేదరిక నిర్మూలన…

అమర్‌నాథ్‌ ‌యాత్రలో విషాదం

రాజమండ్రికి చెందిన మహిళ మృతి అమరావతి, జూలై 11 : రాజమండ్రికి చెందిన మహిళ అమర్‌నాథ్‌యాత్రలో మృతి చెందింది. ఆంధప్రదేశ్‌ ‌నుంచి వెళ్లిన వారిలో ఐదుగురు భక్తుల జాడ తెలియడం లేదని ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా ఉండగా,గుడిమెట్ల సుధ ,పార్వతి జాడ తెలియాల్సి ఉండగా గుడిమెట్ల సుధ మృతదేహాన్ని…

లోతట్టు ప్రాంతాలను అప్రమతం చేయాలి

అవసరమైన చోట తక్షణ చర్యలకు సిఎం కెసిఆర్‌ ఆదేశాలు వరదలపై ప్రగతి భవన్‌లో సిఎం ఉన్నతస్థాయి సమిక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్ర వ్యాస్తంగా వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో…

రైతులు, గిరిజనులపై లాఠీలు ఝుళిపించి జైల్లో వేస్తారా?

న్యాయం చేయమని అడిగితే… రైతులు, గిరిజనులపై లాఠీలు ఝుళిపించి జైల్లో వేస్తారా? మహిళలు, బాలింతలని కూడా చూడకుండా కాళ్లు చేతులు విరిచి అక్రమ కేసులు పెడతారా ధరణి లోపాలు సవరిస్తామన్న హామీ ఏమైంది ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్‌ ఎన్నికలెప్పుడొచ్చినా నిన్ను గద్దె దించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర…

తెలంగాణకు పట్టిన శని కెసిఆర్‌

‌రాజపక్సెకు పట్టిన గతే పడుతుంది తెలంగాణ ప్రజలు పారదోలడం ఖాయం మిడియా సమావేశంలో సిఎం కెసిఆర్‌పై ఈటల రాజేందర్‌ ‌ఫైర్‌ ‌దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు ముందుకు రావాలని సవాల్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : తెలంగాణకు పట్టిన శని కెసిఆర్‌ అం‌టూ సీఎం కేసీఆర్‌ ‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌తీవ్రమైన…

యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా

అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసిన అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : భారీ వర్షాలతో సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ఓయూ పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న అంశాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. బీటెక్‌, ‌బీఫార్మాకు సంబంధించిన సెమిస్టర్‌…

ప్రజలకు అండగా డిజాస్టర్‌ ‌రిలీఫ్‌ ‌ఫోర్స్

వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలలో.. వరద పరిస్థితిపై అధికార యంత్రాంగాన్ని సిఎం కెసిఆర్‌ అ‌ప్రమత్తం చేశారు. సెక్రటేరియట్‌లో ప్రభుత్వం కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్‌ ‌ఫ్లడ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ‌మొబైల్‌ ‌నెంబర్లు : 79979 59705, 79979 50008. జిహెచ్‌ఎం‌సి కంట్రోల్‌ ‌రూమ్‌ ‌నెంబరు : 040 21111111, 040 29555500. వరంగల్‌ ‌ఫ్లడ్‌…

అమర్‌నాథ్‌ ‌యాత్ర పునరుద్ధరణ

భద్రత మధ్య తిరిగి కొనసాగింపు శ్రీనగర్‌, ‌జూలై 11 : జమ్మూ కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ ‌యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయగా.. ఇప్పటికీ పలువురి ఆచూకీ దొరకలేదు. వరదలతో తాత్కాలికంగా యాత్రను రద్దు చేశారు. ఆ…

వర్షాలతో నేటి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ ‌పర్యటన రద్దు

రాష్ట్రపతి అభ్యర్థి ముర్మకు టిడిపి మద్దతు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళ ద్రౌదరిముర్ముకు మద్దతు ఇవ్వాలని టిడిపి తీర్మానించింది. ఈ అంశంపై తెదేపా తన వైఖరిని ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. తెదేపా వ్యూహ కమిటీలో చర్చించిన అనంతరం తెదేపా…

అగ్నిపథ్‌ ‌పథకం వెనక్కి తీసుకోవాలి ప్రతిపక్షాల డిమాండ్‌

ప్రతిపక్షాల డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, జూలై 11 : అగ్నిపథ్‌ ‌పథకాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌తో జరిగిన రక్షణ రంగ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ప్రతిపక్షాలు ఈ డిమాండ్‌ ‌చేశాయి. రాజ్‌నాథ్‌ను కలిసిన వారిలో టీఎంసీకి చెందిన సుదీప్‌ ‌బంధోపాధ్యాయ్‌, ‌సౌగతారాయ్‌, ఎన్సీపీకి చెందిన రజ్నీ పాటిల్‌,…