NEWS

NEWS

లక్షల ఎకరాల్లో మునిగిన పంట

దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఇసుకమేటలతో పాటు..నీటి నిల్వతో కుళ్లిన మొక్కలు ఇంకా రంగంలోకి దిగని వ్యవసాయ శాఖ అధికారులు సాయం కోసం నష్టపోయిన రైతుల ఎదురుచూపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలపై ఇసుక మేటలు వేశాయి. నీటమునిగి మొక్కలు కుళ్లిపోతున్నాయి. నష్టపోయిన రైతుల వేదన…

రూ.101కే స్మార్ట్ ‌ఫోన్‌..! ‌షో రూమ్‌పై ఎగబడ్డ జనాలు

కోయంబత్తూరు,జూలై: ఆధునికత పెరుగుతున్న ఈ కాలంలో స్మార్ట్ ‌ఫోన్ల వినియోగం పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌లు వాడని వారు ఉండరనే స్థాయిలో మనిషికి థర్డ్ ‌హ్యాండ్‌గా మారింది. కేవలం కమ్యూనికేషన్‌ ‌కోసం మాత్రమే ఉపయోగపడిన సెల్‌ఫోన్లు ఇప్పుడు స్మార్ట్ ‌ఫోన్ల రూపంలో మనిషికి అవసరమైన వివిధ పనులను సులభతరం చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుగా మారిన స్మార్ట్ ‌ఫోన్లు మార్కెట్లలో…

ములుగు జిల్లాలో తగ్గని గోదావరి ఉధృతి

వరదలతో ప్రజల్లో ఆందోళన ఎక్కడ చూసినా నీట మునిగిన పంటపొలాలు రామప్ప ఆలయంలోకి వరద నీరు ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో వానలు తగ్గుముఖం…మత్తడి దుంకుతున్న పాకాల చెరువు ములుగు, ప్రజాతంత్ర, జూలై 15 : ఏటూరునాగారం మండలం, రామన్నగూడెం పుష్కర ఘాట్‌ ‌దగ్గర 18.600 వి•టర్ల మేర గోదావరి ప్రవాహం ఉంది.ములుగు, వాజేడు మండలంలోని పేరూరు…

ఇరిగేషన్‌ అధికారుల బాధ్యతారాహిత్యం..

స్లూయీస్‌ ‌మూసివేయటంలో నిర్లక్ష్యం భద్రాచలం పట్టణాన్ని చుట్టుముట్టిన గోదావరి వరద ప్రతీఏటా పట్టణానికి ఇదే దుస్థితి భద్రాచలం,ప్రజాతంత్ర ,జూలై 15 : కోట్ల రూపాయలతో గోదావరి వరద నిరోధక కరకట్టను నిర్మించినప్పటికి భద్రాచలం పట్టణానికి మాత్రం ప్రతీఏటా వరదముంపు తప్పటం లేదు. పట్టణంలో వచ్చిన నీటిని గోదావరిలోకి పంపేందుకు కరకట్ట నిర్మించిన సమయంలోనే స్లూయీస్‌ను ఏర్పాటు…

జల దిగ్బంధనంలో భద్రాచలం

71 అడుగుల ప్రమాదకర స్థాయికి నీటిమట్టం వరద ముంపులోనే పలు కాలనీలు, గ్రామాలు డివిజన్‌లో అస్తవ్యస్తంగా జనజీవనం పునరావాస కేంద్రాలను తరలివెళ్తున్న ముంపుబాధితులు పరిస్థితిని సమీక్షించేందుకు నలుగురు ప్రత్యేక అధికార బృందం రక్షించేందుకు భదాద్రికి ఆర్మీ బృందాలు, వైద్య నిపుణులు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 15 : భద్రాచలంకు భారీ వరదనీటితో ముంచెత్తింది. ఎగువ ప్రాంతంనుండి…

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం మహిళకు 14 సార్లు అబార్షన్‌

‌తట్టుకోలేక మహిళ ఆత్మహత్య న్యూ దిల్ల్లీ,జూలై14: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. నయవంచనకు మారుపేరుగా మారిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌.. ‌తన ప్రియురాలిని ప్రాణాలను బలిగొన్నాడు. ప్రేమ పెళ్లి పేరుతో ఓ మహిళకు టెకీ దగ్గరయ్యాడు. ఆ మహిళ 14 సార్లు గర్భం దాల్చగా.. 14 సార్లు అబార్షన్‌ ‌చేయించాడు. పెళ్లి చేసుకుంటానని…

అమర్‌నాథ్‌లో 8 మంది యాత్రికుల మృతి 41కి చేరిన మృతుల సంఖ్య

జమ్మూ,జూలై15: కొనసాగుతున్న అమర్‌నాథ్‌ ‌యాత్రలో గడచిన 36 గంటల్లో 8 మంది యాత్రికులు సహజ కారణాల వల్ల మరణించారు. దీంతో ఈ ఏడాది అమరనాథ్‌ ‌యాత్రలో యాత్రికుల మరణాల సంఖ్య 41కి చేరుకుందని అధికారులు తెలిపారు.గత వారం దక్షిణ కాశ్మీర్‌ ‌హిమాలయాల్లోని గుహ పుణ్యక్షేత్రం సపంలో క్లౌడ్‌బర్టస్ ‌కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలో 15 మంది…

సిఎంగా కేసీఆర్‌కు హ్యాట్రిక్‌ ‌ఖాయం

ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు టీఆర్‌ఎస్‌కు 90 స్థానాల్లో గెలుపు ఖాయం మీడియాతో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : కెసిఆర్‌ ‌మూడోసారి సిఎం అయి హ్యాట్రిక్‌ ‌కొట్టడం ఖాయమని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు తెరదించుతూ తమకు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం…

కేంద్ర విధానాలపై ఇక ప్రత్యక్ష పోరు

పార్లమెంట్‌ ‌వేదికగా నిలదీయనున్న టిఆర్‌ఎస్‌ ‌నేడు ఎంపిలతో సిఎం కెసిఆర్‌ ‌భేటీ పార్లమెంటులో అనుసరించే వ్యూహంపై చర్చ హైదరాబాద్‌, ‌జూలై 15: కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తన కార్యాచరణను మళ్లీ ముందుకు తసీఉకుని పోయేందుకు సిద్దం అవుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని…

భద్రాచలంకు హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామాగ్రి తరలించండి

సిఎస్‌కు సిఎం కేసీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరదలకు జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రక్షణ చర్యలు…