NEWS

NEWS

ఉర్దూ మతం భాష కాదు.. మన అందరి భాష

ముస్లింలదన్న భావన సరికాదు ఏ భాష అయినా నేర్చుకునే హక్కుంది: మంత్రి కెటిఆర్‌ కేంద్రంలో బిజెపి ప్రభుత్వ నియంతృత్వ ధోరణి : పార్లమెంటులో పదాల నిషేధంపై మంత్రి కెటిఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : ఉర్దూ ఒక మతం భాష కాదని, ఇది అందరి భాష అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…

నేడు లష్కర్‌ ‌బోనాలు

జాతరకు సర్వం సిద్ధం చేసిన అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : లష్కర్‌ ‌బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల నేడు బోనాలు, రేపు రంగం నిర్వహించనున్నారు. కొవిడ్‌ ‌తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల తర్వాత జాతర జరగనుండడంతో రెట్టింపు సంఖ్యలో భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి తలసాని పర్యవేక్షణలో బోనాలకు…

భదాద్రి వద్ద తగ్గుతున్న గోదావరి ఉధృతి

ఇంకా వరదముంపులోనే అనేక గ్రామాలు – పునరావాస కేంద్రాలు కొనసాగింపు పునరావాస కేంద్రాల్లో భోజన సౌకర్యాలు సరిగా లేవంటూ రోడ్లపై ధర్నా కరకట్ట ఎత్తు పెంచాలని భదాద్రివాసులు భారీ ధర్నా – పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలను కలిసిన ప్రత్యేక అధికార బృందం నేడు భదాద్రికి రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళసై రాజన్‌ ‌రాక ఏరియల్‌ ‌సర్వే…

రాష్రానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయాలు

పోరాడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిలదీసేందుకు పార్లమెంటే సరైన వేదిక పార్లమెంట్‌ ‌సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్‌ఎస్‌ ఎం‌పిలకు సిఎం కెసిఆర్‌ ‌దిశానిర్దేశం రాష్ట్రాన్ని అణచివేయాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా…

అతివను వీడని అసమానతలు

‌ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష అంతరాలను వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌ (‌డబ్ల్యూఈఎఫ్‌) ‌ప్రతీ సంవత్సరం పరిశీలించి ‘గ్లోబల్‌ ‌ర్యాంకింగ్‌’‌పేరిట నివేదిక అందిస్తూ ఉంది.దీని కోసం ఈ ఫోరమ్‌ ఆర్థిక భాగస్వామ్యం-అవకాశం, విద్యా స్థితి, ఆరోగ్యం-మనుగడ స్థితి, రాజకీయ సాధికారత అనే నాలుగు ప్రధాన ప్రమాణాలు ఆధారంగా లింగ అంతరాన్ని కొలుస్తారు.వీటి ఆధారంగా చేసిన పరిశీలనలతోతాజాగా ప్రపంచ ఆర్థిక…

విచారణ కమిషన్లు

“మన విధానాలు, పద్ధతులు కాలం చెల్లిపోయాయని గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త విధానాలను, పద్ధతులను, నినాదాలను రూపొందించుకోవలసి ఉంది. పాత వాటిని ప్రజలు అంగీకరించడంలేదు. అవి కనీసం ప్రజలలో భయాన్ని కూడా కలిగించడం లేదు. దీన్ని గ్రహించవలసి ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేది సామాజిక చలనానికి భారమితిలా పని చేస్తుందని, చేయాలని నేను అనుకుంటాను.…

కాడెత్తేశిన ‘‘మన ఊరు-మన బడి’’

సమస్యల ఒడిలో మానుకోట బడులు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు- మనబడి /మనబస్తీ- మనబడి, మరియు తరగతి గదులు, ఉపాధ్యాయుల అందుబాటు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి మరియు ఇతర సౌకర్యాల గురించి క్షేత్ర స్థాయిలో పాఠశాలలను సందర్శించే కార్యక్రమం లో భాగంగా. మహబూబూబాద్‌ ‌జిల్లాలో జూలై 4,5…

మంగళసూత్రం తీసేయడం మానసిక క్రూరత్వం

మద్రాస్‌ ‌హైకోర్టు సంచలన వ్యాఖ్యలు మద్రాస్‌,‌జూలై: మంగళసూత్రం ధరించే విషయంపై మద్రాస్‌ ‌హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త బతికుండగా భార్య మంగళ సూత్రాన్ని తీసివేయడం మానసిక క్రూరత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ‘‘ మంగళసూత్రం వైవాహిక జీవితానికి ప్రతీక. భర్త మరణించిన తర్వాత మాత్రమే దానిని తొలగించాలి. విడిపోవాలనుకున్న భార్య ముందుగా తాళిని…

ఐఐటీలో మద్రాస్‌ ‌టాప్‌

ఓవరాల్‌ ‌గా అన్ని విభాగాల్లో తొలిస్థానంలో నిలిచిన మద్రాస్‌ ‌రెండో స్థానలో ఢిల్లీ ఐఐటీ తొమ్మిదవ స్థానంలో హైదరాబాద్‌ ఐఐటీ నేషనల్‌ ఇన్స్టిట్యూషనల్‌ ‌ర్యాంకింగ్‌ ‌ఫ్రేమ్‌వర్క్ ‌విడుదల మొత్తం 11 కేటగిరీల్లో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ‌ర్యాంకింగ్స్ ‌ప్రకటన న్యూ దిల్ల్లీ,జూలై14: నేషనల్‌ ఇన్స్టిట్యూషనల్‌ ‌ర్యాంకింగ్‌ ‌ఫ్రేమ్‌వర్క్ ( ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)‌ను విడుదల చేశారు కేంద్ర విద్యా శాఖ మంత్రి…

సమస్యల లోగిళ్ళలో ప్రభుత్వ పాఠశాలలు

ప్రభుత్వ బడుల్లో భారీగా విద్యార్థుల చేరికలు స్కూల్‌ ‌యూనిఫామ్స్ ‌లేకుండానే  బడులకు.. పుస్తకాలు లేకుండానే తరగతులు ప్రారంభం ఎస్‌సిఇఆర్‌టి సైట్‌ ‌నుంచి పిడిఎఫ్‌ ‌ద్వారా ఇంగ్లీష్‌ ‌మీడియం బోధన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు క్రమంగా పెరుగుతున్నాయి. కానీ సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ…