NEWS

NEWS

చారిత్రక మహానుభూతి కాల నాళిక…

చరిత్రలో నమోదైన అనేక యుద్ధాలకు, ప్రతి ఘటనలకు, ఆత్మార్పణలకు, ఎదురొడ్డిన తిరుగుబాట్లకు కేంద్రస్థానమై పరిఢవిల్లిన చారిత్రాత్మక ప్రాంతం వరంగల్లు. 1945 నుండి 2017 వరకు వరంగల్లు నగర చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని,బహుముఖంగా భారతదేశ చారిత్రక ఔన్నత్యాన్ని అవపోశనపట్టి  విశ్లేషించిన నవల రామాచంద్రమౌళి కాలనాళిక. అనేక చారిత్రక సంఘటనల లోతుల్ని, ప్రజా ఉద్యమ…

అబార్షన్‌

‌విత్తిన విత్తు చినుకులతో కులికింది కులికినవిత్తు తడిసి మురిసింది మురిసిన విత్తు ముచ్చటపడి మొలకెత్తింది మొలకెత్తిన మొక్క కురిసిన వానకు వరద పాలైంది వరద పాలెన మడిని చూసి కడివెడు కన్నీటితో అన్నదాత తల్లడిల్లిపోతుండు దవాఖానాలో ఆమెకు పిండం తీసి గండం గట్టెక్కించారు తల్లి ప్రాణం దక్కినందుకు తల్లి కాలేని ఆ తల్లి పుట్టెడు దుఃఖాన్ని…

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

ఆధునిక తెలుగు కవులలో గొప్ప పేరుగాంచిన విశ్వ కవి గుర్రం జాషువా.తెలుగు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహాకవి గుర్రం జాషువా 1895 సెప్టెంబర్‌ 28‌న గుర్రం వీరయ్య లింగమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్‌ ‌లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడు లో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు కులాంతర వివాహం చేసుకోవడంతో…

శ్రీ‌లంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ ‌విక్రమ్‌ ‌సింఘే

అనూహ్యంగా ఆయననే ఎన్నుకున్న ఎంపిలు ఆరుసార్లు ప్రధానిగా పనిచేసిన రాజకీయానుభవం లంక క్లిస్ట పరిస్థితుల్లో ఉందన్న కొత్త అధ్యక్షుడు కొలంబో,జూలై20: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ ‌విక్రమ సింఘే ఎన్నికయ్యారు. అన్యూహ్యం గా బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్‌ ‌విక్రమ సింఘే.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. లంక 8వ అధ్యక్షుడిగా…

పంజాబ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

కాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మృతి సిద్ధూ మూసేవాలా హత్య కేసులో దోషులుగా గుర్తింపు చండీఘడ్‌,‌జూలై20: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ‌కు సపంలో భారీ ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య  దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు హతమయ్యారు. సింగర్‌ ‌సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నలుగురు గ్యాంగ్‌స్టర్స్ ‌కు సంబంధమున్నట్లు తెలుస్తోంది.…

అన్న యోజన బియ్యం పంపిణీలో విఫలం

లబ్దిదారులకు అందకుండా తెలంగాణ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజా పంపిణీ శాఖ తీరుపై కేంద్రం ఆగ్రహం మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలోనూ విఫలం అందుకే సెంట్రల్‌ ‌పూల్‌లోకి బియ్యం సేకరణ నిలిపివేత న్యూ దిల్లీ, జూలై 20 : తెలంగాణపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గరీబ్‌ ‌కళ్యాణ్‌, అన్న యోజన పథకం…

పార్లమెంటులో చర్చకు సిద్దంగా లేని విపక్షం

ఆందోళనలపై మండిపడ్డ కేంద్రమంత్రి న్యూ దిల్లీ,జూలై20:పార్లమెంట్‌ ఉభయ సభల్లో కాంగ్రెస్‌ ‌వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయెల్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు లేవనెత్తిన ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజ్యసభలో నిత్యావసర ధరలు, జీఎస్పీ పెంపుపై చర్చకు కాంగ్రెస్‌ ‌పట్టుబట్టిన నేపథ్యంలో కేంద్రమంత్రి స్పందించారు. కాంగ్రెస్‌ ‌కు సభ…

కొనసాగిన వాయిదాల పర్వం

వరుసగా మూడరోజూ దద్దరిల్లిన పార్లమెంట్‌ ఉభయసభలు జిఎస్టీ, ఆర్థిక ద్రవ్యోల్బణంపై చర్చకు విపక్షాల పట్టు పార్లమెంటు గాంధీ విగ్రహం ముందు విపక్షాల నిరసన ధర్నా న్యూ దిల్లీ, జూలై 20 : పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. తొలి రోజు నుంచే ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మూడో రోజూ జీఎస్టీ రేట్ల పెంపుపై పార్లమెంట్‌ ఆవరణలో…

ఆల్ట్‌న్యూస్‌ ‌జుబేర్‌కు ఊరట

అన్ని కేసుల్లోనూ సుప్రీం బెయిల్‌ ‌కేసులను దిల్ల్లీకి బదిలీ చేస్తూ ఆదేశాలు న్యూ దిల్లీ,జూలై20: ఆల్ట్ ‌న్యూస్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబేర్‌కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్‌ ‌మంజూరు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 20వేల బెయిల్‌ ‌బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబేర్‌ను ఆదేశించింది. దీంతో ఆయన జైలు నుంచి…

జిఎస్టీపై ఎందుకు మాటమార్చారు కెసిఆర్‌పై రేవంత్‌ ‌విమర్శలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : జిఎస్టీపై మాటమార్చారని సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. జీఎస్టీ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తార్మానం చేసి మోడీని పొడిగిన కేసీఆర్‌ ఈ ‌రోజు నాలుక మడతేశారని ఆరోపించారు. ఆ రోజు జీఎస్టీకి మద్దతిచ్చి ఇవాళ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. పాలు,…