NEWS

NEWS

దేశ సరిహద్దు కంచెలే మన త్రివిధ రక్షణ దళాలు

నేడు ‘కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌’ 1971 ఇం‌డో-పాక్‌ ‌యుద్ధానంతరం భారతదేశ మిలిటరీ సాయుధ బలగాలు ఎదుర్కొన్న ప్రత్యక్ష పోరును కార్గిల్‌ ‌యుద్ధంగా పేర్కొంటాం. సియాచిన్‌ ‌గ్లేసియర్‌ ‌ప్రాంతంలోని కార్గిల్‌-‌డ్రాస్‌ ‌సెక్టార్‌ ‌సరిహద్దు ప్రాంతాల్లో ఇండియా, పాకిస్థాన్‌లు స్థావరాలను ఏర్పరచుకొని తమ తమ భూభాగాలను కాపాడుకోవడం జరుగుతోంది. పాకిస్థాన్‌ ‌కుయుక్తులు, ఉగ్రమూకల మతిలేని అక్రమ చొరబాటు చేష్టలతో…

రైతు బంధు పథకం ..దేశానికే ఆదర్శం…

ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇప్పటివరకు, రైతుబంధు పథకం ద్వారా రూ.58,102 కోట్ల ఆర్ధిక సాయం అందించింది. ఆనాడు అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణ….నేడు అభ్యుదయ పథంలో దేశంలోనే అగ్రపధాన, అభివృద్ధి రాష్ట్రంగా అవతరించింది. రైతు సంక్షేమ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు పొందుతున్నది. ఇప్పటివరకు రూ.58,102 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో రైతు…

రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌ ‌తమిళి సై మరో మారు విమర్శ

ప్రోటోకాల్‌ ‌పాటించడంలో మార్పు రాలేదన్న గవర్నర్‌ ‌వరదలను రాజకీయం చేయదల్చుకోలేదని వెల్లడి ముర్ముకు పదవి మహిళలకు దక్కిన గౌరవమని వెల్లడి న్యూ దిల్లీ, జూలై 25 : తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మధ్య కోల్డ్ ‌వార్‌ ‌కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయం బహిర్గతమైంది. దిల్లీ వేదికగా గవర్నర్‌ ‌తమిళిసై..తెలంగాణ…

సీజనల్‌ ‌వ్యాధుల పట్ల అప్రమత్తం

డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ ‌విజృంభించకుండా చర్యలు ప్రతి శుక్ర, ఆదివారాల్లో మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం సంబంధిత అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం కొరోనా కేసులు పెరుగుతున్నాయి.. బూస్టర్‌ ‌డోస్‌ ‌వేయించుకోవాలని ప్రజలకు సూచన సీజనల్‌ ‌వ్యాధులపై మంత్రులు, అధికారులతో సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 25…

భారత 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రమాణం చేయించిన సిజెఐ జస్టిస్‌ ‌న్‌వి రమణ తొలిసారిగా అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోడీ, నడ్డా తదితరులు ప్రమాణానికి ముందు రాజ్‌ఘాట్‌లో గాంధీకి ముర్ము నివాళి తన ఎన్నిక సామాన్యులకు దక్కిన గౌరవంగా ముర్ము వెల్లడి అరుదైన ఘనత దక్కించుకున్న జస్టిస్‌ ఎన్‌వి రమణ న్యూ దిల్లీ, జూలై…

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం..!

సీఎమ్ కేసీఅర్ అధికారులకు ఆదేశాలు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని, గడప గడపకూ, వాడ వాడనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, క్రీడాపోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు,…

ఫోటో ఎగ్జిబిషన్‌కు పరిమితమైన కేంద్ర పరిశీలక బృందం

గోదావరి వరదలను అంచనా వేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం   బాధిత కుటుంబానికి 25 వేలు నష్టపరిహారం చెల్లించాలి విలేఖరుల సమావేశంలో భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య డిమాండ్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 23 : గోదావరి వరదను అంచనా వేసేందుకు భద్రాచలం వొచ్చిన కేంద్ర పరిశీలన బృందం కేవలం ఐటిడిఏలో ఏర్పాటు చేసిన…

ప్రపంచ పెట్టుబడులకు నిలయంగా హైదరాబాద్‌

ఆస్పైర్‌ ‌సాప్ట్‌వేర్‌ ‌సొల్యూషన్స్ ‌సేవల ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : సీఎం కేసీఆర్‌ ‌మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్‌ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్‌ అధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి…

సమస్యల వలయంలో పరిగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల

పరిగి , ప్రజాతంత్ర, జూలై 23 : పేద విద్యార్థులకు నాణ్యమైన చదువును అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు కృషి చేస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అనుకున్నంత మేర ఫలితాలు కనబడడం లేదు. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బడులను కొనసాగిస్తున్నామని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు దర్శనం ఇస్తున్నాయి.…

రైతులకు పరిహారం చెల్లించాలి ..!

పంట నష్టం, పరిహారం చెల్లింపు పై రైతు స్వరాజ్య వేదిక ‘‘ఫాక్ట్ ‌షీట్‌.. ‌రాష్ట్రం, కేంద్రం పాత్రల పై నిజానిజాల వెల్లడి రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట నష్టాలు, పరిహారం చెల్లింపు కిషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు వాధోపవాదాలు చేసుకుంటూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. •ణ=ఖీ, చీణ=ఖీ నిధుల…