దేశ సరిహద్దు కంచెలే మన త్రివిధ రక్షణ దళాలు
నేడు ‘కార్గిల్ విజయ్ దివస్’ 1971 ఇండో-పాక్ యుద్ధానంతరం భారతదేశ మిలిటరీ సాయుధ బలగాలు ఎదుర్కొన్న ప్రత్యక్ష పోరును కార్గిల్ యుద్ధంగా పేర్కొంటాం. సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలోని కార్గిల్-డ్రాస్ సెక్టార్ సరిహద్దు ప్రాంతాల్లో ఇండియా, పాకిస్థాన్లు స్థావరాలను ఏర్పరచుకొని తమ తమ భూభాగాలను కాపాడుకోవడం జరుగుతోంది. పాకిస్థాన్ కుయుక్తులు, ఉగ్రమూకల మతిలేని అక్రమ చొరబాటు చేష్టలతో…
