NEWS

NEWS

బడిబాట కార్యక్రమం ఆశించిన ఫలితాలు సాధించేనా…!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడి బాట కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రూపొందించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉపాధ్యయనీయులు పాల్గొని ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి బడికి వెళ్లె పిల్లల సంఖ్య తెలుసుకుంటూ స్కూల్ కు వెళ్లని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ బాల కార్మిక…

‘ప్లాస్టిక్’ పూర్వ వ్యవస్థను పునరుద్ధరించాలి!

ప్రకృతికి ప్రమోదం  ‘ప్లాస్టిక్’ వాడకం ఈశాన్య ప్రాంతంలోని కొందరు సామాజిక ఉద్యమకారులు ‘వెదురు’ ఈనెలతో రకరకాల పరిణామాలలో సంచులను తయారుచేస్తున్నారట.  వెదురు కలపను ఉపయోగించి ‘సీసా’లను, గిన్నెలను, దొన్నెలను, డిప్పలను, చిప్పలను, డబ్బాలను, ‘డొక్కు’- చిన్న డబ్బాలను కూడ తయారుచేసే ‘పంపిణీ సంస్థలు’ పెరుగుతున్నాయట. ఈ ‘చిట్టి’ సంస్థలలో అత్యధికం స్వచ్ఛందంగా ‘స్వచ్ఛ భారత’  పునర్…

ప్రగతిని నిర్ధారించే ‘సూచికల’ వ్యవస్థ ఏదీ?

ఖాతాదారుల హితానికి విఘాతం వాణిజ్యపు వాటాల సూచికలు దేశ ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి ప్రతీకలు వాణిజ్య పారిశ్రామిక ఆర్థిక ప్రగతి సూచికల తరుగుదల, పెరుగుదల ప్రాతిపదికగా నష్టాలను లాభాలను నిర్ధారించడానికి గొప్ప ఆర్భాటం జరుగుతోంది. వాణిజ్యపు వాటాల సూచికలు దేశ ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి ప్రతీకలుగా మారిపోయి ఉండడం తరతరాల వైపరీత్యం.  ఆరోగ్య సూచికలు లేవు,…

పరివార్‌ మండల్‌

కేంద్ర మంత్రివర్గంపై రాహుల్‌ కామెంట్‌ ప్రధాని మోదీ తరచూ ప్రస్తావించే వారసత్వ రాజకీయాలపై గట్టి కౌంటర్‌ ఇస్తూ ట్వీట్‌ మాటలకు , చర్యలకు పొంతన లేకపోవడమే మోదీ అని ఎద్దేవా ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 11 : రాజకీయ కుటుంబాల నుండి వొచ్చిన మోదీ 3.0 ప్రభుత్వంలోని పలువురు మంత్రులను ప్రస్తావిస్తూ ఎన్‌డిఎ మంత్రిత్వ…

ఎఇఇ పోస్టులకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇవ్వాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 11: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీ పక్రియ ఎప్పుడో పూర్తయినా తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థులకు ఇంతవరకూ అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ ఇవ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు. గాంధీ భవన్‌ వద్ద మోకాళ్లపై నిరసన తెలుపుతున్న ఎఇఇ అభ్యర్థులకు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ఆయన సంఫీుభావం తెలిపారు. బీఆర్‌ఎస్‌…

జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాలను ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరణ

భారీ వర్షాలు, విపత్తులను సమర్థంగా ఎదుర్కునడానికి చర్యలు సిఎం ఆదేశాల మేరకు అధికారులతో సిఎస్‌ ప్రత్యేక సమావేశం వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర నగరాలలో డీఆర్‌ఎఫ్‌ బృందాల ఏర్పాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 11 : భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కుని పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధి…

తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 11 : తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ఫలితాలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, ఎంజీ వర్సిటీ ఇంఛార్జి విసి నవీన్‌ మిట్టల్‌ విడుదల చేశారు. మొత్తం 96.90 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల…

మొదటి రోజే యూనిఫామ్‌

నేడు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల పున:ప్రారంభం  సర్కార్‌ బడులలో విద్యార్థులకు యూనిఫామ్‌ అందజేయనున్న ప్రభుత్వం  దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు స్టిచింగ్‌ బాధ్యతలు    కుట్టుకూలీ జతకు 50 నుండి 75 రూపాయలకు పెంపు  మంత్రి సీతక్క చొరవతో గడువులోపు పనులు పూర్తి  మహిళా సంఘాలకు, అధికారుల కృషికి మంత్రి అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌…

నీట్‌-యూజి పరీక్ష రద్దు అంత సులువుకాదు

 పరీక్షకున్న గౌరవం, పవిత్రత దెబ్బతింటాయి  పరీక్ష మళ్లీ నిర్వహించాలన్న విద్యార్థుల పిటిషన్‌పై  సుప్రీమ్‌ కోర్టులో విచారణ  లీక్‌ ఆరోపణలపై సమాధానమివ్యాలని ఎన్‌టిఏకు నోటీసు..  అడ్మిషన్ల ప్రక్రియపై స్టేకు నిరాకరణ  విచారణ  జూన్‌ 8కి వాయిదా ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 11 : నీట్‌-యుజి 2024 ప్రశ్నాపత్రాల లీక్‌ ఆరోపణలపై పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన…

జూన్‌ 24 నుంచి ప్రత్యేక ‘పార్లమెంట్‌’

న్యూదిల్లీ, జూన్‌ 11 : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన వేళ, పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను కూడా నిర్వహించేందుకు కసరత్తు మొదలయ్యింది. ఈ క్రమంలో లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. అంతకంటే ముందుగా కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వీటికోసం పార్లమెంట్‌ ప్రత్యేక…