NEWS

NEWS

అయ్యో రామప్ప…అనాల్సిందేనా..!

యునెస్కో గుర్తింపు నిలిచేనా…!? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ఏడాది గడిచినా అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం 8 అంశాలపై నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలి కామేశ్వరాలయాన్ని పునర్నిర్మించాలి చలనం లేని అధికార గణం…పట్టింపులేని ప్రభుత్వాలు వెంకటాపూర్‌(‌ములుగు జిల్లా), ప్రజాతంత్ర, ఆగస్టు 6 : కాకతీయుల కాలం నాటి ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర…

57 ఏళ్లకే పెన్షన్‌..‌ కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు

డయాలిసిస్‌ ‌పేషంట్లకు కూడా రూ.2016 పెన్షన్‌ :  సిఎం కెసిఆర్‌ రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నట్లు సిఎం కెసిఆర్‌ ‌ప్రకటించారు. శనివారం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా క్తొగా 10 లక్షల మందికి ఇవ్వడంతో…

మోడీజీ.. చేతులు జోడించి వేడుకుంటున్నా

పాలూ, చేనేత, శ్మశానాలపై జిఎస్టీ ఎత్తేయండి ప్రజలను బతికేలా చేయాలి తప్ప..చంపకండి వి• విధానాలతో దేశానికి నష్టం వొస్త్తుంది నెహ్రూ నాటి సంస్కారం లేకుండా పోయింది నీతి ఆయోగ్‌లో పల్లీలు తినేందుకు రావాలా రాజకీయంగా కేంద్రంతో పోరాటం తప్పదన్న కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 6 : ‌ప్రధానికి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. పాలు,…

చేనేతపై జీఎస్టీ అనాలోచిత నిర్ణయం

టెక్స్‌టైల్‌ ‌రంగాన్ని కేంద్రం నిర్లక్ష్యం అన్ని రంగాల మాదరిగానే దీనిని దెబ్బతీసారు చేనేత, జౌళి రంగాల సమస్యల పరిష్కరించండి కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌కు మంత్రి కెటిఆర్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 6 : ‌చేనేతపై జీఎస్టీ అనాలోచిత నిర్ణయమని మంత్రి కెటిఆర్‌ ‌కేంద్రాన్ని తప్పుబట్టారు. మోదీ సర్కార్‌ ‌నేతన్నల కడుపుకొడుతోందని మండిపడ్డారు. ఈ…

కేసీఆర్‌ ‌ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటుంది

టిఆర్‌ఎస్‌ ‌ప్రజాదరణ కోల్పోయింది త్వరలో బిజెపిలోకి భారీగా చేరికలు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ‌డబ్బులిచ్చి నేతలను ఆహ్వానించే సంస్కృతి కాదన్న బండి బండి సంజయ్‌తో కలసి తరుణ్‌చుగ్‌తో దాసోజు శ్రవణ్‌ ‌భేటీ న్యూ దిల్లీ, అగస్ట్ 6 : ‌కేసీఆర్‌ ‌ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్…

నిరర్థక సంస్థగా నీతి ఆయోగ్‌

‌భజన బృందంగా మారింది నేటి సమావేశాన్ని బహిష్కరిస్తున్నా సిఫార్సులును తుంగలో తొక్కారు మిషన్‌ ‌కాకతీయ, భగీరథలకు పైసా ఇవ్వలేదు నీతి ఆయోగ్‌లో చర్చించే అవకాశం లేదు ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం విధానాలు వి•డియా సమావేశంలో కేంద్రంపై నిప్పులు చెరిగిన కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 6 : ‌నేడు దిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌…

స్వదేశీ ఆత్మగౌరవ ప్రతీక ‘‘చేనేత’’

చేనేత అనేది స్వదేశీ స్వావలంబనకు సంకేతం. ఆత్మగౌరవానికి ప్రతీక. భారత స్వాతంత్ర మహోద్యమంలో చేనేత వస్త్రాలది.. చేనేత కార్మికులది కీలక పాత్ర. నరనరాన దేశభక్తి.. జాతీయత ఉట్టిపడేలా సాగుతున్న స్వాతంత్ర ఉద్యమానికి నాడు ఊతమిచ్చింది మగ్గం. మగ్గంతో తయారయ్యేది కేవలం వస్త్రమే కావచ్చు. కానీ.. విదేశీయుల గుండెల్లో అది శస్త్రమైంది నాడు. ప్రతి భారతీయుడి గుండె…

విశ్వజనీయ మహాత్ముడు విశ్వకవి రవీంద్రుడు

నేడు రవీంద్ర కవీంద్రుని వర్ధంతి జాతీయ గీత సృష్టికర్త, నోబెల్‌ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌విశ్వ కవిగా ప్రపంచ వ్యాపిత గుర్తింపు పొందారు. వంగదేశంలో 1861 మే 7వ తేదీన శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా జన్మించిన రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఇతరులకు భిన్నంగా, రవీంద్రుని బాల్యం గడిచింది. ఆముదం…

పోరు పిడికిళ్ళు

కులం కత్తుల సాముచేసి తల తెగిపడ్డ మొండాలతో మనువుకు నైవేద్యం పెట్టండి మతం మంటలు రాజేసి దహించిన చితాభస్మంతో విగ్రహాలను ఆరాధించండి ఆధిపత్య విషం వెళ్లగక్కి చచ్చిన పీనుగల ఎత్తుకుని ఆలయ ప్రదక్షిణలు చేయండి నిరంకుశ కొరడా జులిపి చిందిన నెత్తుటి ధారలతో పాప పంకిలం కడిగేసుకోండి నల్లచట్టాల పలుగు వేటేసి బతుకుల నిలువునా కూల్చి…

భారత్‌ను బయపెడుతున్న మంకీపాక్స్ ‌వ్యాధి

మార్చి 2020న ప్రారంభమై రెండు ఏండ్ల పాటు నాలుగు అలల ద్వారా ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా భయ మేఘాలు తొలుగుతున్న వేళ మరో మంకీపాక్స్ ఆర్థోపాక్స్ ‌వైరస్‌ ‌రూపంలో ప్రపంచ మానవాళి ముందు దాడికి సిద్ధంగా నిలబడింది.  ప్రపంచవ్యాప్తంగా 83 దేశాల్లో 2 ఆగష్టు నాటికే 25,391 మంకీపాక్స్ ‌కేసులు నమోదైనాయని, అంతర్జాతీయంగా ప్రజారోగ్య అత్యవసర…