NEWS

NEWS

మహిళాసాధికారత పరిపూర్ణం కావాలి!

మహిళాలోకం ఎన్నో ఏళ్లుగా కలలుగంటున్న సుందర స్వప్నంఅసమానతలను తొలగించిన నాడే ఆచరణ సాధ్యంసమాజ సహకారం మహిళాభ్యున్నతికి సోపానం సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించడానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్భుతమైన కృషి చేశారు..చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్త్రీలను…

సంస్థాగత ప్రజాస్వామ్యం అంటే…?

మన దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలలో ‘సంస్థాగత ప్రజాస్వామ్యం’ వ్యవస్థీకృతం కాకపోవడం మన ‘‘పరిణత’’ రాజ్యాంగ ప్రక్రియలో నిహితమై ఉన్న ప్రధాన లోపం. లోక్‌సభకు, రాజ్యసభకు రాష్ట్రాల శాసనసభలకు, శాసన మండలులకు జరుగుతున్న ఎన్నికలలో వివిధ పక్షాల తరఫున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ‘అభ్యర్థుల’ను ఆయా రాజకీయ పక్షాల ‘అధిష్ఠాన వర్గాలు’ నిర్ణయిస్తు న్నాయి.…

ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిన అయోధ్య వోటర్లు

తమకు వోట్లు వేయలేదనే ఆగ్రహంతో ఫైజాబాద్‌ వోటర్ల పట్ల బీజేపీ ఆక్రోశం వెళ్లగక్కుతోంది. వీరంతా హిందూ ద్రోహులని, హిందువుల వ్యతిరేకులనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వారు ఈ స్థానంలో వోటమిని భరించలేకపోతన్నారు. పెద్ద అవమానంగా ఫీలవుతున్నారు. ఆత్మవిమర్శ చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు బీజేపీ ఆసక్తిగా లేదు. ఓటమికి ప్రధాన కారణాలపై…

ఇదీ ‘ప్రపంచీకరణ’!!

 ఇరవై ఏళ్ల క్రితం వరకూ ప్రభుత్వం వారి ‘‘కాఫీ మండలి’’- ‘‘కాఫీ బోర్డు’’ నగరాలలో పట్టణాలలో చిల్లర దుకాణాలను నడిపేది. ఈ ‘మండలి’ దుకాణాలలో మిగిలిన చిల్లర కాఫీ దుకాణాలలో కంటే దాదాపు ఇరవై ఐదు, ముప్పయి శాతం తక్కువ ధరలకు మరింత నాణ్యమైన ‘కాఫీ’పొడిని అమ్మేవారు! మధ్య తరగతి ప్రజలు కొనేవారు.. ‘ప్రపంచీకరణ’ వొచ్చింది,…

తెలుగు పాఠ్యపుస్తకాల్లో ముందుమాట

తప్పులపై సర్కార్‌ దిద్దుబాటు చర్యలు ఇద్దరు అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : తెలుగు పాఠ్యపుస్తకం ముందు మాటలో తప్పులపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు…

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

అదుపుతప్పి కట్టెల లారీ బోల్తా… అక్కడే ఉన్న కానిస్టేబుల్‌, టీచర్‌ దుర్మరణం టూవీలర్‌ను ఢీకొన్న బస్సు… ఒకరు మృతి మహబూబాబాద్‌/రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్‌ 14: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం మహబూబాబాద్‌ నుంచి నర్సంపేట కట్టెల లోడుతో…

కాంగ్రెస్‌ హామీలన్నీ నీటిమూటలే..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. అధికారంలోకి వొచ్చిన వంద రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని బాండ్‌ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ..191 రోజులు గడిచినా ఆచరణలో మాత్రం విఫలమైందని ఆయన శుక్రవారం ఒక…

నీట్‌పై మోదీ మౌనం ఎందుకు..?

కకుంభకోణాన్ని కప్పిపుచ్చే యత్నం కపేపర్‌ లీక్‌ కాకపోతే బీహార్‌లో, గుజరాత్‌లో అరెస్టులు ఎందుకు జరిగాయి… కకాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే ఆరోప ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 14 : నీట్‌ పరీక్షకు సంబంధించి పేపర్‌ లీక్‌, అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నా ఈ అంశంపై మోదీ ఎందుకు…

నాలుగేళ్లలో మూసీనది సుందరీకరణ

తెలంగాణను రోల్‌మాడల్‌గా  నిలబెడతాం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డ్డి నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 14 : రాబోయే నాలుగున్నరేళ్లలో తెలంగాణను దేశానికి రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మూడు-నాలుగేళ్లలో మూసీ నదిని సుందరీకరిస్తామని చెప్పుకొచ్చారు. వొచ్చే మూడేళ్లలో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని స్పష్టం చేశారు.…

మూడు నెలల ఎత్తిపోతలకు ఇన్నివేల కోట్లు ఖర్చా..

గోదావరిలో నీరుండగా ప్రాణహితలో ఎందుకు ప్రాజెక్ట్‌.. కాళేశ్వరంపై సంబంధిత వ్యక్తులకు జస్టిస్‌ పిసి ఘోష్‌ సూటి ప్రశ్నలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : మూడు నెలల వరద నీరు ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా..? అని కాళేశ్వరం కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రశ్నించారు. జలసౌధలో   కాళేశ్వరంపై పలువురు ఇంజినీర్లు, నిర్మాణ…