NEWS

NEWS

చట్టబద్దంగానే విద్యుత్‌ కొనుగోళ్లు

 రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ కోసం కృషి  ఈఆర్‌సి నిబంధనలు కాదని కమిషన్‌ వేయడం చట్టవిరుద్ధం  మా ప్రభుత్వానికి దురుద్దేశాలు అంటకట్టే ప్రయత్నాలు సరికాదు  కమిషన్‌ ముందుకు వొచ్చి వివరణ ఇవ్వాల్సిన పనిలేదు  వీలైతే మీరు రాజీనామా చేసి వెళ్లిపోండి  జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : విద్యుత్‌…

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

సర్కారు దవాఖానాల్లో పోస్టుల భర్తీకి చర్యలు 531 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, 193 ల్యాబ్‌ టెక్నీషియన్‌, 31 స్టాఫ్‌ నర్సుల భర్తీ త్వరలోనే నోటిఫికేషన్ల జారీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు వివిధ దవాఖానాలు, విభాగాల్లో ఖాలీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం…

భారీగా కలెక్టర్ల బదిలీలు

పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దిరోజులకు తాత్కాలిక బదిలీలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్నవారిని మార్చింది.…

రైతుల అవసరాలు తీరేలా విత్తనోత్పత్తి

పూలు పండ్ల మొక్కల పెంపకంతో ఆదాయం అధికారులతో వ్యవసాయ మంత్రి తుమ్మల సమీక్ష సౌరవిద్యుత్‌ యూనిట్ల ఏర్పాటుపైనా ఆరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : విత్తనోత్పత్తితో రైతుల అవసరాలు తీరాలని, పూలు పండ్ల మొక్కల పెంపకంతో ఆదాయం రాబట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ,ఇతరశాఖల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను…

కెసిఆర్‌..పేరు వింటేనే ఒకప్పుడు ప్రజల్లో చైతన్యం

ప్రస్తుతం సమస్యల వలయంలో విలవిల ప్రజల్లో విశ్వాసం కోల్పోయి నైతికంగా దెబ్బతిన్న వైనం అంతా స్వయంకృతాపరాధమే (వి. రామ్మోహన్‌ రావు, ప్రజాతంత్ర): కెసిఆర్‌…ఈ మూడక్షరాల పేరు వింటేనే ఒకప్పుడు ప్రజల్లో చైతన్యం కలిగించేది. ఆయన పిలుపు నివ్వడమే ఆలస్యం వేలాదిగా జనం తరలి వొచ్చేవారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విడదీ యలేనంతగా ముడిపడి ఉన్న వ్యక్తి.…

ప్రియుడి మోజులో భర్త హత్య

సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య ఆదిలాబాద్‌ టీచర్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : జిల్లాలో ప్రభుత్వ టీచర్‌ హత్య కేసులో సంచలన విషయాలు బయట కొచ్చాయి. ప్రియుడి మోజులో పడిన భార్యనే సుఫారీ ఇచ్చి భర్తను దారుణంగా హత్య చేయించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్య కదలికలపై…

ఛత్తీస్‌ఘఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

8 మంది మావోయిస్టులు మృతి..ఒక జవాన్‌ మృతి, మరో ఇద్దరికి గాయాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న భద్రతా బలగాలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 15 : ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా నారాయణ్‌పూర్‌ జిల్లాలోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శనివారం నాడు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది…

ప్రకృతే ప్రథమ గురువు

   గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం  పట్ల సరైన అవగాహన, ఆచరణను కలిగి వున్నప్పుడే మానవ జీవితాలకు ఒక సార్ధకత లభిస్తుంది. సమాజంలో నెలకొని ఉన్న మతపరమైన ఆధిపత్య, మూఢత్వ సంస్కృతి, సాంప్రదాయాలకు భిన్నంగా గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం ప్రధాన భూమికగా నూతన సంస్కృతి, సాంప్రదాయాలను ఏర్పరుచుకొని, ఇప్పటి వరకు యదార్థ జీవన విధానం కోసం పాటుపడిన తత్వవేత్తలను, వారు ప్రవచించిన సిద్ధాంతాలను, సమూహాలను ఆలంబనగా చేసుకొని మానవీయ కోణంలో వాస్తవిక జీవన విధానంతో…

“బంగారు తల్లులకు”బాత్ రూములు కట్టరా ?

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో మాలిక వసతులు చేపట్టడానికి ఇచ్చిన ఉత్తర్వులు జిఓ ఎంఎస్ నం.5 జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కమిటీలు పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించటం కోసం పది అంశాలుగా శ్రీకారం చుట్టారని చెప్తున్నాడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎంతో ప్రశంసనీయమైనదని గొప్పలు గుప్పిస్తున్నారు…

అఘోరిస్తున్న విశ్వవిద్యాలయాలకు అడ్మిషన్లు రెండు సార్లు

ఊడిపోయే జుట్టు ఎంత ఒత్తిన ఏముందిలే  అంటాడు  సినారె,  అయ్యవార్లు లేక, రీసర్చ్ గ్రాంటులు, బ్లాక్ గ్రాంట్స్ లేక శ్మశాన ప్రశాంతత నెలకొన్న విశ్వవిద్యాలయాలలో ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లని యూజీసీ ప్రకటించింది.  గత  పది సంవత్సరాలుగా  దేశంలోని విశ్వవిద్యాలయాలలో  చలనం లేకుండా పోయింది.  విశ్వవిద్యాలయాల పరిస్థితి సమీక్షించుకుంటే అశాంతి, అలజడులు, సుదీర్ఘ పోరాటాలకు ప్రధాన కారణం బోధన సిబ్బంది నియామకాలే అని గ్రహించగలం. బోధన,…