కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలి

– నవీన్‌కు మద్దతుగా మంత్రి సీతక్క ప్రచారం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్‌ యాదవ్‌ తరపున పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క బోరబండలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. తమ అభ్యర్థి నవీన్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను మంత్రి సీతక్క అభ్యర్థించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *