Day January 27, 2026

పాప చింతన లేనివారితో దెబ్బతింటున్న ధార్మికత!

 కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి లడ్డూ వివాదంపై పదిహేను నెలలపాటు నిర్వహించిన దర్యాప్తు నకు సంబంధించి  తుది చార్జ్‌షీట్‌ను ఎట్టకేలకు జనవరి 23న నెల్లూరులోని యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) కోర్టులో దాఖలు చేసింది. సీబీఐ-సిట్ తన నివేదికలో మొత్తం 36 మందిని దోషులుగా పేర్కొంది. ఇందులో వేర్వేరు…

యాసిడ్‌ ‌దాడుల కేసులో కీలక మలుపు

– నిందితుల ఆస్తులు వేలం వేసి, బాధితులకు పరిహారం – ‘సుప్రీమ్‌’ ‌చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌కీలక ఆదేశాలు న్యూదిల్లీ, జనవరి 27: యాసిడ్‌ ‌దాడుల కేసుల్లో బాధితులకు అండగా సుప్రీం కోర్టు నిలిచింది. వారికి అందచేస్తున్న పరిహారం సరిపోదని అభిప్రాయపడింది. నిందితుల ఆస్తులను వేలం వేసి బాధితులకు పరిహారంగా ఎందుకు ఇవ్వకూడదని సుప్రీం కోర్టు…

ఇంటింట సమ్మక్క సారక్కలు

“గిరిజనుల/ఆదివాసీల చారిత్రక నేపథ్యాన్ని   పరిగణనలోకి తీసుకుంటే పగిడిద్దరాజు, జంపన్న, గోవిందరాజులు,సమ్మక్క సారక్కలు మరియు గిరిజన వీరుల మరణం నిజమని చెప్పక తప్పదు. పగిడిద్దరాజు, జంపన్న గోవిందరాజులు సమ్మక్క సారక్కల అమరత్వానికి సాక్షిగా శాసనాలు కాని,లిఖిత ఆధారాలు కాని లేకపోవచ్చు.చరిత్రకారులు,స్వామీజీలు పురాణ గాథలుగా,కావ్య సంఘటనలుగా భావించవచ్చు. కాని సమ్మక్క సారక్కలు అడవి సంరక్షణ కొరకు,ఆదివాసీల హక్కుల గురించి జరిగిన…

సిట్‌ ‌విచారణకు హాజరైన సంతోష్‌ ‌రావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి27:  బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కీలక నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్‌ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్‌ ‌సోమవారం ఆయనకు నోటీసులు ఇచ్చింది. దాంతో ఇవాళ సంతోష్‌రావు సిట్‌ అధికారుల ఎదుట విచారణకు…

భారత్‌-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్యం

– ఒప్పందం కుదిరిందన్న ప్రధాని మోదీ – వాణిజ్య ఒప్పందంతో తగ్గనున్న స్కాచ్‌, ‌కార్ల ధరలు న్యూదిల్లీ, జనవరి 27: భారత్‌-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.  భారత్‌-ఈయూ మధ్య ఎఫ్‌టీఏ కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీనిని మదర్‌ ఆఫ్‌ ఆల్‌ ‌డీల్స్‌గా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం గోవాలో ఇండియా…

టీపీసీసీ వార్ రూమ్ ఛైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి 

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వార్ రూమ్ ఛైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డిని నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పార్టీ వ్యూహాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ నియామకం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.…

అన్ని విష‌యాల‌పై చ‌ర్చ‌కు సిద్ధం

– అఖిల‌ప‌క్ష స‌మావేశంలో కేంద్రం స్ప‌ష్టం – మీడియాతో కేంద్ర‌ మంత్రి కిర‌ణ్ రిజిజు న్యూదిల్లీ, జనవరి 27: బడ్జెట్‌ ‌సమావేశాల్లో అన్ని విషయాలపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అఖిలపక్ష భేటీలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే చర్చకు అనుసరించాల్సిన తీరులో ముందుకు రావాలని కూడా సూచించింది. పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల నేపథ్యంలో కేంద్రమంత్రి…

మేడారం భక్తులకు కేటీఆర్‌ శుభాకాంక్షలు

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27:  మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌భక్తులందరికీ మేడారం జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ‌ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ’వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను కొలుస్తూ భక్తులు ప్రతీ రెండేళ్లకొకసారి ఎంతో వైభవోపేతంగా జరుపుకునే అతిపెద్ద…

ఘనంగా సచివాలయ స్పోర్ట్స్ మీట్ – 2026 ప్రారంభం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్, శాసనసభ, లోక్ భవన్ ఉద్యోగులు, అధికారుల కోసం నిర్వహిస్తున్న సచివాలయ స్పోర్ట్స్ మీట్-2026 ఎల్బీ స్టేడియంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి…