ఆమనగల్లు సురసముద్రం వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 11 : ఆమనగల్లు మున్సిపాలిటీలో త్వరలో రానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్ఞన కార్యక్రమాల ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, కమిషనర్ శ్యాంసుందర్, ఎస్సై  బలరాం లతో కలిసి పరిశీలించారు.  సురసముద్రం చెరువులో గణేష్ నిమజ్జనం ఎర్పట్లు ఏ విధంగా చేయాలి తదితర విషయాలపై చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *