మన్మోహన్‌ ‌సింగ్‌కు సీఎం రేవంత్‌ ‌నివాళి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 26: ‌మాజీ ప్రధాని డాక్టర్‌ ‌మన్మోహన్‌ ‌సింగ్‌ ‌మొదటి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఘనంగా నివాళి అర్పించారు. మన్మోహన్‌ ‌దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ ‌నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సిఎం తదితరులు నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ ‌రెడ్డి, శాసనమండలి చీఫ్‌ ‌విప్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్‌ ‌రెడ్డిలు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

—————————————————————————————————————————————————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *