కేరళకు వందేభారత్ రైలు
జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ తిరువనంతపురం, ఏప్రిల్ 25 : కేరళకు కూడా వందేభారత్ భాగ్యం దక్కింది. కేరళలో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రైలులోని ఓ కోచ్ లో పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోడీ సంభాషించారు. ఈ వందే భారత్ రైలు తిరువనంతపురం…

